ఎంసెట్| తెలంగాణ ఎంసెట్ ఫలితాలను (TS EAMCET RESULTS) మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఫలితాలను https://eamcet.tsche.ac.in వెబ్సైట్లో చూడవచ్చు.
మహేశ్వరం: మహేశ్వరం మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు హనుమగల్లచంద్రయ్యను మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం పరామర్శించారు. చంద్రయ్య గత రెండు రోజులుగా అస్వస్థతకు గురి కావడంతో నగరంలోని కేర్ ఆసుప�
TS EAMCET - 2021 | రేపు టీఎస్ ఎంసెట్ ఇంజినీరింగ్ ఫలితాలు విడుదల కానున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రేపు ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల చేయనున్నారు.
హైదరాబాద్ : సెప్టెంబర్ 1వ తేదీ నుంచి విద్యాసంస్థలు ప్రారంభం కానున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. పాఠశాలల పునఃప్రారంభంపై మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ ర�
కందుకూరు, పహాడీషరీఫ్ ఆగస్టు 23 : నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మండల టీఆర్ఎస్ నాయకుడు, అగర్మియగూడ మాజీ ఉప సర్పంచ్ వడ్డెపల్లి రేవంత్�
కందుకూరు :నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మండల టీఆర్ఎస్ పార్టీ నాయకుడు, అగర్మియగూడ మాజీ ఉప సర్పంచ్ వడ్డెపల్లి రేవంత్రెడ్డి, టీఆర్ఎ
పహాడీషరీఫ్:పహాడీ షరీఫ్ ప్రాంతానికి చెందిన శ్రీరామకాలనీలోని 18వ వార్డులో అంగన్వాడీ సెంటర్ ఏర్పాటుకు చొరవ తీసుకోవాలని స్థానిక కౌన్సిలర్లు కెంచె లక్ష్మీనారాయణ, పల్లపు శంకర్లు విద్యాశాఖ మంత్రి సబ�
కందుకూరు, ఆగస్టు 22 : గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని, ఈ క్రమంలో ఉనికి దెబ్బతింటుందనే ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మండల ప�
షాబాద్ : విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆదివారం రక్షాబంధన్ సందర్భంగా ఆమె సోదరుడు నర్సింహారెడ్డికి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అన్న చెల్లెళ్ల, అక్క తమ్ముళ్ల అన�
ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యే జైపాల్యాదవ్, జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి గిరిజన దుస్తులు ధరించిన మంత్రి, జడ్పీ చైర్పర్సన్ కడ్తాల్ : తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సంప్రదాయలను కాపా
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి షాద్నగర్ : రాష్ట్రంలోని మున్సిపాలిటీలను నగరాలకు దీటుగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వందలకోట్లను వెచ్చిస్తుందని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్ర�
మహేశ్వరం, ఆగస్టు 20 : గిరిజనులకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. తీజ్ పండుగకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా కృషి చేస్తానని తెలిపారు.
కాంగ్రెస్ పెద్ద మనిషికి అవగాహన లేదు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫైర్ షాద్నగర్, ఆగస్టు 19: విద్యా వ్యవస్థపై కాంగ్రెస్ నాయకులు కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
షాద్నగర్ : కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ రాష్ట్ర విద్యాభివృద్ధిపై కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గురువారం షాద్నగర్ పట్టణంలో నూతనంగ�