మహేశ్వరం,ఆగస్టు 18 : తండాల అభివృద్ధ్దికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని నాగారం, పడమటితండా, దిలావార్గూడలో 1.30 కోట్ల నిధులతో వివి
ఆర్కేపురం : అనాధల బంగారు భవిష్యత్తుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని రాష్ట్ర శిశుసంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. బుధవారం సరూర్నగర్లోని వీఎం హోమ్�
మహేశ్వరం: తండాల అభివృద్దికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు.బుధవారం మండల పరిధిలోని నాగారం ,పడమటితండా,దిలావార్గూడ లో 1కోటి 30లక్షలతో నిర్మించ త�
కందుకూరు : అధికారులు నిజాయితీగా పని చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గచ్చిబౌళిలోలో జరిగిన కార్యక్రమంలో కందుకూరు డివిజన్ ఆర్డీఓ వెంకటాచారి, నా�
బడంగ్పేట, ఆగస్టు14 : ఆర్య వైశ్యులకు ముఖ్యమంత్రి కేసీఆర్ సముచిత స్థానం కల్పించారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పెద్ద బావి మల్లారెడ్డి గార్డ�
సుల్తాన్బజార్,ఆగస్టు 12: గ్రంథాలయ రంగానికి మొట్టమొదట పంచసూత్రాలను ప్రతిపాదించి,తనదైన పరిభాషను సృష్టించిన గొప్ప వ్యక్తి షియాలి రామామృత రంగనాథన్ అని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి కొనియాడారు. గుర
పహాడీషరీఫ్, ఆగస్టు 12 : నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని సీఎం కేసీఆర్ ఆదేశాలతో జాబ్ మేళాలు నిర్వహిస్తున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జల్పల్లి మున్సిపాలిటీ చైర్మన్ అబ్దుల్ల�
రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీర్చటానికి ప్రభుత్వం కృషి 50వేల ఉద్యోగాల భర్తీకి సీఎం కేసీఆర్ ఆదేశాలు జిల్లా పరిధిలో పెద్ద ఎత్తున ప్రపంచ స్థాయి సంస్థలు ఏర్పాటు విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి
అభివృద్ధి పనులపై తప్పుడు ఆరోపణలు భవిష్యత్ తరాల కోసం చెరువుల అభివృద్ధి వర్షం నీరు చెరువులోకి వచ్చే విధంగా ప్లాన్ చేయాలి రూ.8.20 కోట్లతో సుందరీకరణ మీర్పేట పెద్ద చెరువు సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేసిన మ
మంత్రి సబితాఇంద్రారెడ్డి షాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని నీరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బుధవారం తన కార్యాలయంలో రంగారెడ్డి �
బడంగ్పేట, ఆగస్టు 10 : తుక్కుగూడ మున్సిపాలిటీ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం సాయంత్రం తుక్కుగూడ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం చైర్మన్ మధుమోహన్ �
నిరుద్యోగ సమస్యను తీర్చేందుకు ప్రభుత్వం కృషి విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి కందుకూరు, ఆగస్టు 9: స్వరాష్ట్రంలో 15 వేల కంపెనీలు ఏర్పాటు కాగా అందులో 15 లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పించినట్లు విద్యాశా�
రైతులు పామాయిల్ పంటలపై ఆసక్తి చూపాలి.. ప్రభుత్వం రూ.30 వేల సబ్సిడీ ఇస్తుంది దళిత బంధు పథకం చరిత్రలో నిలుస్తుంది అన్ని రంగాలకు సీఎం కేసీఆర్ సమానప్రాధాన్యం మంత్రి సబితాఇంద్రారెడ్డి కందుకూరు, ఆగస్టు 9 : రైతు