కందుకూరు : రైతులు సామాయిల్ పంటలపై ఆసక్తి చూపాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు. సోమవారం మండల పరిధిలోని ఆకులమైలారంలో మీర్ఖాన్పేట్లో 22 లక్షలతో నిర్మించిన రైతు వేదిక, 10లక్షల రూపాలయ
మహేశ్వరం, ఆగస్టు7 : సంక్షేమ రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, సంక్షేమ పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. రాంచంద్రగూడ గ్రామానికి చెందిన మహేశ్గౌడ్ గతంల�
కందుకూరు, ఆగస్టు 5 : గిరిజన తండాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మండల పరిధిలోని సార్లరావుల పల్లి తండా సర్పంచ్ రజిత భర్త ప్రవీణ్ నాయక్, టీఆర్ఎస్ మం
మేడ్చల్, ఆగస్టు 4 : రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యమిస్తున్నదని, ఇందులో భాగంగా రూ.127 కోట్లతో 17 పాలిటెక్నిక్ కళాశాల భవనాలు నిర్మించామని, రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 12 నూతన ప్రభుత్వ పాలిటెక్ని
మహేశ్వరం, ఆగస్టు 4 : చిరువ్యాపారులను అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరంలో రోడ్డు వెడల్పులో భాగంగా చిన్నచిన్న వ్యాపారులు స్థలం కోల్పోతున్నారు. మార్కెట�
మేడ్చల్ రూరల్, ఆగస్టు 4: గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ అభివృద్ధిలో దూసుకెళ్తున్నదని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం గుండ్లపోచంపల్లికి విచ్చేసిన మంత్రి మున్సిపాలిటీకి చెందిన ట్రా
అవుట్లెట్ సమస్యను పరిష్కరిస్తాం ప్రజల మౌలిక సమస్యలపై ప్రత్యేక దృష్టి మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి బడంగ్పేట,ఆగస్టు 3 : ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి కార్యక్రమాలకు పెదపీట వేస్తున్నారని విద్యాశాఖ మంత
విద్యా శాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి శంషాబాద్లో డిజిటల్ గ్రంథాలయ భవనానికి శంకుస్థాపన శంషాబాద్, ఆగస్టు 2: రాష్ట్రంలో డిజిటల్ గ్రంథాలయాల ఏర్పాటుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని మంత్రి సబితారెడ్డి
కందుకూరు, ఆగస్టు 2 : ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. సోమవారం మండలంలోని బేగంపేట్లో రూ. 22లక్షలు, గుమ్మడవెల్లి గ్రామంలో రూ. 22లక్ష�
మహేశ్వరం,ఆగస్టు1 : పేద విద్యార్థులకు సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజక వర్గానికి డిగ్రీ కాలేజీ ఏర్పాటుకు కృషిచేసిన మంత్రిని మహేశ్వరం సీనియ
బడంగ్పేట,జూలై 31: రాష్ట్రంలో ఉన్న పురాతన ఆలయాలకు ప్రభుత్వం నిధులు కేటాయించి వాటికి పునర్వైభవం తీసుకువస్తుందని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో�
ఆర్కేపురం, జూలై 30 : కొవిడ్ సమయంలో స్వచ్ఛంద సంస్థల సేవలు అభినందనీయమని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం సరూర్నగర్ డివిజన్ వెంకటేశ్వర కాలనీలోని కమ్యూనిటీ హాల్లో స్వచ్ఛంద సంస్థ ఆధ