నూతన కార్డుదారులకు ఆగస్టు నుంచి రేషన్ విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆర్కేపురం, జూలై 30 : రాష్ట్రంలో పేదల ఆకలిని తీర్చేందుకు ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ప్రతి యేటా రూ.2766 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తు
పేదలకు వరం ఆహార భద్రత కార్డులు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కందుకూరు/మహేశ్వరం,జూలై 29 : పేదల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మండలంలోని 35గ్రామ ప�
ఆపత్కాలంలోనూ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ఏడాదిలోనే దాదాపుగా రూ. 3కోట్ల 50లక్షల అందజేత ఆనందం వ్యక్తం చేస్తున్న ఆడపడుచులు కందుకూరు, జూలై 28 : సీఎం కేసీఆర్ నిరుపేదలకు అండగా ఉంటూ.. ప్రతి ఇంట్లో ప్రభుత్వ పథకాలు అ
సుందరీకరణకు కోట్ల నిధులు మంజూరు పది చెరువుల అభివృద్ధికి శ్రీకారం పనులు వేగవంతం చెరువుల చుట్టూ వాకింగ్ ట్రాక్లు బడంగ్పేట, జూలై 25 : బాలాపూర్ మండలంలో ఉన్న చెరువులకు మహర్దశ రానుంది. జిల్లెలగూడ సందచెరువు�
మంత్రి సబితా ఇంద్రారెడ్డి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా లక్ష డిక్షనరీల పంపిణీ బడంగ్పేట, తుక్కుగూడలో ముక్కోటి వృక్షార్చన .. బడంగ్పేట, జూలై 24 : ఆకు పచ్చని తెలంగాణ కోసం ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటి.. మంత్�
ప్రతి ఇంటిలో గ్రీనరీ ఉండాలి వృక్షార్చనను విజయవంతం చేయాలి మంత్రి సబితాఇంద్రారెడ్డి బడంగ్పేట, జూలై 23: పట్టణాల అభివృద్ధికి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రణాళికాబద్ధంగా, ప్రత్యేకకార్యాచరణతో ముందుకు వ�
శంషాబాద్ రూరల్, జూలై 22: గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని, సీఎం కేసీఆర్ చొరవతో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నా�
మహేశ్వరం,జూలై20: తెలంగాణలో కొలువుల జాతర మొదలైందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం మహేశ్వరంలో నిరుద్యోగ యువతకు డీఆర్డీఓ రంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్
పది రోజుల్లో సర్వే చేసి రిపోర్టు ఇవ్వాలి మూడు రిజర్వాయర్ల నిర్మాణానికి స్థల పరిశీలన చేయాలి మంత్రి సబితా ఇంద్రారెడ్డి బడంగ్పేట, జూలై 20 : ప్రతి ఇంటికి మంచి నీటి సరఫరా చేయాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర
12 వేల కోట్లతో ఎస్టీ సబ్ప్లాన్ కింద అభివృద్ధి పనులు 100 కోట్లతో తండాలకు విద్యుత్ సౌకర్యం విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి నాగులదోని తండాలో 93 లక్షలతో అభివృద్ధ్ది పనులకు శంకుస్థాపన మహేశ్వరం, జూలై 19 : మా తండాలు.. �
నీటి సమస్య పరిష్కారానికి రూ.1200 కోట్లు ప్రణాళిక బద్ధంగా డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నాం.. గ్రీనరీ కోసం పదిశాతం నిధులు కేటాయింపు మంత్రి సబితా ఇంద్రారెడ్డి బడంగ్పేట, జూలై 17 : నగర శివారు ప్రాంతాల్లో త
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆర్కేపురం, జూలై 16 : పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రజలకు మౌలిక వసతులు కల్పించి మహేశ్వరంను ఆదర
కందుకూరు, జూలై 16 : హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారిపై సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు కోసం కృషి చేసినట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. కేంద్ర మంత్రితో పాటు జాతీయ రహదారుల అధికారులతో మాట్లాడి ర
ఏకధాటి వాన.. నీట మునిగిన శివారు సకాలంలో స్పందించి..సమస్యలకు పరిష్కారం పొంగిపొర్లిన చెరువులు, నాలాలు ఇండ్లను ముంచెత్తిన వరద నీరు రంగంలోకి ‘బల్దియా’ బృందం సహాయక చర్యలు ముమ్మరం వరద ప్రాంతాల్లో పర్యటించిన ప�
మ్యాన్ హోల్స్ను క్లీన్ చేస్తున్న మున్సిపల్ సిబ్బంది రోడ్లకు అడ్డంగా ఉన్న చెట్లు తొలగింపు చెరువులు, కుంటల్లోకి భారీగా చేరుతున్న వర్షపు నీరు బడంగ్పేట, జూలై 15 : బడంగ్పేట, మీర్పేట మున్సిపల్ కార్పొరే�