కాలనీల అభివృద్ధికి కృషి చేస్తా.. సీసీ రోడ్డు పనుల శంకుస్థాపనలో మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆర్కేపురం, జూన్ 30 : ఆర్కేపురం డివిజన్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా�
ఆర్కేపురం, జూన్ 29 : టీఆర్ఎస్ నాయకుడు అబేద్ కుటుంబానికి అండగా ఉంటామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సరూర్నగర్ డివిజన్ టీఆర్ఎస్ ఉపాధ్యక్షుడు అబ్దుల్ అబేద్ ఇటీవల అనారోగ్యంతో మృతి
మంత్రి సబిత | సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పల్లె, పట్టణ ప్రగతి ద్వారా ఊహించని మార్పు వచ్చిందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
రహదారులు.. అభివృద్ధికి సూచికలు 133 రోడ్ల నిర్మాణానికి శ్రీకారం మొదటి దశలో రూ. 313.65 కోట్లతో 22 రోడ్లు రెండో దశలో రూ.232.62 కోట్లతో మరో 13.. వెస్ట్ కారిడార్లో ఐదు లింకురోడ్ల పారంభోత్సవంలో మంత్రి కేటీఆర్ దశల వారీగా లి�
అందుబాటులోకి మసీదు బండా జేవీజీ హిల్స్ లింక్రోడ్డు మంత్రులు కేటీఆర్, సబితారెడ్డి చేతుల మీదుగా ప్రారంభం శేరిలింగంపల్లి, జూన్ 28 : ఎన్నో ఏండ్ల తరబడి ప్రజలు ఎదురుచూస్తున్న కళ నెరవేరింది. మసీదుబండా నుంచి జ
1,76,726 మంది విద్యార్థులకు ఏ గ్రేడ్ మొత్తంగా 4,73,850 మంది ఉత్తీర్ణత విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి వెల్లడి హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖమంత్రి
చెరువుల్లోకి మురుగు వెళ్లకుండా ట్రంక్ లైన్ నిర్మాణం ప్రభుత్వ స్థలాలు కబ్జా కాకుండా పక్కా చర్యలు విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి బడంగ్పేట, జూన్ 27 : భారీ వర్షాలు వచ్చినా ముంపు సమస్య తలెత్తకుండా సమస్యను శ�
ఇంటర్ సెకండియర్| ఇంటర్మీడియట్ సెకండియర్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నేడు విడుదల చేయనున్నారు. ఉదయం 11 గంటలకు ఫలితాలను ప్రకటించి, విద్యార్థుల మార్కులను వెబ్సైట్లో పొందుపరచనున్నారు. �
మంత్రి సబితా ఇంద్రారెడ్డి | జిల్లా పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
కరోనా కట్టడిలో ప్రభుత్వం సఫలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పేదలకు ఎంతో మేలు ఆర్కేపురం ప్రైమరీ హెల్త్ సెంటర్ ప్రారంభోత్సవంలో మంత్రి సబితారెడ్డి ఆర్కేపురం, జూలై 24: ఆరోగ్య తెలంగాణ దిశగా ప్రభుత్వం అడుగులు వ�
పహాడీషరీఫ్, జూన్ 24 : సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం ఆమె జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 17,18, 19 వార్డుల్లో ర�
కందుకూరు, జూన్ 23 : రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న రైతు వేదికలు దేశానికి ఆదర్శమని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు. కందుకూరు మండల కేంద్రంతో పాటు నేదునూరు గ్రామంలో నిర్మించిన రైతు వేదికలను బ�
మంత్రి సబితా| నేడు ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా స్కూళ్లు, కాలేజీల పునఃప్రారంభంపై చర్చించనున్నారు.