బడంగ్పేట, జూన్ 22: ప్రణాళికాబద్ధంగా పట్టణాలు, గ్రామాలను అభివృద్ధి చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం బడంగ్పేట, మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో రూ.2.70 కోట్ల ప�
మంత్రి సబిత| రాష్ట్రంలో వచ్చే నెల 1 నుంచి విద్యా సంస్థలు పూర్తిస్థాయిలో ప్రారంభం కానున్నాయి. ఈనేపథ్యంలో విద్యాసంస్థల పునఃప్రారంభంపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉన్నతాధికారులతో సమావేశం కానున్న�
మండల కేంద్రాల్లో ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేయాలి వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి కందుకూరు, జూన్ 19: ఏడో విడుత హరితహారం లక్ష్యాన్ని నెరవేర్చాలని, ప్రతి ఒక్కరూ హరిత తెలం గాణకు అడుగులు వేయాల�
బడంగ్పేట, జూన్17: ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 15వ డివిజన్లో రూ. 1.10 కోట్ల
మంత్రి సబితా ఇంద్రారెడ్డి రూ. 87 లక్షలతో డ్రైనేజీ అభివృద్ధి పనులకు శంకుస్థాపన పహాడీషరీఫ్, జూన్ 16: అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్నానని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం జల్పల్లి
నెలాఖరుకు ట్రంక్లైన్ పూర్తి మూడు చెరువుల్లో మురుగు కలువకుండా.. నేరుగా మూసీలోకే.. మంత్రి సబితారెడ్డి ప్రత్యేక కృషితో.. మీర్పేట, బడంగ్పేటలో తీరనున్న సమస్య సిటీబ్యూరో, జూన్ 15 (నమస్తే తెలంగాణ): నగర శివారు ప
కేసీఆర్ అడుగులు మామిడిపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన: మంత్రి సబితా ఇంద్రారెడ్డి బడంగ్పేట, జూన్ 12: బంగారు తెలంగాణ నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగులు వేస్తున్నారని విద్యా శాఖ మ�
కరోనా బారిన పడి తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ పిల్లలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లాలో ఇటీవల కరోనాతో తల్లిదండ్రులను కోల్
4.73 లక్షల మంది విద్యార్థులకు ఊరట ఫస్టియర్ మార్కుల ఆధారంగా ఫలితాలు విధివిధానాల ఖరారుకు ముగ్గురితో కమిటీ రెండ్రోజుల్లో నివేదిక.. మార్కుల కేటాయింపు పరీక్షలు రాస్తామనేవారికి పరిస్థితి చక్కబడ్డాక అవకాశం కల
బడంగ్పేట, జూన్8: మహేశ్వరం నియోజకవర్గంలో ప్రణాళికాబద్ధంగా కోట్లాది రూపాయలతో సమగ్రా భివృద్ధికి కృషి చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి పి. సబితాఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం మీర్పేట మున్సిపల్ కార్పొరే�
బడంగ్పేట, జూన్ 6: కేవలం రూ.5లకే ప్లేట్ ఇడ్లీ అందించే క్యాంటీన్ను మంత్రి సబితాఇంద్రారెడ్డి ప్రారంభించారు. సీఎస్సీ అకాడమీ సహకారంతో ఆర్యన్ క్యూర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు రామోజీ శోభారాణిమల్లికార్జు�
బడంగ్పేట, జూన్ 6 : ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ నిధులు కేటాయిస్తున్నారని విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ ఫర�