దవాఖానల్లో సకల సదుపాయాలు ప్రైవేటుకు దీటుగా వైద్యసేవలు సీఎం కేసీఆర్ సూచనలను అమలు చేస్తున్న కేంద్రం : మంత్రి సబితారెడ్డి బడంగ్పేట,మే19: ఇంటింటి జ్వర సర్వేతో సత్ఫలితాలు వస్తున్నాయని మంత్రి సబితా ఇంద్రారె
పార్కులను అభివృద్ధి చేస్తాం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి బడంగ్పేటలో పార్కును సందర్శించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి బడంగ్పేట,మే19: పురాతన కట్టడాలు, ప్రాచీన వారసత్వ సంపదను భావి తరాలకు అందించవలసిన అవసరం ఉ
జ్వర సర్వే| ప్రజలు స్వీయ జాగ్రత్తలు పాటిస్తూ కరోనా రహిత సమాజం కోసం కృషి చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. లాక్డౌన్ సందర్భంగా ఇండ్లలోనే ఉంటూ ప్రభుత్వానికి సహకరించాలని కోరార
బడంగ్పేట,మే18: జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని బురాన్ ఖాన్ చెరువును విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం సందర్శించారు. రెండు రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి జలమయమైన లోతట్టు ప్రాంతాల్�
రంగారెడ్డి జిల్లా దవాఖానలో మరో 100 ఆక్సిజన్ పడకలు విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి కొండాపూర్, మే 18: కొవిడ్ రోగులను గుర్తించేందుకు ప్రభుత్వం చేపట్టిన ఇంటింటికి వైద్య సర్వే దేశానికే ఆదర్శంగా నిలుస్తు�
ఒక్కొక్కరికి ఒక్కో గదిని కేటాయించిన కౌన్సిలర్ తేజస్వినీశ్రీకాంత్ గౌడ్ కౌన్సిలర్ను అభినందించిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తుక్కగూడ, మే 16: కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో
బడంగ్పేట,మే15: మీర్పేటలో ట్రంక్ లైన్ పనులు త్వరగా పూర్తి చేయాలని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మీర్పేట మున్సిపల్ కార్యాలయంలో మంత్రి ప్రజా ప్రతినిధులు, అధిక�
మహేశ్వరం, మే 15 : ప్రజల ప్రాణాలను కాపాడడానికే రాష్ట్రంలో లాక్డౌన్ విధించామని దానికి ప్రజలందరూ సహకరించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శనివారం మహేశ్వరం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాం
బడంగ్పేట,మే13: లాక్డౌన్ నేపథ్యంలో కూడా ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధి…9వ డివిజన్లోని నంది�
కందుకూరు, మే 12 : పేదలకు ప్రభుత్వం అండగా ఉంటుందని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. మండల పరిధిలోని అగర్మియగూడ గ్రామానికి చెందిన కమ్మదనం ప్రభాకర్రెడ్డికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరైన రూ.43వేల 500 చెక్
బడంగ్పేట,మే7: కొవిడ్ నియంత్రణ కోసం స్వచ్ఛంద సంస్థలు, మానవతావాదులు ముందుకు రావాలని విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జల్పల్లి మున్సిపల్ పరిధిలోని వాదేహుదాలో జమాతే ఇస్లామీ హిందు ఆధ్వర్య
ప్రజలను కాపాడటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది: మంత్రి సబితా ఇంద్రారెడ్డిజల్పల్లిలో 38 పడకల తాత్కాలిక కొవిడ్ కేంద్రం ప్రారంభం బడంగ్పేట, మే 4: కొవిడ్ బారి నుంచి ప్రజలను కాపాడుకోవాలన్న సంకల్పంతో ప్రభుత్వ�
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిరంగారెడ్డి జిల్లాలోని గ్రంథాలయాల అభివృద్ధిపై సమీక్ష ఆర్కేపురం, మే 3: గ్రంథాలయాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్న