బడంగ్పేట,ఏప్రిల్18: క్రీడాకారులను ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బాలాపూర్లో అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన దివంగత మైసయ్య జ్ఞాపక�
బడంగ్పేట, ఏప్రిల్ 17 : మహేశ్వరం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి నంబర్వన్గా తీర్చిదిద్దుతామని మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు. శనివారం గుర్రంగూడలో రూ.52లక్షల వ్యయంతో అభివృద్ధి పనులకు �
కందుకూరు, ఏప్రిల్ 16 : అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మండల పరిధిలోని సాయిరెడ్డిగూడ గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు శ
రంగారెడ్డి జిల్లాలో అతిపెద్ద ఫార్మాసిటీ చక్కటి పరిహారం, ఇంటికో ఉద్యోగం ఎకరానికి రూ.16 లక్షలు, 121 గజాల ప్లాట్ ఇచ్చిన ప్లాట్లలో రోడ్లు, ఇతర మౌలిక సౌకర్యాలు 1400 ఎకరాల్లో నిర్వాసితులకు ఇండ్ల స్థలాలు మెగా వెంచర్�
బడంగ్పేట, ఏప్రిల్14: అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట, జిల్లెలగూలో స్థానిక మేయర్ దుర్గా దీప్లాల్చౌహన్, కార్పొరేటర్లు, ఉత్�
తుక్కుగూడ, ఏప్రిల్ 14: అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా నిరంతరం కృషి చేస్తున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. బుధవారం తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలో అయ్యప్ప దేవాలయం నుంచి ఔటర్ రింగ్ రోడ�
ఇంటింటికీ తాగునీళ్లు అందించాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అ న్నారు. సోమవారం బడంగ్పేట, జల్పల్లిలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మ�
బడంగ్పేట,ఏప్రిల్ 10: ముఖ్య మంత్రి కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు, ప్రజా ప్రతినిధులు టీఆర్ఎస్లో చేరుతున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. జల్పల్లి మున్�
నేరుగా ఖాతాలోకే ఆర్థికసాయం నేటినుంచి అర్హుల వివరాల సేకరణ 20-24 తేదీల్లో నగదు పంపిణీ.. 21-25 తేదీల్లో బియ్యం సరఫరా షెడ్యూల్ విడుదల చేసిన విద్యాశాఖ కలెక్టర్లతో మంత్రుల వీడియో కాన్ఫరెన్స్ నెలకు 42.57 కోట్ల వ్యయం: గ�
సమస్యల పరిష్కారానికి నిధులు మంజూరు నియోజకవర్గానికి రూ.94.41కోట్లు కేటాయింపు గొలుసు కట్టు చెరువుల అనుసంధానానికి మోక్షం ఎల్ఈడీ స్ట్రీట్ లైట్స్ను ప్రారంభించిన మంత్రి సబితారెడ్డి మహేశ్వరం నియోజకవర్గంలో
బడంగ్పేట,ఏప్రిల్6: బాలాపూర్ మండల పరిధిలోని మీర్పేట, బడంగ్పేట కార్పొరేషన్లతో పాటు జల్పల్లి మున్సిపల్లో వరద కాల్వలను నిర్మించడానికి రూ.9 4.41 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపార
ఇంగ్లిష్ మీడియం వారికి నిఘంటువు ఆవిష్కరించిన మంత్రి సబితాఇంద్రారెడ్డి హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): పదోతరగతి విద్యార్థులు వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలన్న సంకల్పంతో స్టడీ మెటీర�
క్రీడాకారులకు తగిన ప్రోత్సాహం మంత్రి సబితాఇంద్రారెడ్డి గెలుపొందినజట్లకు బహుమతులు అందజేత బడంగ్పేట,ఏప్రిల్4: క్రీడలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్ప