బీజేపీకి పట్టభద్రులు ఓటుతో బుద్ధిచెప్పాలి నల్లధనం ఎంత తెచ్చారు.. పేదల ఖాతాల్లో ఎంత వేశారు.. ఓట్లకోసం వచ్చే బీజేపీ నేతలను నిలదీయండి సీఎం కేసీఆర్ హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి విద్యావిధానంపై పట్టున్న వాణీ�
ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేస్తున్నందుకా.? పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి పేదల నడ్డి విరుస్తున్నందుకా..? ఐదేండ్లలో రాంచందర్ రావు ఏం చేశారో చెప్పాలి ప్రతిపక్షాల మోసపూరిత మాటలు నమ్మొద్దు ప్రశ�