మహేశ్వరం, ఏప్రిల్2: అన్నదాతకు అండగా ప్ర భుత్వం తీసుకొచ్చిన రైతుబీమా రైతుల కుటుంబాల నుంచి విశేష స్పందన లభిస్తుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు, రైతుబీమాలు అన్నదాత కుటుంబాలకు కొండంత భరోసాను కల్పిస్
గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం నియోజకవర్గానికి 10.20 కోట్లు మంజూరు చేసినట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం తన కార్యాలయంలో గిరిజన ప్రాంతాల అభి
మంత్రి సబితా ఇంద్రారెడ్డి బాధిత కుటుంబానికి రూ. 2 లక్షల చెక్కు అందజేత కందుకూరు : దేశంలో ఎక్కడలేని విధంగా సీఎం కేసీఆర్ ప్రమాద బీమాను ప్రవేశపెట్టినట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఈ బీమా ప్రమాదంలో
కందుకూరు : గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మార్కెట్ కమిటీ డైరెక్టర్ సామ ప్రకాశ్రెడ్డి శనివారం మంత్రిని కలిసి కొత్తగూడ లో అండర్ గౌండ్ డ్రైనేజీ, �
బడంగ్పేట : భవిష్యత్లో ముంపు సమస్య రాకుండా ఉండటానికి ట్రంక్లైన్స్ ఏర్పాటు చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీధర్ కాలనీలో �
బడంగ్పేట, మార్చి23: చెరువుల అభివృద్ధికి ప్రభు త్వం పెద్దపీట వేస్తుంది. దానిలో భాగంగా మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పెద్ద చెరువును రూ.7 కోట్లతో అభివృద్ధి చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున�
తుక్కుగూడ : నిరుద్యోగ యువతకు పట్లోళ్ల ఇంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ అనేక రకాలుగా చేయూతనందిస్తున్నదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాల కోసం నిర్వ�
ఓపెన్ జిమ్స్,చిల్డ్న్ పార్కు ఏర్పాటు చేయాలని ఆదేశంచెరువు చుట్టూ వీధి దీపాల ఏర్పాటుపనులను పరిశీలించిన మంత్రి సబితారెడ్డిబడంగ్పేట, మార్చి 19:మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చందన చెరువు స
ప్రతి పక్షాల మాటలను ప్రజలను నమ్మలేదు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కందుకూరు, మార్చి 14 : హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల పట్టభద్రులకు జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్�
పట్టభద్రులకు మంత్రి సబితాఇంద్రారెడ్డి వినతి రంగారెడ్డి, మార్చి 13 (నమస్తే తెలంగాణ): మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరపున బరిలో ఉన్న దివంగత మాజీ ప్రధ