ఆర్కేపురం, మే 2 : రాష్ట్రంలోని అన్ని కులవృత్తులవారిని ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. సరూర్నగర్ డివిజన్లో మంజూరైన రెండవ చేపల సంచార విక్రయశాలను ఆదివార
బడంగ్పేట, మే 1: రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కొవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శనివారం మీర్పేట మున్సిపల్ కార్యాలయంలో ఆమె జిల్లా వైద్యాధికారుల�
కందుకూరు, మే 1 : పేదల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మండల పరిధిలోని ఆకులమైలారం గ్రామానికి చెందిన గండు మహేందర్, కొల్కుల దాస్ అనారోగ్యంతో దవాఖానలో చే�
బడంగ్పేట,ఏప్రిల్30 : రాష్ట్రంలో ఎన్ని విపత్తులు వచ్చినా ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఆపలేదని మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధి గుర్రంగూడ 6వ డి�
యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నాం తొందరపడి దవాఖానలకు పోవద్దు అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తాం బడంగ్పేట, ఏప్రిల్ 28: మహమ్మారి విజృంభణ నేపథ్యంలో ప్రజలకు అత్యవసరమైన వైద్య సేవలు అందించేందుకు ప
తాండూరులో పార్టీజెండా ఎగురవేసిన మంత్రి సబితారెడ్డి కొత్తూరులో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్గౌడ్ ఇండ్లపై జెండాలు ఎగురవేసి అభిమానాన్ని చాటుకున్న ప్రజలు అన్ని నియోజకవర్గాల్లో ప్రత్యేక కార్యక్రమాలు ని
వికారాబాద్ జిల్లాలో 191 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు కేంద్రాల వద్ద కొవిద్ నిబంధనలు పాటించండి రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి పరిగి, ఏప్రిల్ 27 : తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాట�
మంత్రి సబితా ఇంద్రారెడ్డి | గతంలో 24 లక్షల ఎకరాల్లో పంట పడితే, నేడు సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో కోటి 30 లక్షల ఎకరాల్లో పంట పండిందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
వేసవి సెలవులు | ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా తెలంగాణలో ఏప్రిల్ 27 నుంచి మే నెల 31వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటిస్తున్నట్లు రాష్ట్ర విద్యా
కందుకూరు, ఏప్రిల్ 24 : రేషన్ డీలర్లకు ప్రభుత్వం న్యాయం చేస్తుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. శనివారం రంగారెడ్డి జిల్లా రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు పులిమామిడి సువర్ణ లక్ష్మీనారాయణగౌడ్ ఆధ్వర
విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డిఅత్తాపూర్లో ప్రైవేట్ టీచర్లకు బియ్యం పంపిణీ రాష్ట్రంలో ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా తాను ఉన్నానని ముందుకు వచ్చి సాయం చేసే గొప్ప మనసున్న నాయకుడు సీఎం కేసీఆర్ అని వి�