ఆందోళన అవసరం లేదు ప్రైవేటు స్కూళ్లు ఫీజులపై ఒత్తిడిచేయొద్దు ‘నమస్తే తెలంగాణ’తో విద్యా మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరు తప్పనిసరికాదుహైకోర్టు ఆదేశాల మేరకు గురుకులాలు, వసతిగృహాలను మినహాయించి ప్రభుత్వ, �
ఆర్థిక సాయం అందజేసిన ఎమ్మెల్సీ వాగులో కొట్టుకుపోవడం బాధకరం మోమిన్పేట / మర్పల్లి : మండలంలోని వరద ప్రమాదంలో మృతి చెందిన పలువురి బాధిత కుటుంబ సభ్యులను మంగళవారం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, చేవేళ్ల ఎంపీ డాక్�
కందుకూరు: సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 2న నిర్వహించనున్న జెండా పండుగను పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని రాష్ట్ర విద్యాశ�
కందుకూరు: సెప్టెంబర్ 1 నుంచి 8 వరకు కందుకూరు మండలంలోని బాచుపల్లి గ్రామంలో నాభిశిలా పోతులింగ బోడ్రాయి పునః ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ క�
మంత్రి సబితాఇంద్రారెడ్డి వికారాబాద్ : వరద నీటి ప్రవాహంలో కొట్టుకపోయి మృతి చెందిన చాకలి శీను కుటుంబాన్ని ఆదుకుంటామని మంత్రి సబితాఇంద్రారెడ్డి కుటుంభానికి భరోసా కల్పించారు. మంగళవారం పుల్మామిడి గ్రామ�
పరిశోధనల కోసమే యూనివర్సిటీకి రూ.100 కోట్లు కేటాయింపు త్వరలోనే సీఎం కేసీఆర్ చేతుల మీదుగా వేరుశనగ పరిశోధనా కేంద్రం ప్రారంభం ఆయిల్ పామ్ సాగు, నూనె గింజల ఉత్పత్తి పెంచాలి రైతు బిడ్డలతోనే.. రైతుకు మంచి సమాచా�
విద్యాసంస్థల ప్రారంభం రేపు అన్ని స్థాయిల్లో ప్రత్యక్ష బోధన గురుకులాలు, హాస్టళ్లు రీఓపెన్ పకడ్బందీగా కరోనా జాగ్రత్తలు మంత్రి సబిత సమీక్ష హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొవిడ్ వ్యాప్త�
వ్యవసాయ యూనివర్సిటీ : ప్రొ. జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంగణం లో ఏజీహబ్-అగ్రిఇన్నోవేషన్, రాష్ట్రమంత్రులు ఐటీ శాఖ కె.తారక రామారావు, వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
మంత్రి సబితా ఇంద్రారెడ్డి | కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పాఠశాలలు నిర్వహించాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యార్థుల తల్లిదండ్రుల మనోభావాలకు అనుగుణంగా తగిన �
మంత్రి కేటీఆర్ | ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో నిర్మించిన అగ్రి ఇన్నొవేషన్ హబ్ను మంత్రి కేటీఆర్ ప్రాంరభించారు. అనంతరం అగ్రిహబ్లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్, ఉత్పత్తులను పర�
పహాడీషరీఫ్, ఆగస్టు 28 : జల్పల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. శనివారం జల్పల్లి మున్సిపల్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించార
షాబాద్ : పట్టణ ప్రగతి కార్యక్రమంతో పట్టణాల్లో సమూల మార్పులు జరుగుతున్నాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శనివారం జల్పల్లి మునిసిపాలిటీ సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా
పల్లె ప్రగతి పనులను పూర్తిచేయాలి అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం చేయొద్దు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలి విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి కందుకూరు, ఆగస్టు 27 : సమస్యల పరిష్కారానికి ప్�
ఎంసెట్ | తెలంగాణ ఎంసెట్ పరీక్ష ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. కరోనా సమయంలో కూడా సమన్వయంతో, ఎలాంటి ఇబ్బంది రాకుండా పరీక్షను నిర్వహించామన్నారు. ఎంసెట్ను తొమ్మిది విడుతల్లో