విద్యార్థులకు నాణ్యమైన విద్య, అత్యాధునిక మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో నూతనంగా నిర్మించనున్న సెంటెనరీ(శతా
హైదరాబాద్ అభివృద్ధి ఫలితం రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల ప్రజలకు కూడా ప్రయోజనాలు చేకూరుతున్నాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. చేవెళ్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యే �
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీలో నూతనంగా నిర్మించనున్న నూతన పరిపాలనా భవనానికి హోంమంత్రి మహమూద్ అలీ, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, నగర డిప్యూటీ మేయర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి టీ-హబ్, మహిళా పారిశ్రామికవేత్తల కోసం వీ-హబ్లను ప్రారంభించి సత్ఫలితాలు సాధిస్తున్నదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డ�
మిషన్ కాకతీయ ద్వారా చెరువుల్లో పూడిక తీయడంతో చెరువులకు జలకళ సంతరించుకున్నదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కుర్మల్గూడ 10వ డివిజన్లో రూ.2.40 క�
వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే ప్రభుత్వ పాఠశాలల్లో యూనిఫారాలు సిద్ధం చేయాలని, బడులు ప్రారంభం కాగానే పంపిణీ ప్రారంభించాలని పాఠశాల విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అధికారులకు సూచించారు.
school dress | రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద, మధ్యతరగతి విద్యార్థులకు రానున్న విద్యా సంవత్సరం పాఠశాలల పునః ప్రారంభ సమయంలోనే ఏకరూప దుస్తులను అందజేసేందుకు ఏర్పాట్లు
అభివృద్ధి, సంక్షేమాన్ని నచ్చి టీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతున్నాయని విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. కూకట్పల్లి డివిజన్ హనుమాన్నగర్కు చెందిన సుమారు వంద మంది బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నేతలు
Minister Sabitha Indra Reddy | రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాల్లో విద్యార్థుల రక్షణ, భద్రత కోసం అవసరమైన మార్గదర్శకాలు సిద్ధం చేసేందుకు ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీకి కార్మికశాఖ ప్రత్యేక ప్రధాన �
పేదలకు విద్య, వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ విద్య, వైద్య రంగాలకు పెద్దపీట వేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు
కులమతాలతో ప్రజల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందాలని బీజేపీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న కుట్రలను తిప్పి కొట్టాలని, వారు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తూర్పార పట్టాలని విద్యాశాఖ మంత్రి పి.స�
Osmania University | ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రూ. 39.50 కోట్ల వ్యయంతో నిర్మించనున్న బాయ్స్ హాస్టల్ భవనానికి మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ కలిసి భూమి పూజ చేశారు. ఈ