దలకు మేలు చేస్తామని, ఆదాయం రెట్టింపు చేస్తామని ప్రగల్బాలు పలికిన ప్రధాని మోదీ తరచూ గ్యాస్ ధర పెంచుతూ సామాన్యుడి నడ్డి విరుస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు.
ఆర్కేపురం డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులు, కలిసికట్టుగా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు.
40వేల లోపు ఫీజులు తీసుకొనే పాఠశాలలను బడ్జెట్ పాఠశాలలుగా గుర్తించాలని తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ (ట్రస్మా) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ఎన్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప�
Minister Sabitha | మార్చి 15 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు ఇంటర్మీడియ్ పరీక్షలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పరీక్షలకు సంబంధించిన ఏర్పాట్లపై కార్యాలయంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహి
రాష్ర్టాభివృద్ధి, సంక్షేమం బీఆర్ఎస్కు రెండు కండ్లలాంటివని, నిత్యం రాష్ర్టాభివృద్ధి కోసం పరితపిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు మనమంతా అండగా నిలువాల్సిన అవసరం ఉందని రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితాఇంద�
ప్రతి ఒక్కరూ దైవ చింతనను అలవర్చుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. శనివారం బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ రాజరాజేశ్వరస్వామిని దర్శించుకొని పూజలు నిర్వహించారు.
బంజారాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ పలు సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నారని, గిరిజనులకు గిరిజనబంధు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారని విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి తెఇపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మహేశ్వరం మండలం ఉప్పుగడ్డ తండాలో సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు నిర్వహ�
రాష్ట్రంలో కార్పొరేట్కు దీటుగా గురుకులాల్లో విద్య, వసతులు అందిస్తున్నామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. గురుకులాలకు చెందిన 3,000 మందికిపైగా విద్యార్థులు నీట్, ట్రిపుల్ ఐటీ, మెడిసిన్ స�
T HUB | విదేశీ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యని అభ్యసించాలనుకునే విద్యార్థులకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ వర్సిటీల ప్రతినిధులతో నేరుగా సంప్రదింపులు జరిపేందుకు టీ హబ్లో గ్లోబల్ ఎడ్యుఫెస్ట్ 2023 నిర�