ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో పారిశ్రామిక ప్రగతిలో రంగారెడ్డి జిల్లా ముందంజలో ఉందని, అన్ని రంగాల్లో సమ్మిళిత అభివృద్ధితో దేశంలోనే నంబర్ వన్గా తెలంగాణ ఉందని విద్యాశాఖ మంత్రి స
Minister Sabitha Indrareddy | ప్రభుత్వం టీఎస్-ఐపాస్ ద్వారా సరళీకృత విధానాలను అమలు చేస్తుండడంతో పరిశ్రమల స్థాపనకు తెలంగాణ స్వర్గధామంగా మారిందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Minister Sabitha Indrareddy) అన్నారు.
రాష్ట్రంలో నిరంతరాయంగా విద్యుత్ను సరఫరా చేస్తూ సీఎం కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగ చేసి రైతుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
సీఎం కేసీఆర్ చొరవతోనే తెలంగాణలో కరెంట్ కష్టాలు తీరాయని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం కందుకూరులో జరిగిన విద్యుత్ ప్రగతి సభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడ
దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తొమ్మిదేండ్లలో రాష్ట్రం సాధించిన ప్రగతిపై గ్రామాల్లో చర్చ జరిగేలా కార్యక్రమాలు నిర్వహించాలని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
తెలంగాణలో రైతు సంక్షేమ రాజ్యం కొనసాగుతుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శనివారం దుబ్బచెర్ల క్లస్టర్లో జరిగిన దశాబ్ది ఉత్సవాలలో భాగంగా రైతు దినోత్సవంలో కలెక్టర్ హరీశ్తో కలిసి ఆమె ప�
తొమ్మిదేండ్ల సీఎం కేసీఆర్ పాలనలో అంతులేని అభివృద్ధి జరిగిందని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అన్ని ప్రభుత్వ కార్యా�
తెలంగాణ రాష్ట్రం అమరుల త్యాగఫలం.. కేసీఆర్ పోరాట ఫలితం.. అని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదో సంవత్సరంలోకి అడుగు పెట్టిన సందర్భంగా రంగారెడ్డి జిల్లాలో త
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదేండ్ల ప్రగతిని నలుదిశలా చాటేలా ఉమ్మడి జిల్లా అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. అమరుల త్యాగాలను స్మరిస్తూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నేటి ను�
సర్వజన సమాదరణే విధానంగా ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం రంగారెడ్డి జిల్లా గోపన్పల్లిలో నిర్మించిన విప్రహిత బ్రాహ్మణ సదనాన్ని ప్రారంభించారు. 9 ఎకరాల్లో రూ.12 కోట్ల వ్యయంతో అద్భుతంగా నిర్�
సర్వజన సమాదరణే విధానంగా ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం రంగారెడ్డి జిల్లా గోపన్పల్లిలో నిర్మించిన విప్రహిత బ్రాహ్మణ సదనాన్ని ప్రారంభించారు. 9 ఎకరాల్లో రూ.12 కోట్ల వ్యయంతో అద్భుతంగా నిర్�
పురాతన కాలం నాటి కోనేరు మెట్ల బావిని రూ.90లక్షలతో అభివృద్ధి చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం మహేశ్వరంలోని పురాతన కోనేరు మెట్ల బావిని స్థానిక నాయకులు, అధికారులతో కల�
రాష్ట్ర పదో అవతరణ దినోత్సవాన్ని సంబురంగా జరుపుకోవాలని ప్రభుత్వం సంకల్పించింది. తెలంగాణ ప్రగతి అడుగడుగునా ప్రతిబింబించేలా 21 రోజుల పాటు ఉత్సవాలకు సిద్ధమైంది.