ప్రాచీన దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నదని విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీనగర్ కాలనీలో ఫ్యాబ్ సిటీ ఉన్న వేంకటేశ్వర స్వామి ఆల�
దేశంలో ఏ నగరానికి లేని ప్రత్యేకత హైదరాబాద్కు (Hyderabad) ఉందని మంత్రి కేటీఆర్ (Minster KTR) అన్నారు. 100 శాతం మురుగునీటి శుద్ధి (Sewage Treatment) చేసే తొలి నగరంగా చరిత్ర సృష్టించబోతున్నదని చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్డు (ORR) హైదరాబాద
Minister Sabitha Reddy | ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యంతో చిన్నాభిన్నమైన విద్యారంగాన్ని సీఎం కేసీఆర్(CM KCR) విప్లవాత్మకమైన నిర్ణయంతో బలోపేతం చేస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Minister Sabitha Indrareddy)
తెలంగాణ ఉద్యమ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ వేద సాయిచంద్ (38) గుండెపోటుతో గురువారం హఠాన్మరణం చెందారు. నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం కారుకొండలోని ఫామ్హౌస్లో ఉన్న ఆయనకు బుధ
కందుకూరు మండల కేంద్రంలో ప్రతి ఆదివారం కొన్నేండ్లుగా సంత కొనసాగుతున్నది. ఈ సంతలో స్థానికులే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వ్యాపారులు సైతం వ్యాపారం చేసుకుంటారు. సంతలో లభించే ఆకు, కూరగాయలు స్థానికులతో ప
తెలంగాణ రావాలని, మా పాలన మాకొస్తే బాగు చేసుకుంటామనే ఆకాంక్షతో ఎంతోమంది తమ ప్రాణాలను త్యాగం చేశారని, అమరుల త్యాగాలు మరువలేనివని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేం�
రంగారెడ్డి జిల్లా తుమ్మలూరులో 33/11 కేవీ విద్యుత్తు సబ్స్టేషన్ ఏర్పాటుకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ 48 గంటల్లోనే కార్యరూపం దాల్చింది. సోమవారం హరితోత్సవంలో ఆయన ఈ హామీ ఇవ్వడంతో సబ్స్టేషన్ ఏర్పాటుకు 24 గంటల�
సీఎం కేసీఆర్ విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చారని, పేద విద్యార్థుల భవితకు భరోసా కల్పిస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేసి తీరుతామని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. పాలమూరు ఎత్తిపోతల దాదాపు 85 శాతం పూర్తయిందని, ఆగస్టులో ప్రాజెక్టు రిజర్వాయర్లలో నీళ్లు నింపుతామని పేర్కొన్నారు.
CM KCR | తెలంగాణ కొద్దిగంత పచ్చవడ్డదని, ఏడెనిమిదేండ్ల నుంచి అందరం పట్టుబట్టి, జట్టు కట్టి నీరుగారిన, బీడువారిన తెలంగాణను తోవకు తెచ్చుకున్నమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు.
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మొక్కలు నాటేందుకు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని తుమ్మలూరుకు వచ్చిన సీఎం కేసీఆర్ వరాల జల్లులు కురిపించారు. ముందుకు తుమ్మలూరు వద్ద ఉన్న అర్బన్ ఫారెస్ట్
తెలంగాణకు హరితహారం (Haritha Haram) తొమ్మిదో విడత కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ప్రారంభించారు. తెలంగాణ దశాబ్ది వేడుకల్లో (Telangana Decade Celebrations) భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నేడు హరితోత్సవం (Harithotsavam) నిర్వహిస్తున్నారు.
తెలంగాణ హరిత స్ఫూర్తి ప్రదాత, సీఎం కేసీఆర్ సోమవారం రంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమంలో పాల్గొననున్నారు.
మిషన్ భగీరథ పథకం దేశానికే ఆదర్శమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ‘మంచినీళ్ల పండుగ’ను మండల పరిధిలోని ముచ్చర్ల ప్లాంట్ వద్ద నిర్వహించారు. ఈ సం�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పల్లెప్రగతి కార్యక్రమంతో పల్లెలు పచ్చదనం, అభివృద్ధిలో మెరుస్తున్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. ప్రభుత్వం తీసుకున్న చర్య�