కుల వృత్తులకు తెలంగాణ సర్కారు పెద్దపీట వేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం మహేశ్వరం మండల కురుమ సంఘం ఆధ్వర్యంలో స్థలం, భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరతూ మ�
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు స్థానం లేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గంగారం గ్రామానికి చెందిన 30 మంది కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన నాయకులు గంగారం సర్ప�
నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి బడుగుల జీవితాల్లో చైతన్యం రగలించిన సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జీవితం నేటి యువతకు ఆదర్శమని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్�
ఉన్నత విద్యలో మహిళలు ముందంజలో ఉండాలన్న ఆకాంక్షతోనే తెలంగాణ మహిళా వర్సిటీని ఏర్పాటు చేశామని విద్యాశాఖ మంత్రి పీ సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మహిళా వర్సిటీ ఏర్పాటుతో తెలంగాణ విద్యార్థుల కల సాకారమయ్యింద�
అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మంగళవారం మండల అభివృద్ధి పనులపై మండల అధికారులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులతో మీర
రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలలో పనిచేస్తున్న పార్ట్టైం అధ్యాపకుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ పార్ట్టైం టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు రాష్ట్ర విద్యా శా�
ఓ వైపు తొమ్మిదేండ్ల పాలనలో కనీవినీ ఎరుగని రీతి లో జరిగిన అభివృద్ధి...మరోవైపు దేశంలోనే ఎక్కడాలేని విధంగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలుతో సబ్బండ వర్ణాలు సీఎం కేసీఆర్కు జై కొడుతున్నారు. ఇప్పట�
భారీ వర్షాలు కురుస్తున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండి సహాయక చర్యలు చేపట్టాలని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ఆదేశించారు. మీర్పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వరద ఉధృతిపై గురువారం మంత్రి వివిధ �
నగరాన్ని వాన వీడడం లేదు. భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ నగరవాసులు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అధికార యంత్రాంగం కంటి మీద కునుకు లేకుండా పనిచేస్తున్నది. ప్రాణ నష్టం జరుగకుండా, ఎలాంటి విపత్కర పర�
బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం హర్షగూడ గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ రవినాయక్ ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ సాలీ లక్ష్మణ్నాయక్తో పాటు వివిధ పార్�
విద్యార్థులు జాతీయ స్థాయి క్రీడల్లో రాణించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బాచుపల్లి గ్రామానికి చెందిన మల్లగాళ్ల మహేందర్ ఇటీవల ఢిల్లీలో జరిగిన క్రాస్ బౌ క్రీడల్లో కాంస్య ప�