గర్భం దాల్చిన మహిళకు సరైన పోషకాలు అందినప్పుడే ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డ సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాడని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం పేదింటి ఆడబిడ్డల కుటుంబాల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశంతోనే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు శ్రీకారం చుట్టిందని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు.
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తరువాత టీఆర్ఎస్ సర్కారులోనే రఘునాథపాలెం మండలం సమగ్రాభివృద్ధిని సాధించిందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు.
బాలలను భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు.
కోయచలక అభివృద్ధి రఘునాథపాలెం మండలానికి ఆదర్శమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. కోయచలక గ్రామంలో రూ.58 లక్షలతో చేపట్టిన పలు రకాల అభివృద్ధి పనులను మంత్రి అజయ్కుమార్ ఆదివారం �
Minister Puvvada Ajay Kumar | మోటార్లకు మీటర్లు బిగిస్తామన్న బీజేపీకి మునుగోడు ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. శనివారం మునుగోడు మండలంలోని కొరటికల్, జోలం వారి గ�
ప్రజల మనసుల్లో టీఆర్ఎస్కు బలమైన స్థానం ఉన్నదని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. అందు కే సీఎం కేసీఆర్ను ప్రజలందరూ గౌరవంగా చూస్తున్నారని చెప్పారు. మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల �
అభివృద్ధి పనులను సకాలంలో పూర్తిచేయని కాంట్రాక్టర్లను ఉపేక్షించొద్దని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఖమ్మం నగరంలో నగరపాలక సంస్థ పరిధిలో చేపడుతున్న ఎల్ఆర�
మాయమాటలు చెప్పి ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఆ తర్వాత పత్తా లేకుండా పోయిండని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ దుయ్యబట్టారు. మునుగోడు మండలం కొరటికల్ గ్రామంలో మంత్రి ఇంటింటి ప�
‘తెలంగాణలోని ఏ ఒక్క ఆడ బిడ్డ కూడా కన్నీరు పెట్టకూడదు. ఆమె కంట వెలుగులు నిండాలి. ఆమె సంతోషంగా ఉండాలి. ఈ లక్ష్యంతోనే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ సహా అనేక సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారు’ అని