రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం ఖమ్మం జిల్లాలో జోరుగా సాగుతున్నది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 15,88,382 మందికి వైద్యపరీక్షలు నిర్వహించాలని వైద్యారోగ్యశాఖ అ
Puvvada Ajay Kumar | దమ్ముంటే తనను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఘాటుగా స్పందించారు. పొంగులేటికి దమ్ముంటే బీఆర్ఎస్కు రాజీనామా
గోళ్లపాడు కాలువను చూసిన, తెలిసిన వారు.. ఆ పేరు వింటేనే ఒకప్పుడు ఏవగించుకునేవారు. వారే ఇప్పుడు.. ‘వాహ్.. అద్భుతం’ అంటున్నారు. దశాబ్దాలపాటు త్రీ టౌన్ ప్రజలకు నరకం చూపించిన ఆ కాలువను మురికి కూపంగా మార్చిన పా�
రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కే.తారక రామారావు వరల్డ్స్ ఎకనమిక్ ఫోరంలో భాగంగా దావోస్ పర్యటనలో రాష్ర్టానికి రూ.21 వేల కోట్ల పెట్టుబడులు తెచ్చిన సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్కుమార్ బుధవారం ఆయనను �
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమంతో ఖమ్మాన్ని అంధత్వరహిత జిల్లాగా తీర్చిదిద్దుకుందామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం రఘునాథప
ఖమ్మం జిల్లా ప్రజల చిరకాల వాంఛ నెరవేరనున్నది. ఖమ్మం పట్టణంలో సూర్యాపేట-అశ్వారావుపేట మార్గంలో ఉన్న మున్నేరు వాగుపై ట్రాఫిక్ సమస్యలకు త్వరలోనే చెక్ పడనున్నది.
దేశ ప్రజలను జాగృతం చేసేలా ఈ నెల 18న ఖమ్మంలో భారతీయ రాష్ట్ర సమితి ఆవిర్భావ సభ ఉండబోతున్నది. తెలంగాణ తరహా అభివృద్ధిని దేశం యావత్తు కోరుకుంటున్న సమయంలో బీఆర్ఎస్ సభ కీలకం కానున్నది.
గొప్ప సంస్కరణలతోనే తెలంగాణలో అభివృద్ధి సాధ్యమైందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. రాష్ర్టాన్ని తీర్చిదిద్దిన సీఎం కేసీఆర్.. తెలంగాణ జాతిపిత అయ్యారని అన్నారు.
ప్రయాణికులకు మెరుగైన సేవలతో పాటు పెట్రోల్ బంక్లు, లాజిస్టిక్స్ సేవలను విజయవంతంగా నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ ఆర్టీసీ) మరో రంగంలోకి ప్రవేశించనుంది.
ఖమ్మం నగర శివారు కామంచికల్, ఆ పరిసర గ్రామాల ప్రజల కష్టాలు మరికొన్ని రోజుల్లోనే తీరనున్నాయి. నిత్యం రద్దీగా ఉండే ఆ మార్గంలో దశాబ్దాల తరబడి సింగిల్ రోడ్డుతో అక్కడి ప్రజలు పడుతున్న ఇబ్బందులు తొలగిపోనున్�
తనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చే ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, సామాజిక, విద్యావేత్తలు పుష్పగుచ్ఛాలు, శాలువలు తీసుకురావొద్దని విజ్ఞప్తి చ
Bhaddrachalam | పవిత్ర పుణ్యక్షేత్రం భద్రగిరి రాములోరి సన్నిధికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం రానున్నారు. దీంతో అధికార యంత్రాంగం గత నాలుగురోజులుగా అక్కడే మకాం వేసి ఏర్పాట్లు పూర్తి చేశారు.
స్వరాష్ట్ర సాధన తరువాత సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ తీసుకుంటున్న అనేక చర్యల ఫలితంగానే యావత్ తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం కొత్త పుంతలు తొక్కుతున్నదని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్