వాడవాడ పువ్వాడ కార్యక్రమంలో భాగంగా రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను లబ్ధిదారుల ఇంటికెళ్లి అందజేశారు.
ఈ ఏడాది జనవరి 1 నుంచి ప్రజా సమస్యలను ప్రత్యక్ష్యంగా తెలుసుకొని అక్కడిక్కడే పరిష్కారం చేసే లక్ష్యంతో వాడవాడ పువ్వాడ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.
– ఖమ్మం