Khammam | ఖమ్మం జిల్లాలో రౌడీషీటర్ ఆగడాలకు ఓ మహిళ బలైంది. తన కోరిక తీర్చాలని కొంతకాలంగా వెంటపడటమే కాకుండా.. రెచ్చిపోయి బలవంతం చేయబోవడంతో మనస్తాపం చెందిన ఆమె ఆత్మహత్యకు పాల్పడింది.
ప్రాథమిక పాఠశాల బాలికలపై వికృత చేష్టలు చేస్తూ తరచూ వారితో అసభ్యకరంగా ప్రవర్తించిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడి నిర్వాకం ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రవాణా శాఖ, సరహద్దు చెక్పోస్టులపై ఏసీబీ అధికారులు శనివారం అర్ధరాత్రి ఆకస్మికంగా దాడులు జరిపారు. రాష్ట్ర ప్రభుత్వం అంతర్రాష్ట్ర చెక్పోస్టులను ఎత్తివేసినట్లు ప్రకటించినప్పటికీ
తమ గ్రామం మీదుగా ఇసుక లారీలు రావొద్దని దుమ్ముగూడెం మండల సరిహద్దులోని ఏపీలో ఉన్న కన్నాయిగూడెం గ్రామస్తులు మరోసారి రాస్తారోకో చేశారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు అటుగా వచ్చిన వాహనాలన్నింటినీ గ
గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కేటాయించిన వారిని డబుల్ బెడ్రూం ఇళ్ల నుంచి బలవంతంగా బయటకు పంపించి, పోలీసు పహారా నడుమ అనర్హులకు ఇళ్లు కేటాయిస్తున్నారని ఏరుగట్ల గ్రామస్తులు ఆరోపించారు. పెనుబల్లి మండలం ఏరు�
బీసీ సంఘాల జేఏసీ పిలుపు మేరకు ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ వ్యాప్తంగా కారేపల్లి, ఏన్కూర్, వైరా, జూలూరుపాడు, కొనిజర్ల మండలాల్లో బంద్ (BC Bandh) ప్రశాంతంగా కొనసాగుతున్నది.
వ్యవసాయ రంగం ప్రస్తుత సమయంలో అనేక ఆటుపోట్లు ఎదురుకుంటోంది.ఏది అభివృద్ధో, ఏది పతనమో అవగాహన లేమితో భూమి సాగు వనరులు నిస్పష్టంగా మారి భూమి సాగు సమస్యల వలయంగా మారుతుంది.
ఇల్లెందు నేచర్ పార్క్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రొఫెసర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు క్షేత్రస్థాయిలో ఫీల్డ్ విజిట్ కార్యక్రమంలో జీవ వైవిధ్యం పరిరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఖమ్మం జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఖమ్మం జిల్లాశాఖ ఆధ్�
ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాలో ఆదివారం రాత్రి నుంచి సోమవారం వరకు భారీ వర్షం కురిసింది. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో భారీ వర్షానికి వందలాది టన్నుల ధాన్యం కండ్ల ముందే కొట్టుకుపోయింది.
రాష్ట్రంలో వచ్చే మూడ్రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. శనివారం దక్షిణ కోస్తా ఆంధ్ర తీర ప్రాంతంలో కొ నసాగిన ఉపరితల ఆవర్తనం ఆదివారం ఉదయం నైరుతి బంగాళా�
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో రాష్ట్ర స్థాయి జూనియర్స్ నెట్బాల్ టోర్నీ రసవత్తరంగా సాగుతున్నది. శనివారం బాలుర ట్రెడీషనల్ విభాగం సెమీస్లో మహబూబ్నగర్16-11 తేడాతో ఖమ్మం జట్టుపై గెలిచి ఫైనల్లోకి ప్రవ�