అనుమానాస్పద స్థితిలో తండ్రి, పెద్ద కూతురు మృతిచెందిన ఘటన ఖమ్మం నగరంలో ఆదివారం రాత్రి వెలుగుచూసింది. స్థానికులు, ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నేలకొండపల్లి మండలం బోదులబండకు చెందిన
MP Vaddiraju Ravichandra : తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రంగా నెలకొనడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర (MP Vaddiraju Ravichandra) ఆందోళన వ్యక్తం చేశారు.
ఆర్టీసీ కార్మికుల ఉద్యమానికి తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తోందని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు అన్నారు. ఖమ్మం డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులు కొనసాగిస్తున్న ఉద్యమానికి గురువారం సం�
అనుకున్నదే జరిగింది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి వ్యాపారుల జిమ్మిక్కు నిజమని రుజువైంది. పంట తగ్గితే ధర పెంచడం, పంట పెరిగితే ధర తగ్గించడం ఇక్కడ ఏళ్లుగా సాగుతున్న కుట్ర తంతు. దీనిపై ఆదివారం ‘పంట తగ్గి�
సీపీఐ (ఎంఎల్) మాస్లైన్ కేంద్ర కమిటీ సహాయ కార్యదర్శి పోటు రంగారావుపై బీజేపీ, ఆర్ఎస్ఎస్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పెట్టిన దోశద్రోహం కేసులను వెంటనే ఎత్తివేయాలని సీపీఐ (ఎంఎల్) మాస్లైన్ రాష్ట
Inter Results | ఇంటర్ ఫలితాల వేళ తీవ్ర విషాదం నెలకొంది. పరీక్షల్లో ఫెయిల్ అవుతాన్న భయంతో ఫస్టియర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఖమ్మం జిల్లాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
‘ఖమ్మం జిల్లా వెలుగుమట్ల గ్రామం లో ఇటీవల ప్రభుత్వం జరిపిన ఇండ్ల కూల్చివేతలు అమానవీయం. ఆ సమయంలో బాధితులకు కనీస వివరణ ఇచ్చుకొనే సమయమే ఇవ్వలేదు. నిర్దాక్షిణ్యంగా కూల్చివేతలు చేపట్టారు. బాధిత కుటుంబాలపై ని�
కాపురానికి తీసుకెళ్లడం లేదని ఆరోపిస్తూ భర్త ఇంటి ముందు భార్య మౌన పోరాటానికి దిగింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మోతే మండలం ఉర్లుగొండలో జరిగింది. ఉర్లుగొండ గ్రామానికి చెందిన కోళ్ల వీరభద్రం- పద్మ కుమార
కేసీఆర్ పిలుపు మేరకు పార్టీలో చేరి దశాబ్ద కాలంపాటు ఉద్యమ నాయకుడి సారథ్యంలో ప్రజాప్రతినిధిగా, మంత్రిగా ప్రజలకు అమూల్యమైన సేవలు అందించానని, అదే స్పూర్తితో ఈ నెల 19న ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీ మినీ ప్లీనరీ �
ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన ఆహారం అందించేందుకు ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలు విధిగా పాటించాలని అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రజాపాలన, ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం ఖమ్మం నగరంలోని సర్దార్ ప