కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆశా కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగారు. రెండ్రోజులుగా ఆయా కలెక్టరేట్ల ఎదుట వంటావార్పుతో నిరసనలు చేపట్టారు. మంగళవారం నాగర్కర్నూల్లో చేపట్టిన ధర్�
Retirement Benefits | మరో రిటైర్డ్ ఉద్యోగి మరణించారు. అనారోగ్యానికి తోడు ఆర్థిక స మస్యల కారణంగా ఒత్తిడికి గురై ప్రాణాలు వదిలారు. బాధిత కు టుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మంలో నివాసం ఉంటున్న శ్రీధర్.. స్థానిక �
Nama Nageswara Rao | బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు యల్లంకి సత్యనారాయణ నివాసం వద్ద పార్టీ శ్రేణులు ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యుడు, బీఆర్ఎస్ మాజీ లోక్ సభా పక్ష నేత నామా నాగేశ్వరరావు జన్మదిన వేడుకలను జరిపారు.
ఖమ్మంలో ‘మాంగళ్య’ షాపింగ్ మాల్ ప్రారంభమైంది. వస్త్ర వ్యాపారంలో నూతన ఒరవడిని సృష్టిస్తూ అన్ని రాష్ర్టాల్లో వేగంగా బ్రాంచ్లను విస్తరిస్తున్న ‘మాంగళ్య’ ఖమ్మం జిల్లా ప్రజల చేరువైంది. ఖమ్మంలోని ఇల్లెం�
ఖమ్మం వెలుగుమట్లలో నిజమైన భూదాన్ బాధితులకు ప్రభుత్వం పట్టాలు ఇవ్వకుండా తీవ్ర అన్యాయం చేసిందని పలువురు బాధితులు ఆందోళన వ్యక్తంచేశారు. గురువా రం ఖమ్మం ప్రెస్క్లబ్లో వారు మీడియా తో మాట్లాడారు.
ఖమ్మం అంబేద్కర్ భవన్లో గురువారం వెలుగుమట్ల బాధితుల ఆర్తనాదాలు మిన్నంటాయి. తొలుత భూదాన్ భూముల్లో వారు నిర్మించుకున్న ఇండ్లను గత నెల 24న నేలమట్టం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. వారిని, సామాన్లను అక్కడి ను�
తెలంగాణ మలిదశ ఉద్యమ కాలంలో పుట్టింది. ఆనాటి మూడున్నర కోట్ల మంది గొంతుకైంది. సమైక్య పాలకుల మోసాలకు వ్యతిరేకంగా జంగ్ సైరన్ మోగించింది. స్వరాష్ట్ర సాధన పోరాటంలో సబ్బండ వర్గాలను ఏకతాటిమీదకు తేవడంలో తనవంత�
ఖమ్మం భూదాన్ బాధితుల పక్షాన బీఆర్ఎస్ చేసిన పోరాటానికి కాంగ్రెస్ ప్రభుత్వం దిగి వచ్చింది. పేదల ఇళ్లను కూల్చిన భూదాన్ భూముల్లోనే వారికి 75 గజాల చొప్పున స్థలాలు మంజూరు చేసింది. ఆ స్థలాల పట్టాలను ఖమ్మం క
Bhudan Lands | ఖమ్మం వెలుగుమట్ల బాధితుల పక్షాన బీఆర్ఎస్ చేసిన అలుపెరుగని పోరాటంతో కాంగ్రెస్ సర్కార్ దిగొచ్చింది. న్యాయం జరిగే దాకా కొట్లాడుతామని, అవసరమైతే నిర్వాసితుల కోసం సుప్రీంకోర్టుకైనా వెళ్తామని బీఆర
అన్నదాత అడుగడుగునా అన్యాయమైపోతున్నాడు. విత్తనాల కొనుగోలు మొదలు.. పంట చేతికొచ్చేదాకా.. ఆ పంటను మార్కెట్లో అమ్ముకునే వరకూ నిలువు దోపిడీకి గురవుతూనే ఉన్నాడు. ఆరుగాలం కష్టించి పండించిన మిర్చి పంటను అమ్ముకు
velugumatla Victims | కాంగ్రెస్ ప్రభుత్వం కనికరం లేకుండా పేదలను వారి ఇళ్లలో నుంచి బలవంతంగా ఖాళీ చేయించి ఇళ్లను కూల్చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భూదాన్ భూముల్లో ఇండ్లను కోల్పోయిన పేదలు ప్రభుత్వ యంత్రాంగం, �
velugumatla Victims | కాంగ్రెస్ ప్రభుత్వం కనికరం లేకుండా వ్యవహరించిన తీరుతో పేదలకు నిలువ నీడ లేకుండా పోయింది. కాంగ్రెస్ సర్కార్ పేదలను వారి ఇళ్లలో నుంచి బలవంతంగా ఖాళీ చేయించి ఇళ్లను కూల్చేసింది. ప్రభుత్వ చర్యలతో భ�