Bribe | ముదిగొండ మండల పరిధిలోని బాణాపురం గ్రామపంచాయతీ కార్యదర్శిగా తమ్మిశెట్టి సురేష్ విధులు నిర్వహిస్తున్నాడు. గ్రామంలో ఓ వ్యక్తి ఇంటి నిర్మాణానికి అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకోగా లంచం డిమాండ్ చేశాడు.
Karepalli | ఎన్నో దశాబ్దాల కాలంగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని నిబద్ధతతో ఉన్న సీనియర్లకు కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు దక్కటం లేదని సింగరేణి(కారేపల్లి)కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు, సీనియర్ కాంగ్రెస్ �
నైరుతి రుతుపవనాలు బుధవారం ఈశాన్య అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, జార్ఖండ్లోని మరికొన్ని ప్రాంతాల్లో విస్తరించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వ�
KTR | ఖమ్మం జిల్లా నుంచి ఉపముఖ్యమంత్రి, వ్యవసాయ మంత్రి, రెవెన్యూ మంత్రి.. ముగ్గురు మంత్రులున్నారు. పవర్ఫుల్ పోర్ట్పోలియోల్లో ఉన్నారు.. పవర్ అంతా ఖమ్మం జిల్లాలోనే ఉందట. కానీ ఖమ్మం జిల్లా ప్రజలకు ఏం ఒరిగిందన
KTR | ఎస్.ఐ.ఆర్. కార్యక్రమాన్ని కార్యకర్తలు సీరియస్గా తీసుకోవాలన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రజల ఆశీర్వాదంతో కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఒక్క అర్హులైన ఓటరు పేరు కూడా పోక�
KTR | పత్రికలను చూసే మంత్రి ఐ అండ్ పీఆర్ మినిస్టర్ది సత్తుపల్లి నియోజకవర్గమే కదా .. మరి వారికేం సమస్య ఉంటదనుకున్నా. రాష్ట్రంలో ఏ వర్గాన్ని కూడా వదిలిపెట్టుకుండా ఇబ్బందిపెడుతున్న ప్రభుత్వం మన విలేకరు సోదరు
Tragedy | ‘అమ్మా.. మేమేం నేరం చేశామమ్మా? నీ పేగు తెంచుకొని పుట్టిన మమ్మల్ని నీ చేత్తోనే ఎలా చిదిమేయగలిగావమ్మా? నీకు, నాన్నకు మధ్య వచ్చిన మనస్ఫర్థలకు మేమెలా బాధ్యులం అవుతామమ్మా? నీ కడుపున పుట్టినందుకు మాకు ఇంత శి�
‘అమ్మా.. మేమేం నేరం చేశామమ్మా? నీ పేగు తెంచుకొని పుట్టిన మమ్మల్ని నీ చేత్తోనే నువ్వు ఎలా చిదిమేయగలిగావమ్మా? నీకు, నాన్నకు మధ్య వచ్చిన పొరపచ్చాలకు, మనస్ఫర్దలకు మేమెలా బాధ్యులం అవుతామమ్మా? నీ కడుపున పుట్టిన�
తెలంగాణ క్రికెట్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. ఐపీఎల్ తరహాలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ఆదివారం సాయంత్రం ఉప్పల్ స్టేడియంలో అట్టహాసంగా ప్
భూ అక్రమణ ఫిర్యాదు విషయంలో బాధితుడికి న్యాయం చేస్తామని చెప్పి రూ.2 లక్షలు లంచం తీసుకుని కబ్జాదారుకు అనుకూలంగా వ్యవహరించినట్లు ఆరోపణలొచ్చిన ధర్మసాగర్ సీఐ శ్రీధర్రావుపై పోలీ సు అధికారులు శాఖాపరమైన విచ
ఖమ్మం రూరల్ మండల పరిధిలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను వేగవంతంగా, నియమిత గడువు లోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. శుక్రవారం పాలేరు నియోజకవర్గం పరిధిలో కలెక్టర్ పర్యటించారు.
రాష్ట్ర ప్రభుత్వంలో ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు కీలక మంత్రులు ప్రాతినిథ్యం వహిస్తున్నప్పటికీ వారి సొంత జిల్లాలోని ముఖ్యమైన శాఖలకు దిక్కులేకుండా పోయింది. ముఖ్యమైన పది శాఖలకు విభాగాధిపతులుగా జిల్లాస్థ