Karepalli | ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాలలో శుక్రవారం తెల్లవారుజాము నుంచి దట్టమైన పొగమంచు కమ్ముకుంది. చలి తీవ్రత పెరగడంతో పాటు రోడ్లపై దృశ్యమానత తగ్గడంతో వాహనదారులు, పాఠశాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డా�
నిఘా వ్యవస్థను బలోపేతం చేసేందుకు సీసీ టీవీ కెమెరాల ఏర్పాటుపై ప్రజలకు అవగాహన పెంపొందించాలని డిషనల్ డీసీపీ లా &ఆర్డర్ ప్రసాద్ రావు పోలీస్ సిబ్బందికి సూచించారు. బుధవారం ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ను ఆయన
ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 32 వార్డులకు సంబంధించి ఇప్పటికే మున్సిపల్ అధికారులు 69 పోలింగ్ బూత్లను గుర్తించడం జరిగింది. మొత్తం మున్సిపాలిటీ పరిధిలో 32 వార్డుల్లో 45,256 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియ�
ఎదులాపురం మున్సిపాలిటీ కమిషనర్గా ఎండీ మున్వర్ అలీ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో ఇటీవల ఆయా మున్సిపాలిటీలకు సంబంధించిన కమిషనర్లను రాష్ట్ర పురపాలక శాఖ కమిషనర్ టీకే శ�
గుండెపోటుతో మృతి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దాచేపల్లి కృష్ణారెడ్డి కుటుంబానికి బీఆర్ఎఫ్ పార్టీ ఎల్లప్పుడు అండగా నిలుస్తుందని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు అన్న�
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి ధర పైపైకి వెళ్తున్నది. మంగళవారంతో పోల్చితే ఒక్క రోజులోనే భారీగా ధర పెరిగింది. ఈ ఏడాది ఇదే అధిక పెరుగుదల అని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.20,200, �
Khammam : ఎదులాపురం మున్సిపాలిటీ కమిషనర్గా విధులు నిర్వహిస్తున్న ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి నల్గొండ జిల్లా హాలియా మున్సిపల్ కమిషనర్గా వెళ్లగా.. ప్రస్తుతం హాలియా మున్సిపల్ కమిషనర్ ఎం రామదుర్గారెడ్డికి కల్లూ�
ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండల పరిధిలోని బోటితండా గ్రామ సర్పంచ్ భూక్య తులసీరామ్(45) కన్నుమూశారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన బుధవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు.
మంత్రుల మీద అనుకూల మీడియాలో కథనాలు వేయించిన రేవంత్, ఆ వ్యవహారంపై నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే బీఆర్ఎస్ జెండా గద్దెలు కూల్చే వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్ నేత గట్టు రాంచందర్రావు ఆరోపించా రు. దిమ్మ�
Revanth Reddy | ‘తెలంగాణలో ఎన్టీఆర్కు అభిమానులు ఉన్నరు. చంద్రబాబుకు సహచరులు, అనుచరులున్నరు. వారందరికీ విజ్ఞప్తి ఒక్కటే.. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉండొద్దని కక్షగట్టి ఆ పార్టీ నాయకత్వాన్ని దెబ్బతీసిన కేసీఆర్
ఖమ్మం జిల్లాలో ఆదివారం జరిగిన సీఎం రేవంత్ పర్యటన ఆద్యంతం తమ ప్ర భుత్వం గొప్పలను వివరించడానికే సరిపోయింది. జిల్లా అభివృద్ధిని గత బీఆర్ఎస్ ప్ర భుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదని, అభివృ ద్ధి అంతా తమ ప్రభుత�
ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పాటుబడిన నాయకుడు మాజీ సీఎం నందమూరి తారక రామారావు అని తెలుగుదేశం పార్టీ సింగరేణి మండల అధ్యక్షుడు బండిపూరి శ్రీనివాసరావు అన్నారు.