కారేపల్లి, మే 17 : భారీ క్రేన్ అదుపుతప్పి పల్టీ కొట్టిన ఘటనలో డ్రైవర్ మృతి చెందాడు. ఆదివారం ఉదయం ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో ఈ విషాదం చోటుచేసుకుంది.
ఖమ్మం లకారం సర్కిల్లో ఉన్న మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు విగ్రహ ప్రాంగణంలో పైలాన్ నిర్మాణ పనులను నగర పాలక సంస్థ అధికారులు శనివారం రాత్రి తొలగించారు. ప్రస్తుత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 40 ఏళ్ల ప్రస్థ�
మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు విగ్రహ ప్రాంగణంలో నిర్మిస్తున్న కట్టడాన్ని తక్షణమే తొలగించాలని బ్రాహ్మణ సంఘం నాయకులు ఖమ్మంలో శుక్రవారం పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు.
ఖమ్మంలోని మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు విగ్రహ ప్రాంగణంలో నిర్మిస్తున్న కట్టడాన్ని తక్షణమే తొలింగించాలని ఖమ్మం బ్రాహ్మణ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం సదరు విగ్రహం వద్ద ఆందోళన నిర్వహ
ధాన్యం ప్రైవేట్గా విక్రయించిన విషయంలో భార్యాభర్తల మధ్య జరిగిన గొడవతో తీవ్ర మనస్తాపం చెందిన ఓ రైతు గడ్డిమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం తాళ్లపెంటలో చోటుచేసుకున్నది.
బీఆర్ఎస్ నాయకుడు, మాజీ వార్డు సభ్యుడు సిద్ధం శెట్టి చిన్న నాగయ్య తల్లి సిద్ధం శెట్టి వెంకట నరసమ్మ(54) సోమవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందింది. విషయం తెలుసుకున్న రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఫోన్ చే�
Farmer | ‘దేశానికి వెన్నెముక రైతు అని చెప్పి.. అదే రైతు వెన్ను విరుస్తున్నారు’ అంటూ ఒక సామాన్య రైతు ఆవేదనతో కూడిన ప్రసంగం నెటిజన్లను ఆలోచింపజేస్తోంది. బోర్డులకే పరిమితమైన మద్దతు ధర.. జూలూరుపాడు మండలం పడమట నర్స�
తోటి ఉపాధ్యాయులకు సబ్జెక్ట్లో మెళకువలు నేర్పుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయి గుండెపోటుతో ఉపాధ్యాయుడు మృతిచెందిన సంఘటన ఖమ్మం నగరంలో శుక్రవారం చోటుచేసుకుంది.
ఖమ్మం కాంగ్రెస్లో నామినేట్ పదవుల రగడ తారస్థాయికి చేరుకుంది. కాంగ్రెస్లో మొదటి నుంచీ ఉంటూ కష్టకాలంలో జెండా మోసిన తమకు మొండిచేయి చూపారంటూ, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అవకాశాలు ఇవ్వకుండా విస్మరించారంటూ జ
ఉమ్మడి ఖమ్మం జిల్లా గార్ల మండలంలోని రిజర్వు ఫారెస్ట్ ప్రాంతంలో బెరైటీస్, డోలమైట్స్ మైనింగ్ను నిలిపివేస్తూ అటవీ శాఖ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది.
ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో ఆదివారం నాటి అకాలవర్షానికి పంటలు తడిసి ముద్దయ్యాయి. ధాన్యం రాశులపై పట్టాలను కప్పుకోవడం కోసం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బలమైన ఈదురుగాలులకు పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి. కొన్ని ప్ర�
ఖమ్మం మున్నేరు నదిపై చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని ఖమ్మం కలెక్టర్ దివాకర టీఎస్ సూచించారు. ప్రాజెక్టులకు అవసరమైన భూ సేకరణను పూర్తి చేయడం పట్ల అధికారులు దృష్టి సారించాలన�