CI Mahender | ఇటీవల ఏసీబీ అధికారుల దాడులు నిర్వహించగా బాధితుల నుంచి రూ.2 లక్షల డబ్బులు తీసుకుంటూ సీఐ మహేందర్ ఏసీబీకి చిక్కాడని సంగతి తెలిసిందే.. కాగా సీఐ మహేందర్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
‘వేతనాలు చెల్లించండి మహాప్రభో’ అంటూ మిషన్ భగీరథ కార్మికులు తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐఎన్టీయూసీ అనుబంధ మిషన్ భగీరథ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గురువారం ఖమ్మం లోని మిష
తెలంగాణను అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతున్నామని, దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలబెడుతున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ‘సంక్షేమం - అభివృద్ధి - సామాజిక న్యాయం’ అనే మూడు ప్రధాన లక్ష్�
Rajivgandhi Statue | మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అధికారులు తొలగించడంతో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు నిరసన తెలిపారు. తొలగించిన విగ్రహాన్ని వెంటనే అదే స్థానంలో పునఃప్రతిష్ఠించాలని స్థానిక నేతల�
Accident : ఖమ్మం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన కానిస్టేబుల్ మృతి చెందాడు. గ్రీన్ ఫీల్డ్ హైవేపై ఐరన్ రెయిలింగ్ను కారు ఢీకొని పల్టీ కొట్టిన ఘటనలో జస్వంత్(36) అనే కానిస్టేబుల్ మరణించాడు
పంట వ్యర్థాలకు రైతులు పెట్టిన నిప్పు ఓ చెట్టుకు అంటుకొని అది టీజీవో రాష్ట్ర అధ్యక్షుడు, అతడి కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న కారుపై పడింది. ఖమ్మం జిల్లా వైరా మండలం రెబ్బవరం వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఏలూరు శ్�
జిల్లా కేంద్రానికి ముదిగొండ మండలం కూతవేటు దూరంలో ఉండడం, గ్రానైట్ పరిశ్రమకు నెలవుకావడంతో ఇక్కడి భూములకు మొదటి నుంచి గిరాకీ ఉంది. కొత్తగా జాతీయ రహదారి రావడంతో భూముల రేట్లు అమాంతం పెరగడం వల్ల అక్రమారుల కన
పేదలు గుడిసెలు వేసుకుంటేనే బుల్డోజర్లు పెట్టి మరీ కూల్చివేయించిన రేవంత్ సర్కార్కు తమ పార్టీ నాయకుడు ఎన్నెస్పీ స్థలంలో అక్రమంగా కట్టిన ఇల్లు మాత్రం కనిపించడం లేదు. ఖమ్మం నగర పరిధిలో విలువైన ఎన్నెస్పీ
పేదోళ్లు గుడిసెలు వేసుకుంటేనే బుల్డోజర్లు పెట్టి మరీ కూల్చివేయించిన రేవంత్ సర్కార్కు తమ పార్టీ నాయకుడు ఎన్నెస్పీ స్థలంలో అక్రమంగా కట్టిన ఇల్లు మాత్రం కనిపించడం లేదు. ఖమ్మం నగర పరిధిలో విలువైన ఎన్నెస
బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు ఆదేశాల మేరకు సభ్యత్వ నమోదు నియోజకవర్గ ఇన్చార్జి రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర సూచనలతో, మాజీమంత్రి వనమ�
ఖమ్మం రవాణా శాఖ కార్యాలయంలో ‘ఫైనాన్స్ క్లియరెన్స్' మాయాజాలం వెలుగుచూసింది. ఈ విషయంలో ఏకంగా కార్యాలయ ఉద్యోగులు ఇద్దరు, ఆర్టీఏ ఏజెంట్ ఒకరు పోలీసుల అదుపులో ఉండడం సర్వత్రా చర్చనీయాంశమైంది. సాధారణంగా ఓ వ్
‘తెలంగాణలో రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలి’ అనేది రాష్ట్రంలోని సబ్బండవర్గాల నినాదంగా మారిందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. మంగళవారం ఖమ్మం నగరంలోని 44వ డివిజన్లో విస్తృతంగా పర్యటించి పలు క