puvvada Ajay Kumar | బీఆర్ఎస్ పార్టీ మైనారిటీ విభాగం మాజీ అధ్యక్షుడు తాజుద్దీన్ ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమా�
పూర్తిస్థాయిలో యూరియా అందడం లేదంటూ ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో శనివారం రైతులు ఆందోళనకు దిగారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గంగదేవిపాడులోని సొసైటీ కార్యాలయంలో 1,200 బస్తాల యూరియా నిల్వ ఉన్నప్పటికీ శుక్రవా�
మున్నేరు మీద నిర్మిస్తున్న ‘కేబుల్ బ్రిడ్జి’ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఖమ్మం నగరానికి మణిహారం కాబోతున్న ‘తీగల వంతెన’ పనుల్లో జాప్యంపై నగరవాసులు, ప్రజలు మండిపడుతున్నారు. మున్నేరుపై కాల్వొడ�
ఖమ్మం నగరంలో కాంగ్రెస్ నేతలు భూకబ్జాలు, బెదిరింపులకు పాల్పడుతూ ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నారు. వివరాల్లోకెళ్తే.. ఖమ్మం నగరం 4వ డివిజన్ పరిధి పాండురంగాపురంలో ఓ వ్యక్తి భూమి ఆక్రమణకు పాల్పడ�
కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదని ఆరోపిస్తూ ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కోనాయిగూడెం బీఆర్ఎస్ సర్పంచ్ కోటా సైదిరెడ్డి నేలకొండపల్లి మండల పరిషత్ కార్యాలయం ఎదుట మంగళవారం ధర్నాకు దిగ
మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు పంచాయతీ సిబ్బందిని పర్మినెంట్ చేసి, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పంచాయతీ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గ్రామపంచాయతీ కార్మికులు
ఖమ్మం జిల్లా కేంద్రానికి చెందిన కాంపాటి రాకేశ్ - మాధవి దంపతులకు 2026 మే 9న ఆడబిడ్డ పుట్టింది. పుట్టిన 12 రోజులకే చిన్నారికి గుండె సంబంధిత వ్యాధి ఉన్నట్టు వైద్యులు తెలుపడంతో తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యా�
Farmer | కాంగ్రెస్ సర్కార్ హయాంలో రైతులు యూరియా కోసం, సాగు నీటి కోసం అధికారుల కాళ్లు పట్టుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఖమ్మం జిల్లా వైరా రిజర్వాయర్ నుంచి సాగునీరు విడుదల చేయాలని ఐబీ కార్యాలయం ముందు రైతు�
ప్రజాపాలన ప్రగతిలో ఖమ్మం జిల్లాను అగ్రగామిగా నిలిపేందుకు శాయశక్తులా కృషిచేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఖమ్మం జిల్లాల్లో శనివారం ఘనంగా జరిగాయి.
ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగమైన ఓటర్ల గణన ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో పూర్తయింది. భద్రాద్రిలో మొత్తం 1,104 పోలింగ్ కేంద్రాల పరిధిలో 9,96,198 మంది ఓటర్లకు గాను 8,63,314 ఎన్యూమరేషన్ పత్రాల డిజిటలైజేషన్ ప్రక్రియను బీఎల�
Madhira | మధిర–వైరా మార్గంలో పీవీఆర్ కళ్యాణమండపం ఎదురుగా ఉన్న రియల్ ఎస్టేట్ వెంచర్లో మంగళవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడు హత్యకు గురై ఉండవచ్చన్న అనుమానంతో పోలీసులు వివిధ కోణాల్లో దర�
చలివాగు ప్రాజెక్టు నుంచి రైతులకు సాగు నీరందించాలని డిమాండ్ చేస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని రేగొండ మండలంలో గల రూపిరెడ్డిపల్లి వద్ద పరకాల జాతీయ రహదారిపై భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణార�