ఖమ్మంలోని భక్త రామదాసు కళాక్షేత్రాన్ని ఆధునీకరిస్తామని కలెక్టర్ అనుదీప్ అన్నారు. స్థానిక భక్త రామదాసు కళాక్షేత్రంలో ఆదివారం రాత్రి ‘నెలనెలా వెన్నెల’ 100వ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా, తెలంగ�
ఖమ్మం నగరంలో (Khammam) దారుణం చోటుచేసుకున్నది. భార్యపై అనుమానంతో గొంతు కోసి చంపేశాడు. చింతకాని మండలం నేరడకు చెందిన గోగుల సాయివాణి, భర్త భాస్కర్కు మధ్య విభేదాలున్నాయి.
ఉమ్మడి ఖమ్మం జిల్లా పత్తి రైతులకు బీఆర్ఎస్ బాసటగా నిలిచింది. వారి సమస్యల పరిష్కారం కోసం ఖమ్మం వ్యవసాయ మార్కెట్ (ఏఎంసీ)లోని పత్తి యార్డు వద్ద దూదిపూల రైతులతో కలిసి బీఆర్ఎస్ నేతలు మంగళవారం ధర్నాకు ది�
ఖమ్మం నగరంలో వచ్చే డిసెంబర్లో నిర్వహించే రాష్ట్రస్థాయి సైన్స్ఫెయిర్ సక్సెస్ అవుతుందా.. లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాస్థాయి సైన్స్ఫెయిర్ కోసమే ఎప్పుడు డైట్ కాలేజీ వైపు చూడని విద�
ఖమ్మం జిల్లాలోని ఖమ్మంరూరల్ మండలం, ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని జిన్నింగ్ మిల్లుల వద్ద ఏర్పాటు చేసిన భారత పత్తి సంస్థ (సీసీఐ) కేంద్రాలు రెండో రోజు సైతం మూతపడ్డాయి. దీంతో మంగళవారం పత్తి పంటను సీసీఐ �
ఖమ్మం జిల్లా గ్రానైట్ ట్రేడర్స్ అండ్ మార్కర్స్ అసోసియేషన్ ఎన్నిక సోమవారం జరిగింది. ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని గుర్రాలపాడు తెల్లార్పల్లి గ్రామాల మధ్యలో గల మామిడి తోటలో అసోసియేషన్ ఆధ్వర్యంలో కార�
ఖమ్మం జిల్లా మధిర మండలంలోని రాయపట్నంలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. ఓ కిరాణా దుకాణంలో మంటలు చెలరేగడంతో చూస్తుండగానే షాపు మొత్తం కాలిబూడిదైంది.
పెన్షనర్ల పెండింగ్ బకాయిలతోపాటు అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఖమ్మం జిల్లా శాఖ ఆధ�
రెవెన్యూ శాఖ కనబరిచే మెరుగైన పనితీరు ఆధారంగానే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని కలెక్టర్ ఆ సమీక్షలో స్పష్టం చేశారు. 15 రోజుల్లో పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలని గడువు విధించారు. అయినా, రెవెన్యూ అధ�
ఖమ్మం జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో)గా చైతన్య జైనీ నియమితులయ్యారు. కరీంనగర్ డీఈవోగా పనిచేస్తూ సెలవుల్లో ఉన్న ఆమెను ఖమ్మం డీఈవోగా నియమిస్తూ విద్యాశాఖ కమిషనర్ నవీన్ నికోలస్ సోమవారం ఉత్తర్వులు జారీ �
రాష్ట్ర ప్రభుత్వం రూ.8,300 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలనే డిమాండ్తో ఖమ్మం యువకుడు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రాకేశ్దత్తా పోరుబాట పట్టాడు.
ప్రతి సమస్యలను పాలకులు, ప్రజా ప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండటమే కాకుండా ప్రజాసేవలో సైతం తమ వంతు కృషి చేస్తున్న నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే దినప
BV Raghavulu | మధిర నియోజకవర్గంలో సీపీఎం నాయకుడు సామినేని రామారావు హత్య జరిగి తొమ్మిది రోజులైనా దోషులను పట్టుకోలేదు.. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దద్దమ్మ ప్రభుత్వం అని సీపీఎం జాతీయ నేత బీవీ రాఘవులు నిప్పులు చెరిగ�