స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తుపై వామపక్షాలు జంకుతున్నాయి. ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొన్న సమయంలో కాంగ్రెస్తో కలిసి ఎన్నికలకు వెళ్లడం కంటే.. ఒంటరిగా పోటీ చేయడమే నయమని క్షే
ఆయిల్ఫెడ్ సంస్థలో జరుగుతున్న అవతవకలపై సమగ్ర దర్యాప్తు చేపట్టి, నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని మాజీ ఎమ్మెల్యే, రైతు నేత జూలకంటి రంగారెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఖమ్మం న�
Ashwini | తెలంగాణ రాష్ట్రానికి చెందిన దివంగత వ్యవసాయ శాస్త్రవేత్త నునావత్ అశ్విని విగ్రహాన్ని ఆమె స్వగ్రామమైన ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గంగారంతండాలో ఏర్పాటు చేశారు.
Kota Maisamma Jathara | ఖమ్మం జిల్లా ఉసిరికాయలపల్లి కోట మైసమ్మ జాతర నాలుగో రోజు కొనసాగుతుంది. ఆదివారం సెలవు దినం కావడంతో జాతరకు రద్దీ పెరిగింది. ఐదు రోజులపాటు జరిగే ఈ జాతర సోమవారంతో ముగియనుంది.
ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తన కుటుంబ సభ్యులతో కలిసి విజయ దశమి వేడుకల్లో పాల్గొనడానికి తన స్వగ్రామం మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామానికి వచ్చారు. ఈ వేడుకల్లో గ్రామస్తులు, యువకులు, విద్యార�
Karepally | ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరేణి(కారేపల్లి)మండలంలో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన కారేపల్లి గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ అదెర్ల స్రవంతి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్టు ప్రకటి
జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అన్ని పార్టీల నాయకులు సహకరించాలని, శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలని కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను కలెక్టరేట్�
RSP | మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఒక న్యాయం, పేద గిరిజన బిడ్డలకు మరో న్యాయమా? చట్టం చెబుతున్నది ఇదేనా అని తెలంగాణ పోలీసులను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిలదీశారు.