ఖమ్మం జిల్లా సింగరేణి మండలం విశ్వనాథపల్లి గ్రామపంచాయతీలోని కారేపల్లి క్రాస్ రోడ్(రామలింగాపురం)లో ఆషాఢ మాసం సందర్భంగా ఆదివారం గ్రామస్తులు బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు.
ట్రాఫిక్ అవాంతరాల నుంచి ఉపశమనం కలిగించడం కోసం, దూర ప్రాంతాలకు తక్కువ సమయంలో ప్రయాణ అవకాశం కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం నిర్మించిన ఖమ్మం - దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి తరచుగా రక్తసిక్తమవుత�
ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో జిల్లా యంత్రాంగం కీలక అడుగు వేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా నాణ్యత పెంపుదల, మౌలిక వసతుల అభివృద్ధి, విద్యార్థుల భద్రత, డిజిటల్�
‘ముందు నా భర్తను చంపెయ్.. ఆ తర్వాతే నాకు కనిపించు. ఎవరితోనైనా యాక్సిడెంట్ చేయించు’ అంటూ తన ప్రియుడికి వాట్సాప్, సోషల్ మీడియా ద్వారా మెసేజ్లు పంపించిన భార్య ఉదంతం శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చి�
Ponguleti Srinivasa Reddy | ఖమ్మం జిల్లా ఇందిరమ్మ కాలనీలో శుక్రవారం పర్యటించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఎదుట స్థానికులు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. కాలనీ ఏర్పడి దాదాపు 18 ఏళ్లు గడిచినా కనీస మౌలిక వసతులు కల్పిం
ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీలో మహిళా కౌన్సిలర్ల స్థానంలో వారి కుటుంబ సభ్యులు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మున్సిపల్ కౌన్సిల్ సమావేశాల నుంచి అధికారిక అవగాహన కార్యక్రమాల వరకు ఎన
KTR | జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం లేదని, నోటిఫికేషన్ల కోసమే ఆత్మహత్యాయత్నం చేసుకుంటే.. తాను వ్యక్తిగత ప్రేమ వ్యవహారంతో ఆత్మహత్యాయత్నం చేసినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం తనపై దుష్ప్రచారం చేస్తోందని వేణు బీఆర్
ప్రైవేట్ సంస్థలకు అనుకూలంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారనే కారణంతో సస్పెండ్ అయి, ఇటీవలే తిరిగి విధుల్లో చేరిన ఓ ఉపాధ్యాయురాలు శనివారం రాజీనామా చేశారు. సస్పెండ్ అయ్యాక ఉన్నతాధికారుల వద్ద తాను
Puvvada ajaykumar | ఎన్నికల సమయంలో ఆటో డ్రైవర్లకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నేటికీ అమలుకు నోచుకోలేదని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విమర్శించారు. ఆటో డ్రైవర్ల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని
Puvvada ajaykumar | జాబ్ క్యాలెండర్ లేక నిరుద్యోగులంతా నిరుత్సాహంతో ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ పరిస్థితి ఉంది. నోటిఫికేషన్లు వేయడం లేదని నిరుత్సాహంతో, ఫ్రస్టేషన్తో ఉన్న యువత ఒత్తిడిలో ఇలాంటి నిర్ణయాలు తీసుకుం