MLC Tata Madhusudan | తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినాన్ని పురస్కరించుకొని మంగళవారం కామేపల్లి మండలంలో జరిగిన పుట్టిన రోజు వేడుకల్లో తాతా మధుసూదన్ పాల్గొన్నారు. ముందుగా మండల పా�
Municipal Elections | మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాకుండానే తనకు ఓటు వేయలేదంటూ కాలనీ ప్రజలపై కాంగ్రెస్ అభ్యర్థి అనుచరులు తమ దౌర్జన్యం ప్రదర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధి ఏఎస�
ఖమ్మం రూరల్ : మున్సిపల్ ఎన్ని్కల్లో బీఆర్ఎస్- సీపీఎం కూటమిని ఓటర్లు చాలా గొప్పగా ఆశీర్వదించారని, తద్వారా కూటమి విజయవంతమైందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ (MLC Tata Madhusudan) అన్నారు.
ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీలో జరిగిన ఓటింగ్ ప్రక్రియ సజావుగా ముగిసింది. మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 32 వార్డులకు గాను ఒక వార్డు ఏకగ్రీవం కావడంతో 31 వార్డులకు బుధవారం పోలింగ్ జరిగింది. 31 వార్డుల ప
ఖమ్మం జిల్లాను క్రీడా ప్రతిభకు కేంద్రంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ అనుదీప్ ఆకాంక్షించారు. ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో జరుగుతున్న 2025-26 సీఎం కప్ క్రీడా పోటీలను మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ స�
Khammam | ఖమ్మం జిల్లాలో సాగునీటి కోసం రైతన్నలు రోడ్డెక్కారు. కొణిజర్ల మండలం గుబ్బగుర్తి వద్ద రహదారిపై రాస్తారోకోకు దిగారు. సాగు నీరు లేకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని.. వెంటనే సాగునీటిని అందించిన పంటలను కాపా�
BRS | వ్యాపార నిమిత్తం బ్రతకడానికి వచ్చి ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీలను కార్యకర్తలను బెదిరిస్తామంటే ఇక్కడ కుదిరేపని కాదని పాలేరు మాజీ ఎమ్మెల్యే కాందాల ఉపేందర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా అ�
Karepalli | ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాలలో శుక్రవారం తెల్లవారుజాము నుంచి దట్టమైన పొగమంచు కమ్ముకుంది. చలి తీవ్రత పెరగడంతో పాటు రోడ్లపై దృశ్యమానత తగ్గడంతో వాహనదారులు, పాఠశాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డా�
నిఘా వ్యవస్థను బలోపేతం చేసేందుకు సీసీ టీవీ కెమెరాల ఏర్పాటుపై ప్రజలకు అవగాహన పెంపొందించాలని డిషనల్ డీసీపీ లా &ఆర్డర్ ప్రసాద్ రావు పోలీస్ సిబ్బందికి సూచించారు. బుధవారం ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ను ఆయన
ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 32 వార్డులకు సంబంధించి ఇప్పటికే మున్సిపల్ అధికారులు 69 పోలింగ్ బూత్లను గుర్తించడం జరిగింది. మొత్తం మున్సిపాలిటీ పరిధిలో 32 వార్డుల్లో 45,256 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియ�
ఎదులాపురం మున్సిపాలిటీ కమిషనర్గా ఎండీ మున్వర్ అలీ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో ఇటీవల ఆయా మున్సిపాలిటీలకు సంబంధించిన కమిషనర్లను రాష్ట్ర పురపాలక శాఖ కమిషనర్ టీకే శ�