Road Accident : ఖమ్మం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సీనియర్ జర్నలిస్ట్ తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం డిషన్ సెకండ్ ఇంచార్జి శ్రీనివాస్ బండి మీద ఆఫీస్కు వెళ్తుండగా లారీ ఢీ కొట్టింది.
దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాల్సింది నేటితరం విద్యార్థులని, వారిని మాదకద్రవ్యాల మహమ్మారి నుండి కాపాడుకోవడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యతని తెలంగాణ ఈగల్ ఫోర్స్ టీమ్ స్పెషల్ డీఎస్పీ కే నర్సింగ్ రావ
అశ్వారావుపేట సొసైటీలో జరిగిన అవినీతిపై విచారణ ఇంకా ఒక కొలిక్కి రాలేదు. సుమారు ఐదు నెలలు గడుస్తున్నా తదుపరి చర్యలు తీసుకోకుండా జిల్లా ఉన్నతాధికారులు సాగదీస్తున్నారు. ఈక్రమంలో అనేక ఆరోపణలు వ్యక్తమవుతున�
Bhadrachalam | భద్రాచలం రాములోరి దర్శనానికి వచ్చిన స్నేహితులు స్నానం చేసేందుకు గోదావరి నదిలోకి గల్లంతై.. ఐదుగురు స్నేహితులు దుర్మరణం చెందారు. వీరిలో ముగ్గురి మృతదేహాలను నిన్ననే గుర్తించగా.. ఇద్దరి మృతదేహాలను ఇవ�
ఉద్యోగం రాదేమోనన్న బెంగతో ఓ యువతి ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటన ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి తెల్దార్పల్లిలో బుధవారం చోటుచేసుకున్నది.
కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆశా కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగారు. రెండ్రోజులుగా ఆయా కలెక్టరేట్ల ఎదుట వంటావార్పుతో నిరసనలు చేపట్టారు. మంగళవారం నాగర్కర్నూల్లో చేపట్టిన ధర్�
Retirement Benefits | మరో రిటైర్డ్ ఉద్యోగి మరణించారు. అనారోగ్యానికి తోడు ఆర్థిక స మస్యల కారణంగా ఒత్తిడికి గురై ప్రాణాలు వదిలారు. బాధిత కు టుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మంలో నివాసం ఉంటున్న శ్రీధర్.. స్థానిక �
Nama Nageswara Rao | బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు యల్లంకి సత్యనారాయణ నివాసం వద్ద పార్టీ శ్రేణులు ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యుడు, బీఆర్ఎస్ మాజీ లోక్ సభా పక్ష నేత నామా నాగేశ్వరరావు జన్మదిన వేడుకలను జరిపారు.
ఖమ్మంలో ‘మాంగళ్య’ షాపింగ్ మాల్ ప్రారంభమైంది. వస్త్ర వ్యాపారంలో నూతన ఒరవడిని సృష్టిస్తూ అన్ని రాష్ర్టాల్లో వేగంగా బ్రాంచ్లను విస్తరిస్తున్న ‘మాంగళ్య’ ఖమ్మం జిల్లా ప్రజల చేరువైంది. ఖమ్మంలోని ఇల్లెం�
ఖమ్మం వెలుగుమట్లలో నిజమైన భూదాన్ బాధితులకు ప్రభుత్వం పట్టాలు ఇవ్వకుండా తీవ్ర అన్యాయం చేసిందని పలువురు బాధితులు ఆందోళన వ్యక్తంచేశారు. గురువా రం ఖమ్మం ప్రెస్క్లబ్లో వారు మీడియా తో మాట్లాడారు.
ఖమ్మం అంబేద్కర్ భవన్లో గురువారం వెలుగుమట్ల బాధితుల ఆర్తనాదాలు మిన్నంటాయి. తొలుత భూదాన్ భూముల్లో వారు నిర్మించుకున్న ఇండ్లను గత నెల 24న నేలమట్టం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. వారిని, సామాన్లను అక్కడి ను�
తెలంగాణ మలిదశ ఉద్యమ కాలంలో పుట్టింది. ఆనాటి మూడున్నర కోట్ల మంది గొంతుకైంది. సమైక్య పాలకుల మోసాలకు వ్యతిరేకంగా జంగ్ సైరన్ మోగించింది. స్వరాష్ట్ర సాధన పోరాటంలో సబ్బండ వర్గాలను ఏకతాటిమీదకు తేవడంలో తనవంత�
ఖమ్మం భూదాన్ బాధితుల పక్షాన బీఆర్ఎస్ చేసిన పోరాటానికి కాంగ్రెస్ ప్రభుత్వం దిగి వచ్చింది. పేదల ఇళ్లను కూల్చిన భూదాన్ భూముల్లోనే వారికి 75 గజాల చొప్పున స్థలాలు మంజూరు చేసింది. ఆ స్థలాల పట్టాలను ఖమ్మం క