బూర్గంపహాడ్ మండలం సోంపల్లి ఇసుక ర్యాంపు వద్ద అక్రమంగా ఇసుక రవాణా జరుగుతుందన్న సమాచారంతో గ్రామానికి చెందిన బీసీ కాలనీవాసులు లారీలను అడ్డుకున్న సంఘటన ఆదివారం చోటుచేసుకుంది.
ఖమ్మం నగరంలో ఇటీవల ఓ బాలికపై లైంగిక దాడి, హత్యాయత్నం చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలో ప్రజా సంఘా ల ఆధ్వర్యంలో శనివారం భారీ ర్యాలీ నిర్వహించా�
నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఖమ్మం జిల్లాకు చెందిన పోక్సో కేసు బాధిత బాలికను రాష్ట్ర బాలల హకుల పరిరక్షణ కమిషన్ సభ్యులు వందన గౌడ్, బండి అపర్ణ, మరిపల్లి చందన గురువారం పరామర్శించారు.
ఖమ్మంలో అభంశుభం తెలియని బాలికపై అఘాయిత్యం, హత్యాయత్నం జరిగి నాలుగు రోజులైనా మంత్రులు ఏం చేస్తున్నారు? రాష్ట్రంలో ఇంత ఘోరం జరిగితే ప్రభుత్వం స్పందించాల్సిన తీరు ఇదేనా? అంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూ
ఖమ్మం నగరంలో సినీ ఫక్కీలో భారీ చోరీ జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఖమ్మం నగరంలోని వైరా రోడ్డులో ఉన్న సోనోవిజన్ ఎలక్ట్రానిక్స్ దుకాణం షట్టర్ల తాళాలను బుధవారం అర్ధరాత్రి దొంగలు పగులగొట్టి షాపులోకి చొర
సినీఫక్కీలో ఓ సెల్ఫోన్ దుకాణంలో రూ.67లక్షల విలువైన ఫోన్లను దుండగులు ఎత్తుకెళారు. పో లీసులు తెలిపిన ప్రకారం.. ఖమ్మం వైరా రోడ్డులోని సోనోవిజన్ షాపును బుధవా రం సాయంత్రం యజమాని మూసి వెళ్లాడు.
Harish Rao | గత 4 రోజుల క్రితం ఖమ్మం పట్టణంలో జరిగిన ఘటన అత్యంత హృదయ విదారకమైన ఘటన. సభ్య సమాజం తలదించుకోవాల్సిన పరిస్థితి. అది అనుభవించిన వాళ్లకు ఆ కుటుంబానికి ఎంత దుఖం ఉంటుందో ఒకసారి మన గు�
ఖమ్మం నగరంలో 12 ఏళ్ల బాలికపై జరిగిన అమానుష ఘటనను బీఆర్ఎస్ పార్టీ వైరా నియోజకవర్గ నాయకుడు లకావత్ గిరిబాబు తీవ్రంగా ఖండించారు. జూలూరుపాడు మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లా
ఖమ్మం నగరంలో బాలికపై జరిగిన అమానుష దాడి, హత్యాయత్నం ఘటనపై పాలేరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి, ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికన
POCSO Case | ఖమ్మం నగరంలో పన్నెండేండ్ల బాలికపై ఓ కామాంధుడు లైంగికదాడికి యత్నించిన అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆమెను అంతమొందించేందుకు ప్లాన్ చేసిన సదరు నిందితుడు.. బాలికను మూడంతస్తుల భవనం పైనుంచ�
CI Mahender | ఇటీవల ఏసీబీ అధికారుల దాడులు నిర్వహించగా బాధితుల నుంచి రూ.2 లక్షల డబ్బులు తీసుకుంటూ సీఐ మహేందర్ ఏసీబీకి చిక్కాడని సంగతి తెలిసిందే.. కాగా సీఐ మహేందర్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
‘వేతనాలు చెల్లించండి మహాప్రభో’ అంటూ మిషన్ భగీరథ కార్మికులు తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐఎన్టీయూసీ అనుబంధ మిషన్ భగీరథ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గురువారం ఖమ్మం లోని మిష
తెలంగాణను అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతున్నామని, దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలబెడుతున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ‘సంక్షేమం - అభివృద్ధి - సామాజిక న్యాయం’ అనే మూడు ప్రధాన లక్ష్�