Edulapuram | ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 32 వార్డులలో 45,256 మంది ఓటర్లు ఉన్నట్లు మున్సిపల్ అధికారులు లెక్క తేల్చారు. అందుకు సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితాను ఈఎంసీ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి
Bus Accident | ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గణేష్పాడు గ్రామ సమీపంలో శుక్రవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దాదాపు 100 మంది విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న కాలు�
Khammam : ఖమ్మం జిల్లాలో స్కూల్ బస్సు కాలువలో బోల్తా పడిన ఘటనలో 40 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. మద్యం మత్తులో డ్రైవర్ బస్సు నడపడం వల్లే ప్రమాదం జరిగిందని సమాచారం.
ఈ నెల23, 24, 25 తేదీల్లో ఖమ్మంలో జరిగే పీడీఎస్యూ తెలంగాణ రాష్ర్ట 23వ మహాసభలను విజయవంతం చేయాలని పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహరావు పిలుపునిచ్చారు.
Blast | ఓ ఇంట్లో భారీ పేలుడు సంభవించింది. దాంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో నారాయణరావు అనే వ్యక్తికి, ఆయన భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, నారాయణరావు కుటుంబసభ్యులు కలిసి మంటలను ఆర్పేశారు.
Suma | తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు భారీ రెమ్యునరేషన్లు తీసుకుంటున్నారంటూ తరచూ విమర్శలు వినిపిస్తుంటాయి. అటెన్షన్ సీకర్స్ కొందరు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తేలిగ్గా ట్రోల్ చేస్తూ ఉంటారు.
Khammam | ఒక ఇంట్లో నలుగురు ఓటర్లు ఉంటే నలుగురికి వేర్వేరు పోలింగ్ కేంద్రాలు.. ఎన్నికలు వచ్చినప్పుడు భర్త ఒక పోలింగ్ కేంద్రంలో ఓటు వేస్తే.. భార్య మరో పోలింగ్ కేంద్రంలో ఓటు వేయాలి. పిల్లలు మరో పోలింగ్ కేంద్రానిక�
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతన్నలు అరిగోస పడుతున్నారు. వానకాలం పొడవునా యూరియా కోసం సొసైటీ కేంద్రాల వద్ద రేయింబవళ్లు పడిగాపులు కాసిన రైతులు ప్రస్తుత యాసంగిలోనూ అవే అష్టకష్టాలు పడుతున్నారు.
ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఫెర్టిలైజర్ యాప్ సర్వర్ సమస్యతో జిల్లా రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతుంది. ఆరంభం అయిన కానుంచి యూరియా కోసం అన్నదాతలు పడుతున్న అవస్థలు అన్ని ఇన్ని కావు. గడిచిన వారం రోజుల నుండి సొసైట�
Road Accident | ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తల్లాడ మండలం అంజనాపురం గ్రామ సమీపంలో కారును వేగంగా వచ్చిన ఓ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
టెట్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు పెద్ద చిక్కు వచ్చిపడింది. పరీక్ష రాయడానికి బదులు.. పరీక్ష కేంద్రానికి వెళ్లడమే పెద్ద పరీక్షలా మారింది. పరీక్షను రాసేందుకు రాష్ట్ర సరిహద్దు నుంచి మరో రాష్ట్ర సరిహద్దు�
కారేపల్లి, డిసెంబర్ 27: మండల కేంద్రమైన కారేపల్లిలోని మద్యం దుకాణాన్ని సింగరేణి ఎక్సైజ్ ఎస్సై బీ వసంత శనివారం తనిఖీ చేశారు. క్రయవిక్రయాలతో పాటు మద్యం శాంపిల్స్ను పరిశీలించామని ఆమె చెప్పారు.
Khammam | గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వచ్చి న ప్రతికూల ఫలితాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్లో కల్లోలం సృష్టిస్తున్నది. అధికారంలో ఉన్నా ఆశించిన స్థాయిలో విజయా లు రాకపోవడంతో హస్తం నేతలు కంగుతిన్నా రు. ఓటమికి సొ
Khammam | ఖమ్మం జిల్లా ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలో బాలిక మృతదేహం లభించడం కలకలం రేపింది. వెంకటగిరి నుంచి ఖమ్మం వైపు వెళ్లే ప్రధాన రహదారిపై గల ప్రకాశ్ నగర్ బ్రిడ్జి కింది భాగంలో మున్నేరు కాల్వ సమీపంలో మృతదేహ