మొంథా తుఫాన్ తో చేతికి వచ్చిన పంట తుడిచిపెట్టకపోయిందని, తుఫాన్ బాధిత రైతులకు కేంద్ర, రాష్ట్రాలు భరోసా కల్పించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు.
ఖమ్మం నగరం ఏదిలాపురం మున్సిపాలిటీ మధ్యలో నుంచి ప్రవహిస్తున్న మున్నేరు వాగు (Munneru Vagu) ఉధృతి ప్రమాదకరంగా మారింది బుధవారం ఉదయం 12 అడుగుల కే పరిమితమైన వరదనీరు వృత్తి అంచెలు అంచెలుగా పెరుగుకుంటూ వస్తూ గురువారం త�
బంగాళాఖాతంలో ఏర్పడిన మొంతా తుఫాన్ ప్రభావం బుధవారం యావత్ ఖమ్మం జిల్లాపై స్పష్టంగా కనపడింది. మధిర, ఖమ్మం, పాలేరు నియోజకవర్గాలలో తెల్లవారుజాము నుంచి రెండు గంటల పాటు భారీ వర్షం కురిసింది.
Cyclone Montha | మొంథా తుఫాను ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. హైదరాబాద్, కమ్మం, కరీంనగర్, వరంగల్ సహా పలు జిల్లాల్లో వర్షం పడుతోంది.
Python | రైలు వాష్రూమ్లోకి దూరిన ఓ కొండ చిలువ ప్రయాణికులను ఆందోళనకు గురి చేసింది. కొండచిలువను స్నేక్ క్యాచర్లు పట్టుకున్నారు. ఈ ఘటన అండమాన్ ఎక్స్ప్రెస్ రైల్లో వెలుగు చూసింది.
Heavy Rains | మొంథా తుపాను ప్రభావంతో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. తేలికపాటి నుంచి మోస్తరు, భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
Khammam | ఖమ్మం జిల్లాలో రౌడీషీటర్ ఆగడాలకు ఓ మహిళ బలైంది. తన కోరిక తీర్చాలని కొంతకాలంగా వెంటపడటమే కాకుండా.. రెచ్చిపోయి బలవంతం చేయబోవడంతో మనస్తాపం చెందిన ఆమె ఆత్మహత్యకు పాల్పడింది.
ప్రాథమిక పాఠశాల బాలికలపై వికృత చేష్టలు చేస్తూ తరచూ వారితో అసభ్యకరంగా ప్రవర్తించిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడి నిర్వాకం ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రవాణా శాఖ, సరహద్దు చెక్పోస్టులపై ఏసీబీ అధికారులు శనివారం అర్ధరాత్రి ఆకస్మికంగా దాడులు జరిపారు. రాష్ట్ర ప్రభుత్వం అంతర్రాష్ట్ర చెక్పోస్టులను ఎత్తివేసినట్లు ప్రకటించినప్పటికీ
తమ గ్రామం మీదుగా ఇసుక లారీలు రావొద్దని దుమ్ముగూడెం మండల సరిహద్దులోని ఏపీలో ఉన్న కన్నాయిగూడెం గ్రామస్తులు మరోసారి రాస్తారోకో చేశారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు అటుగా వచ్చిన వాహనాలన్నింటినీ గ
గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కేటాయించిన వారిని డబుల్ బెడ్రూం ఇళ్ల నుంచి బలవంతంగా బయటకు పంపించి, పోలీసు పహారా నడుమ అనర్హులకు ఇళ్లు కేటాయిస్తున్నారని ఏరుగట్ల గ్రామస్తులు ఆరోపించారు. పెనుబల్లి మండలం ఏరు�
బీసీ సంఘాల జేఏసీ పిలుపు మేరకు ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ వ్యాప్తంగా కారేపల్లి, ఏన్కూర్, వైరా, జూలూరుపాడు, కొనిజర్ల మండలాల్లో బంద్ (BC Bandh) ప్రశాంతంగా కొనసాగుతున్నది.
వ్యవసాయ రంగం ప్రస్తుత సమయంలో అనేక ఆటుపోట్లు ఎదురుకుంటోంది.ఏది అభివృద్ధో, ఏది పతనమో అవగాహన లేమితో భూమి సాగు వనరులు నిస్పష్టంగా మారి భూమి సాగు సమస్యల వలయంగా మారుతుంది.
ఇల్లెందు నేచర్ పార్క్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రొఫెసర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు క్షేత్రస్థాయిలో ఫీల్డ్ విజిట్ కార్యక్రమంలో జీవ వైవిధ్యం పరిరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.