తెలంగాణలో పండుల సమయంలో ఆర్టీసీ బస్సెక్కాలంటే భయమేస్తున్నదని ప్రయాణికులు పేర్కొంటున్నారు. ఏ పండుగ వచ్చినా టీజీఎస్ఆర్టీసీ చార్జీలు పెంచేస్తున్నదని ఘొల్లుమంటున్నారు.
KTR | పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎందుకు అంత పిరికివాళ్లుగా మారిపోయారో చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎన్ని తమాషాలు చేసినా ఉప ఎన్నికలు తప్పవని స్పష్టం చేశారు. కాంగ్రెస్కు ఓట
టీ న్యూస్ బ్యూరో వెన్నబోయిన సాంబశివరావు, కెమెరామెన్ నాగరాజులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని టియుడబ్ల్యూజే (టీజేఎఫ్) సభ్యుల ఆధ్వర్యంలో ఆదివారం ఇల్లెందు డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చ
KTR | పోలీసులు అక్రమ కేసు బనాయించి వేధింపులకు గురిచేస్తున్న టీన్యూస్ ఖమ్మం జిల్లా రిపోర్టర్ సాంబశివరావు కుటుంబసభ్యులను రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర పరామర్శించారు. ఈ సందర్భగా బీఆర్ఎస్ వర్కింగ్�
సోషల్ మీడియా పోస్టులపై ఉక్కుపాదం మోపేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి హైకోర్టు ఇటీవల తలంటింది. అయినప్పటికీ ప్రభుత్వ తీరులో ఏమాత్రం మార్పు రావడం లేదు.
Ganja | అక్రమంగా తరలిస్తున్న 63 కిలోల ఎండు గంజాయిని పట్టుకొని ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు జూలురుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీలక్ష్మీ పేర్కొన్నారు.
నవరాత్రులు అత్యంత భక్తి శ్రద్దలతో పూజించి అనేక అభిషేకాలు, హోమాలు నిర్వహించి తీరక నైవేద్యం సమర్పించిన భక్తులకు గణేష్ నిమజ్జనం అనంతరం తీవ్ర ఆవేదనలో ఉన్నారు.
ప్రస్తుత సీజన్లో పంటలకు యూరియా దొరక్క రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు క్యూ లైన్లలో నిలబడి పడిగాపులు కాస్తున్నారు. అదును పోయిన తర్వాత ఎరువులు ఎలా వేస్తామంటూ కాంగ్రెస్ స
వినాయక చవితి రోజు ప్రతిష్టించిన నాటి నుంచి తొమ్మిది రోజులపాటు విశేష పూజలందుకున్న గణనాథులకు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు శనివారం ఘనంగా వీడ్కోలు పలికారు. ఉదయం గణపయ్యలు కొలువుదీరిన మండపాల్లో భక్తిశ్రద్ధలత�
స్వయం ఉపాధి కోసం ఇందిరా మహిళా డెయిరీ సభ్యులకు అందించే పాడి పశువుల కొనుగోళ్లలో పారదర్శకత పాటించాలని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. మధిర మున్సిపల్ కార్యాలయంలో నియోజకవర్గంలోని 5 మండలాల్లో �
గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ముగుస్తున్నందున ఈ నెల 6న విఘ్ననాథుడి విగ్రహాల నిమజ్జనం కోసం జిల్లాలో కట్టదిట్టుమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు సీపీ సునీల్దత్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకోసం ఖమ్మం నగ�