ఖమ్మంజిల్లా అభివృద్ధికి ముగ్గురు మంత్రులు, ఆరు కండ్లు ఉన్నవారు చేయలేనిది తాను ఒక్కడినే చేసి చూపించానని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు.
హోరాహోరీ పోరాటాలతో సాగుతున్న టీజీ20 లీగ్ తొలి సీజన్ విజేత ఎవరో తేలే సమయం ఆసన్నమైంది. ఆదివారం రాత్రి ఉప్పల్ స్టేడియంలో జరిగే ఫైనల్ పోరులో హైదరాబాద్ ఈ చాంపియన్స్ జట్టుతో ఖమ్మం ఏసెస్ అమీతుమీ తేల్చుక�
బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా నియమించినందుకు కృతజ్ఞతగా రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర గురువారం పార్టీ అధినేత కేసీఆర్ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
Puvvada Ajay Kumar |ఎల్నినోను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సమగ్ర కార్యాచరణ ప్రణాళికను ప్రకటించాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ డిమాండ్ చేశారు.
పాడి పంటలు, పశు సంపద వెళ్లి విరియాలని సీత్లా భవాని అమ్మవారిని ప్రార్థించినట్లు వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్ చంద్రావతి తెలిపారు. మంగళవారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో గిరిజనుల ఆరాధ్య దైవం సీత్లా భవాని �
Farmers | ఖమ్మం జిల్లాలో మార్క్ఫెడ్ అధికారుల నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారింది. జిల్లాలోని తిరుమలాయపాలెం సహకార సొసైటీ, మార్క్ఫెడ్ అధికారుల సమన్వయలోపం కారణంగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో మక్కజొన్న�
ఖమ్మం వ్యాప్తంగా పారిశుధ్యం అస్తవ్యస్తంగా ఉందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆరోపించారు. పారిశుధ్య పనుల నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని విమర్శించారు. ఈ మేరకు సోమవారం విడ�
ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు బకాయిలను మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం నగర వీధుల్లో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం విద్యార్థి లోకం కదం తొక్కింది.
సాధారణంగా మున్సిపాలిటీ పరిధిలో కాలనీలు అంటే అన్ని వీధులకు సైడ్ కాల్వలు ఉండడం సహజం. కానీ ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీలోని ఓ వార్డులో సుమారు 600 కుటుంబాలు నివసిస్తున్నప్పటికీ ఒక్క సైడ్ కాల్వ కూడా �
తెలంగాణ విప్లవకారుడు, అరుణోదయ నాగన్న కన్నుమూశారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం రాజా రాం గ్రామానికి చెందిన ఆయన అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు.
ఖమ్మం జిల్లా వెలుగుమట్లలోని 62.7 ఎకరాల భూదాన్ భూమిని కబ్జా చేసేందుకు అధికార పార్టీ మంత్రులు, ప్రజాప్రతినిధులు కుట్రలు చేస్తున్నారని గ్రామీణ పేదల సంఘం ఆరోపించింది.