Karepalli |ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండలంలోని పలు గ్రామాల్లో మిషన్ భగీరథ పైపులైన్లు లీకవుతున్నాయి. దాంతో నీరంతా వృథాగా పోతున్నది. పట్టించుకోవాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు.
సీఐటీయూ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యుడిగా ఖమ్మం రూరల్ మండలం ఆరింపుల గ్రామానికి చెందిన పెరుమల్లపల్లి మోహన్ రావు నియమితులయ్యారు. మెదక్ పట్టణంలో ఈ నెల 7, 8, 9వ తేదీల్లో సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర మహాసభలు..
Khammam | ఖమ్మం నగరం ఎస్ఆర్, బీజీఎన్ఆర్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన క్రెడాయ్ ప్రాపర్టీ షోకు ఎమ్మెల్సీ, ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు తాతా మధుసూదన్ ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో �
ఖమ్మం జిల్లా కేంద్రంతో పాటు వర్తక, వ్యాపార కేంద్రంగా ఉన్న ఖమ్మంలో పలు సూపర్ఫాస్ట్ రైళ్లకు హాల్టింగ్ సదుపాయం కల్పించాలని, కొవిడ్ వ్యాప్తి సమయంలో జిల్లాలో రద్దు చేసిన పలు ప్యాసింజర్ రైళ్లను పునరుద్ధరి�
పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మూడో దశ నామినేషన్ల ప్రక్రియ బుధవారం మొదలైంది. ఈ విడతలో భద్రాద్రి జిల్లాలోని ఏడు మండలాల్లో ఉన్న 155 పంచాయతీలకు, 1,330 వార్డులకు ఈ నెల 17న ఎన్నికలు జరుగనున్నాయి. ఇందుకోసం బుధవారం మొదలైన �
Khammam | ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సత్తుపల్లి మండలం కిష్టాపురం వద్ద అదుపుతప్పిన కారు డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డ�
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నామని నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ పిలుప�
కౌలు కట్ట లేక, అప్పులు తీర్చేమార్గం కానరాక సెల్ఫీ వీడియో తీసుకొని గిరిజన యువ రైతు బానోత్ వీరన్న(వీరూ) బలవన్మరణం వెనుక అంతులేని ఆవేదన, విషాదం దాగి ఉన్నది.
Sarpanch Elections | ‘నన్ను సర్పంచ్ను చేయండి.. ఊరిలో ఊహించని అభివృద్ధి చేస్తా. సర్కారు ఇచ్చినా, ఇవ్వకున్నా.. తన సొంత ఖర్చులతో ఊరంతటికీ ఉపకారం చేస్తా’ అని ఎన్ఆర్ఐ అయిన ఆశావహుడైన సర్పంచ్ అభ్యర్థి తన సొంతూరి ప్రజలకు �
లాక్కున్న గిరిజనుల భూములను తిరిగి అప్పగించకపోతే లగచర్ల తరహాలో ఉద్యమిస్తామని ఎల్హెచ్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజేశ్నాయక్ హెచ్చరించారు. ఖమ్మం జిల్లా నాయుడుపేట సర్కిల్లోని సర్వే నంబర్136కి సంబంధ�
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు అవుతున్నా సమస్యలు పరిష్కారం కావడం లేదని, ఎన్నికల సమయంలో ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి డిమాండ్ చేశారు.
ఎరీస్ ఆగ్రో లిమిటెడ్ 57వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఖమ్మం పట్టణంలోని ఆ సంస్థ కార్యాలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా ఖమ్మంలో గల అన్నంసేవ ఫౌండేషన్ వారి అనాథ ఆశ్రమంలో 192 మందికి పైగా అన్
ఖమ్మం రూరల్ మండలంలోని కస్నాతండా గ్రామంలో 1,200 ఓట్లుకు ఎనిమిది వార్డులు ఉన్నవని, 8 వార్డుల్లో 4 జనరల్కు, మరో 4 వార్డులు ఎస్టీలకు కేటాయించడం జరిగిందని సీపీఎం పాలేరు డివిజన్ నాయకుడు భూక్య నాగేశ్వరరావు తెలి�