పాలనా అంశాల పట్ల అధికారులు దృష్టి సారించాలని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. పరిపాలన అంశాలపై జిల్లా అధికారులతో కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. సత్తుపల్లిలో అటవీ వస్తువ�
ఆంధ్రప్రదేశ్కు చెందిన వివాదాస్పద రచయిత, యూట్యూబర్ బొగ్గుల శ్రీనివాస్ది సుపారీ హత్య అని పోలీసులు తేల్చారు. వ్యాపార లావాదేవీల విషయంలో అతడి స్నేహితుడే అతణ్ని హత్య చేయించాడని, ప్రమాదంగా చిత్రీకరించేంద�
ఏపీ రచయిత, యూట్యూబర్ బొగ్గుల శ్రీనివాస్ది సుపారీ హత్యగా పోలీసులు తేల్చారు. వివరాలను ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి ఆదివారం మీడియా సమావేశంలో వెల్లడించారు. నంద్యాల జిల్లా నందికొట్కూరుకు
సీఎం కప్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబరచాలని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ ఆకాంక్షించారు. ఖమ్మం పటేల్ స్టేడియంలో శనివారం నిర్వహించిన ‘సీఎం కప్ 2025-26 బాల్ బ్యాడ్మింటన్ స
వివిధ గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈజీఎస్, సెర్ప్, గ్రామ పంచాయతీ కార్యకలాపాలపై సంబంధిత అధి�
జై కేసీఆర్.. జైజై కేసీఆర్.. అంటూ వాడలన్నీ దద్దరిల్లాయి. పల్లె, పట్టణం తేడాలేకుండా జన హృదయనే తకు జనం జేజేలు పలికారు. జాతిపిత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ప
MLC Tata Madhusudan | తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినాన్ని పురస్కరించుకొని మంగళవారం కామేపల్లి మండలంలో జరిగిన పుట్టిన రోజు వేడుకల్లో తాతా మధుసూదన్ పాల్గొన్నారు. ముందుగా మండల పా�
Municipal Elections | మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాకుండానే తనకు ఓటు వేయలేదంటూ కాలనీ ప్రజలపై కాంగ్రెస్ అభ్యర్థి అనుచరులు తమ దౌర్జన్యం ప్రదర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధి ఏఎస�
ఖమ్మం రూరల్ : మున్సిపల్ ఎన్ని్కల్లో బీఆర్ఎస్- సీపీఎం కూటమిని ఓటర్లు చాలా గొప్పగా ఆశీర్వదించారని, తద్వారా కూటమి విజయవంతమైందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ (MLC Tata Madhusudan) అన్నారు.
ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీలో జరిగిన ఓటింగ్ ప్రక్రియ సజావుగా ముగిసింది. మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 32 వార్డులకు గాను ఒక వార్డు ఏకగ్రీవం కావడంతో 31 వార్డులకు బుధవారం పోలింగ్ జరిగింది. 31 వార్డుల ప
ఖమ్మం జిల్లాను క్రీడా ప్రతిభకు కేంద్రంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ అనుదీప్ ఆకాంక్షించారు. ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో జరుగుతున్న 2025-26 సీఎం కప్ క్రీడా పోటీలను మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ స�
Khammam | ఖమ్మం జిల్లాలో సాగునీటి కోసం రైతన్నలు రోడ్డెక్కారు. కొణిజర్ల మండలం గుబ్బగుర్తి వద్ద రహదారిపై రాస్తారోకోకు దిగారు. సాగు నీరు లేకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని.. వెంటనే సాగునీటిని అందించిన పంటలను కాపా�