పేదోళ్లు గుడిసెలు వేసుకుంటేనే బుల్డోజర్లు పెట్టి మరీ కూల్చివేయించిన రేవంత్ సర్కార్కు తమ పార్టీ నాయకుడు ఎన్నెస్పీ స్థలంలో అక్రమంగా కట్టిన ఇల్లు మాత్రం కనిపించడం లేదు. ఖమ్మం నగర పరిధిలో విలువైన ఎన్నెస
బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు ఆదేశాల మేరకు సభ్యత్వ నమోదు నియోజకవర్గ ఇన్చార్జి రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర సూచనలతో, మాజీమంత్రి వనమ�
ఖమ్మం రవాణా శాఖ కార్యాలయంలో ‘ఫైనాన్స్ క్లియరెన్స్' మాయాజాలం వెలుగుచూసింది. ఈ విషయంలో ఏకంగా కార్యాలయ ఉద్యోగులు ఇద్దరు, ఆర్టీఏ ఏజెంట్ ఒకరు పోలీసుల అదుపులో ఉండడం సర్వత్రా చర్చనీయాంశమైంది. సాధారణంగా ఓ వ్
‘తెలంగాణలో రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలి’ అనేది రాష్ట్రంలోని సబ్బండవర్గాల నినాదంగా మారిందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. మంగళవారం ఖమ్మం నగరంలోని 44వ డివిజన్లో విస్తృతంగా పర్యటించి పలు క
కారేపల్లి : సోసైటీ ఆధ్వర్యంలోని కొనుగోలు కేంద్రం ద్వారా ట్రాక్టర్లు, లారీలతో తీసుకొచ్చిన మొక్కజొన్న బస్తాలను అప్పాయిగూడెం గోదాంలో దించుకోకుండా ఆలస్యం చేస్తున్నారని రైతులు ఆరోపించారు.
కారేపల్లి, మే 17 : భారీ క్రేన్ అదుపుతప్పి పల్టీ కొట్టిన ఘటనలో డ్రైవర్ మృతి చెందాడు. ఆదివారం ఉదయం ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో ఈ విషాదం చోటుచేసుకుంది.
ఖమ్మం లకారం సర్కిల్లో ఉన్న మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు విగ్రహ ప్రాంగణంలో పైలాన్ నిర్మాణ పనులను నగర పాలక సంస్థ అధికారులు శనివారం రాత్రి తొలగించారు. ప్రస్తుత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 40 ఏళ్ల ప్రస్థ�
మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు విగ్రహ ప్రాంగణంలో నిర్మిస్తున్న కట్టడాన్ని తక్షణమే తొలగించాలని బ్రాహ్మణ సంఘం నాయకులు ఖమ్మంలో శుక్రవారం పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు.
ఖమ్మంలోని మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు విగ్రహ ప్రాంగణంలో నిర్మిస్తున్న కట్టడాన్ని తక్షణమే తొలింగించాలని ఖమ్మం బ్రాహ్మణ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం సదరు విగ్రహం వద్ద ఆందోళన నిర్వహ
ధాన్యం ప్రైవేట్గా విక్రయించిన విషయంలో భార్యాభర్తల మధ్య జరిగిన గొడవతో తీవ్ర మనస్తాపం చెందిన ఓ రైతు గడ్డిమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం తాళ్లపెంటలో చోటుచేసుకున్నది.