ఇందిరమ్మ రాజ్యమంటే ఇండ్లు కూల్చుడేనా? రాష్ట్రంలో నడుస్తున్నది ప్రజా పాలనా? లేక రాంబదుల రాజ్యమా? అని రాష్ట్ర తొలి బీసీ కమిషన్ సభ్యుడు, తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ ప్రశ్నించారు
ఖమ్మం నగర శివారు వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఇండ్లు కోల్పోయిన బాధితుల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ప్రభుత్వం, అధికారులు జేసీబీలు, బుల్డోజర్లతో ఇండ్లను కూల్చివేయడంతో నిలువ నీడ కోల్పోయి ఖమ్మం నగరంలోని టీటీడ�
Khammam | ఖమ్మం జిల్లా వెలుగుమట్ల బాధితులపై పోలీసులు ఆదివారం లాఠీలతో విరుచుకుపడ్డారు. మహిళలు, పిల్లలు, వృద్ధులని కూడా చూడకుండా దొరికినవారిని దొరికినట్టు కొట్టారు.
‘ఇదేం రాజ్యంరో.. దొంగల రాజ్యం, దోపిడి రాజ్యంరో.. నీ రాజ్యం కూలిపోను కదరో.. మూడు రోజులుగా ఇక్కడే పడి ఉన్నా ఎన్నడూ పట్టించుకోలేదు కదారో.. పోలీసుల దెబ్బలకు నా కాలు, చెయ్యి విరిగినయిరో.. మీ వల్ల మా ఇండ్లు, మా వాకిళ్�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆరునెలల తర్వాత ‘ప్రజావాణి’కి మోక్షం కలిగింది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం తప్పనిసరిగా గ్రీవెన్స్ డే(ప్రజావాణి) నిర్వహించాల్సి ఉంది. కానీ గతంలో పనిచేసిన కలె�
నిర్మాణాత్మక పోలీసింగ్పై దృష్టి సారించినట్లు రాష్ట్ర డీజీపీ బీ శివధర్రెడ్డి తెలిపారు. ఖమ్మంజిల్లా పర్యటన సందర్భంగా ఆదివారం పోలీస్హెడ్ క్వార్టర్స్కు చేరుకున్న డీజీపీ సాయుధ పోలీసుల నుంచి గౌరవవంద�
శాసనసభ ఎన్నికలకు ముందు ఉద్యోగాల కల్పనపై ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని, నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటున్నదని ఆరోపిస్తూ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగ అభ్యర్థులు ఖమ�
వెయ్యి కోట్ల వేటకు కాంగ్రెస్ ప్రభుత్వం పేదలను సమిధలుగా మార్చుతున్నదా? కేరళ ఎన్నికలకు మూటల సర్దుబాటు కోసమే ఖమ్మంలో బుల్డోజర్లు కదంతొక్కాయా? ఇద్దరు మంత్రులు గీసిన స్కెచ్కు ముఖ్యనేత మద్దతు ఇచ్చారని, ఫల�
Bhudan Lands | ఖమ్మం నగరంలోని భూదాన్ భూముల్లోని పేదల ఇండ్ల కూల్చివేతల తర్వాత అక్కడి డ్రోన్ విజువల్స్ ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. మంగళవారం నాడు భారీ పోలీసు బందోబస్తు నడుమ బుల్డోజర్లతో నేలమట్టం చేసిన అనంతరం ఇండ్ల
KTR | ఖమ్మం జిల్లాలోని భూదాన్ భూముల్లో ఇండ్లపైకి బుల్డోజర్లు పంపించి కూల్చివేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వెయ్యి కోట్ల రూపాయలను గాంధీ కుటుంబానికి పంపుతానని సీ�