గతేడాది వచ్చిన వరదలను ఖమ్మం ప్రజలు మర్చిపోలేకపోతున్నారు. అర్ధరాత్రి అకస్మాత్తుగా వచ్చిన మున్నేరు వరద వందల కుటుంబాలను అతలాకుతలం చేసింది. అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని గడిపిన క్షణాలు కండ్ల ముందే కదలాడుత�
ప్రభుత్వ పాఠశాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు.
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పాతర్లపాడు లో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డికి శనివారం నిరసన తగిలింది. మండల పర్యటనలో భాగంగా పాతర్లపాడులో రోడ్డు విస్తరణ పనుల శంకుస�
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సోమవారం కురిసిన వర్షం తీవ్రనష్టాన్ని మిగిల్చింది. ఇల్లెందు మండలం కట్టుగూడెంలో పీ పుల్లయ్య (45) పొలంలో పనులు చేస్తున్న క్రమంలో పిడుగుపడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ భీకర శబ్దానిక�
మార్క్సిస్ట్ యోధుడు,,దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకుని, అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం పని చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యు�
ఖమ్మం జిల్లా సింగరేణి మండల కేంద్రంలో గల కారేపల్లి తెలంగాణ మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష ఫలితాలను సోమవారం విడుదల చేసినట్లు పాఠశాల ప్రిన్సిపల్ ఎస్. ప్రేమ్ కుమార్ తెలిపారు.
వేల సంఖ్యలో సాయుధ బలగాలు.. ఎత్తయిన కొండల్లో జల్-జంగల్- జమీన్ నినాదాలు.. ఈ రెండింటి మధ్య 21 రోజుల భీకరపోరు.. ‘ఆపరేషన్ కగార్' పేరుతో కర్రెగుట్టల్లో మారుమోగిన యుద్ధభేరి.. పచ్చని ప్రకృతి ‘వనం’ లో పారిన నెత్తు�
సుస్థిర జీవనోపాధి లక్ష్యంగా మహిళా మార్ట్ ఉండాలని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. మహిళా మార్ట్ను లాభాల బాటలో నడిపించేలా, మెరుగ్గా నిర్వహించేలా మహిళా సంఘాలకు ముందుగానే శిక్షణ అందించినట్లు
పదో తరగతి అనంతరం పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరేందుకు పాలిసెట్-25 ప్రవేశ పరీక్షను మంగళవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ నిర్వహించారు. ఖమ్మం నగరంలోని ఐదు కేంద్రాల్లో నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్షకు 2,804 మంది విద్య�
ఇల్లెందుకు నూతన ఓసీ వస్తే మరో 15 ఏండ్లపాటు మనుగడ కొనసాగించేందుకు వీలుగా ఉంటుందని ప్రజాప్రతినిధులు, సింగరేణి అధికారులు ప్రకటనలు ఇస్తూ ప్రజలు, నిరుద్యోగుల మనసుల్లో నూతన ఆశలు చిగురింపజేశారు. చాలు దేవుడా.. ఇత
మేము ఇందిరమ్మ ఇండ్లకు అర్హులం కాదా? తొలుత అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలోని పేరాయిగూడెంలో సీసీ రోడ్లు, చెన్నాపురంలో రూ.1.07 కోట్లతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. అనంతరం గుబ్బల మంగమ్మ తల్లి ఆలయ �
భద్రాద్రి అడవుల్లో.. మండే ఎండల్లో.. మైళ్ల దూరం నడిచి.. తునికాకు కార్మికులు ఆకు సేకరణ చేసినా తగిన ప్రతిఫలం దక్కడం లేదు. చెట్టుచెట్టూ తిరిగి పుట్టపుట్టా వెతికి తునికాకులు సేకరిస్తున్న కార్మికుల కష్టం ఏటా ఎం�
‘ఆపరేషన్ సిందూర్'తో పాకిస్థాన్ ఉగ్రమూకలను తుదముట్టించడమే లక్ష్యంగా దూసుకెళ్తున్న భారత సైన్యానికి యావత్ యువత సంఘీభావం ప్రకటించింది. పాక్ పన్నాగాలను, కుట్రలను తిప్పికొట్టే శక్తియుక్తులను మన సైన్య