ఖమ్మం శివారు ప్రాంతంలోని వెలుగుమట్లలో ఇండ్లు కోల్పోయిన పేదలందరికీ ఇండ్ల స్థలాలు, ఇండ్లు కేటాయించాలని బాధితులు మంగళవారం సీపీఎం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.
karepalli | తెలంగాణ పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న‘రోడ్ సేఫ్టీ క్యాంపెయిన్’కార్యక్రమంలో భాగంగా కారేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గల రామలింగాపురం (కారేపల్లి క్రాస్ రోడ్)లో ఆదివారం విస్తృత అవగాహన కార్యక్
Auto driver | పేరుపల్లి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ యజమాని వజ్జ సునీల్ అనే యువకుడు అతిగా మద్యం సేవించాడు. గ్రామంలో సరదాగా ఆడుకుంటున్న ఆరుగురు విద్యార్థులను ఆటోలో ఎక్కించుకున్నాడు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బిఐ) పీహెచ్సీ హైదరాబాద్ శాఖ తన కార్పొరేట్ సామాజిక బాధ్యత (సిఎస్ఆర్)కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లా కారేపల్లిలో గల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి బుధవారం విరాళంగా �
Kidnap | ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో సర్పంచ్ భర్త కిడ్నాప్ కలకలం రేపింది. పండ్రేగుపల్లి గ్రామ సర్పంచ్ పాము స్వర్ణలత భర్త పాము సిల్వరాజును సోమవారం తెల్లవారుజామున దుండగులు కారులో ఎత్తుకెళ్లినట్లు తెలుస్తో�
ACB : ఖమ్మంలో ఓ అవినీతి అధికారి ఏసీబీ చిక్కాడు. వైరా ఆర్టీఏ కార్యాలయంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న వరప్రసాద్ లంచం తీసుకుంటూ దొరికిపోయాడు
Road Accident : ఖమ్మం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సీనియర్ జర్నలిస్ట్ తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం డిషన్ సెకండ్ ఇంచార్జి శ్రీనివాస్ బండి మీద ఆఫీస్కు వెళ్తుండగా లారీ ఢీ కొట్టింది.
దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాల్సింది నేటితరం విద్యార్థులని, వారిని మాదకద్రవ్యాల మహమ్మారి నుండి కాపాడుకోవడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యతని తెలంగాణ ఈగల్ ఫోర్స్ టీమ్ స్పెషల్ డీఎస్పీ కే నర్సింగ్ రావ
అశ్వారావుపేట సొసైటీలో జరిగిన అవినీతిపై విచారణ ఇంకా ఒక కొలిక్కి రాలేదు. సుమారు ఐదు నెలలు గడుస్తున్నా తదుపరి చర్యలు తీసుకోకుండా జిల్లా ఉన్నతాధికారులు సాగదీస్తున్నారు. ఈక్రమంలో అనేక ఆరోపణలు వ్యక్తమవుతున�
Bhadrachalam | భద్రాచలం రాములోరి దర్శనానికి వచ్చిన స్నేహితులు స్నానం చేసేందుకు గోదావరి నదిలోకి గల్లంతై.. ఐదుగురు స్నేహితులు దుర్మరణం చెందారు. వీరిలో ముగ్గురి మృతదేహాలను నిన్ననే గుర్తించగా.. ఇద్దరి మృతదేహాలను ఇవ�
ఉద్యోగం రాదేమోనన్న బెంగతో ఓ యువతి ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటన ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి తెల్దార్పల్లిలో బుధవారం చోటుచేసుకున్నది.
కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆశా కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగారు. రెండ్రోజులుగా ఆయా కలెక్టరేట్ల ఎదుట వంటావార్పుతో నిరసనలు చేపట్టారు. మంగళవారం నాగర్కర్నూల్లో చేపట్టిన ధర్�
Retirement Benefits | మరో రిటైర్డ్ ఉద్యోగి మరణించారు. అనారోగ్యానికి తోడు ఆర్థిక స మస్యల కారణంగా ఒత్తిడికి గురై ప్రాణాలు వదిలారు. బాధిత కు టుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మంలో నివాసం ఉంటున్న శ్రీధర్.. స్థానిక �