Vijayawada | మలాపురంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుల దర్శనార్థం తెలంగాణ ఆంధ్ర ప్రాంతల భక్తులు, ఆ ప్రాంత ప్రజలు మధిర డిపో పరిధిలో గల జమలాపురం నుండి మైలవరం మీదుగా విజయవాడకు కొత్తగా ఎక్స్ప్రెస్ బస్సు సర్వీస్
TSUTF | రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఈ సంవత్సరం లక్ష మంది విద్యార్థులు అదనంగా చేరటం సంతోషదాయకమన్నారు టీఎస్ యూటీఎఫ్ మధిర మండల అధ్యక్షుడు బండారు నాగరాజు. ప్రభుత్వం విద్యారంగం బలోపేతం దిశగా తెలంగాణ �
law and order | బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ పర్యవేక్షణలో ఆదివారం తెల్లవారుజామున మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్వీ టెంపుల్ ఏరియాలో సీఐ శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో ‘కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం’ను విస్తృతం�
ఖమ్మం జిల్లా కామేపల్లి మండల పరిధిలోని ఇల్లెందు ఖమ్మం ప్రధాన రహదారిపై శనివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు.
రైతన్నపై నకిలీ విత్తనాల కత్తి వేలాడుతున్నది. ఈ సారి కూడా నకిలీ పత్తి విత్తనాల దందాకు తెరలేచింది. ఫలితంగా రైతులు నిండా మునిగే ప్రమాదం కనిపిస్తున్నది. ఇప్పటికే పొరుగు రాష్ర్టాల నుంచి లక్షలాది నాసిరకం ప్యా
ఖమ్మం జిల్లా కల్లూరులో కాంగ్రెస్ నేతలు (Congress Leader) రెచ్చిపోయారు. విధి నిర్వహణలో ఉన్న మహిళా ఎస్ఐపై దాడి చేశారు. ఆమె ఛాతీపై చేయి వేసి పక్కకు తోసేశారు. శుక్రవారం రాత్రి తల్లాడకు చెందిన కాంగ్రెస్ నేత రాయల రాము �
ప్రైవేటు కంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఫలితాలు మెరుగ్గా ఉన్నాయని ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ పేర్కొన్నారు. అందుకని ప్రభుత్వ విద్యపై తల్లిదండ్రులకు నమ్మకం కల్పించి వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చే�
భారత ఆర్మీ జవాన్ కొత్త సంపత్కు జిల్లా ప్రముఖులు, మండల వాసుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. బుధవారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని టీసీవీ రెడ్డి ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో సంపత్ ను ఖ�
ఖమ్మం జిల్లాలో విపత్తుల సమయంలో జరిగే నష్టాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎన్డీఆర్ఎఫ్ బృందంతోపాటు జిల్లా అధికార�