ఆరుగాలం శ్రమించిన అన్నదాతలకు అకాల వర్షం కన్నీళ్లు తెప్పించింది. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కామారెడ్డి జిల్లాల్లో దెబ్బతిన్న పంటలతో రైతులు తల్లడిల్లిపోయారు. ఖమ్మం జిల్లాలోని కూసుమంచి, ఖమ్మం రూరల్, నేలకొండప�
Harish Rao | ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పుల్లయ్య బంజర గ్రామానికి చెందిన రైతు దంపతులు బొల్లం రామయ్య, చంద్రకళ ఆవేదన చూస్తే కడుపు తరుక్కుపోతున్నది అని మాజీ మంత్రి, సిద్దిపేట హరీశ్రావు ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలోని పారిశ్రామిక వాడల్లో భూముల ధరలు గరిష్ఠంగా 12 శాతం పెంచారు. వచ్చే ఏడాది మార్చి వరకు పెరిగిన రేట్లు అమల్లో ఉంటాయని టీజీఐఐసీ జూరీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
రాష్ట్రంలో విభిన్న వాతావరణం నెలకొంటున్నది. ఓ వైపు ఉక్కపోత.. మరోవైపు అకాల వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో ఈ నెల 16 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వ�
హరిత ప్రేమికుడు, పద్మశ్రీ వనజీవి (దరిపెల్లి) రామయ్యకు ప్రకృతి ప్రేమికులు, గ్రామస్తులు, అధికారులు కన్నీటి వీడ్కోలు పలికారు. ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన రామయ్య..
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరేణి మండలం డోర్నకల్-భద్రాచలం రోడ్ రైల్వే లైన్లో ఖమ్మం- ఇల్లెందు ప్రధాన రహదారి గాంధీపురం వద్ద ఉన్న రైల్వే గేట్ను ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి ఆదివారం పరిశీలించార�
ఖమ్మం జిల్లాలో మట్టల ఆదివారాన్ని ఘనంగా నిర్వహించారు. ఏసుక్రీస్తు పునరుత్థాన పండుగ(ఈస్టర్)ను పురస్కరించుకుని ఆయన అనుభవించిన శ్రమదినాలకు గుర్తుగా 40 రోజులపాటు క్రైస్తవులంతా ఉపవాసంలోను, దానధర్మంలోను పాల
వనజీవి రామయ్య ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లికి చెందినవారు. మొక్కలు నాటడమే తన జీవితాశయంగా పెట్టుకున్న దరిపల్లి రామయ్య పేరు వనజీవి రామయ్యగా స్థిరపడింది. ప్రకృతి ప్రేమికుడైన రామయ్యకు ఆయన సతీమణి జానమ్మ తో�
PM Modi | ప్రముఖ సామాజిక కార్యకర్త, పద్మశ్రీ వనజీవి రామయ్య తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయనకు శనివారం గుండెపోటు రాగా.. కుటుంబీకులు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మృతి చెందార�
బీఆర్ఎస్ ఆవిర్భావ రజతోత్సవ బహిరంగ సభకు సింగరేణి మండలం నుండి పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున తరలివెల్లి విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్లాల్ బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపు నిచ్చారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సోమవారం సాయంత్రం, మంగళవారం సాయంత్రం గాలిదుమారంతో కూడిన అకాల వర్షం రైతులను నిలువునా ముంచింది. మామిడి, మొక్కజొన్న రైతులను కోలుకోకుండా చేసింది. పక్వానికి వచ్చిన మామిడి కాయలు నేలరాలాయ�