ఖమ్మం రూరల్ (Khammam) మండలం ఏదులాపురం మున్సిపాలిటీ ప్రజలకు హై టెన్షన్ కరెంటు తీగలు శాపంగా మారుతున్నాయి. కొన్ని సంవత్సరాలుగా ఈ సమస్య నుంచి తమను విముక్తి కల్పించాలని ప్రజాప్రతినిధులు, అధికారులకు విన్నవించుకున
ఖమ్మం అర్బన్లోని మట్టిగుట్టలు మాయమవుతున్నాయి. గుట్టలపై కన్నేసిన ఓ వ్యాపారి రూ.కోట్ల విలువైన మట్టిని కొల్లగొట్టాడు. మట్టి వ్యాపారంతో రూ.కోట్లకు పడగలెత్తాడు. అధికార పార్టీ నేతల అండదండలు మెండుగా ఉండడంతో �
‘మేం ఆడిందే ఆట.. పాడిందే పాట’ అన్నట్లుగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్(ఏఎంసీ)లోని వ్యాపారులు వ్యవహరిస్తున్నారు. ఇన్నాళ్లూ ‘జీరో’ దందా చేసి రూ.కోట్లు కూడబెట్టుకున్న వ్యాపారులకు కొద్దిరోజులుగా ఆ అవకాశం లేకపోవడ�
అబద్దాల పునాదులపై సీఎం రేవంత్ రెడ్డి రాజ్యమేలుతున్నాడని తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పాలనను నిశితంగా గమనిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నేత ఏనుగుల రాకేష్ రెడ్డి తీవ్రంగా దుయ్యబట్టారు.
ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో జరిగా రోడ్డు ప్రమాదంలో తెలుగుదేశం పార్టీ (TDP) రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, ఖమ్మం రూరల్ మండలం పార్టీ అధ్యక్షుడు సానబోయిన శ్రీనివాస్ మరణించారు.
విద్యార్థుల పెండింగ్ ఫీజు బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్యూ నాయకులు, విద్యార్థులు ఖమ్మంలో గురువారం ఆందోళన చేపట్టారు. తొలుత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వర
ఖమ్మంలో పనిచేసే రైల్వే ఎస్సై భార్య గడ్డి మం దుతాగి బలవన్మరణానికి పాల్పడిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. అత్తింటి వేధింపులతోనే తమ కుమార్తె మృతిచెందినట్టు క�
భారత దేశ ప్రయోజనాలను, ప్రతిష్టను అమెరికాకు తాకట్టు పెడుతున్న ప్రధాని నరేంద్రమోదీ విధానాలపై ఉద్యమించాలని ఏఐవైఎఫ్ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి నానబాల రామకృష్ణ యువతకు పిలుపునిచ్చారు.
Khammam | రైతన్నలకు మరింత సేవలు అందించేందుకు మన గ్రోమోర్ (కోరామండల్) స్టోర్లలో అందుబాటులో ఉంచినట్లు ఆ సంస్థ తెలంగాణ జోనల్ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
రోజూ వేలాది వాహనాలు రోజు వేలాది వాహనాలు ప్రయాణించే మార్గమిది.. పేరుకు జాతీయ రహదారి.. అయినా మట్టి రోడ్డు కంటే అధ్వానంగా గుంతలు. నిత్యం ప్రమాదాల జరుగుతున్నా సంబంధిత అధికారులు అటువైపు కన్నెత్తికూడా చూడటంలే�