సీపీఐ (ఎంఎల్) మాస్లైన్ కేంద్ర కమిటీ సహాయ కార్యదర్శి పోటు రంగారావుపై బీజేపీ, ఆర్ఎస్ఎస్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పెట్టిన దోశద్రోహం కేసులను వెంటనే ఎత్తివేయాలని సీపీఐ (ఎంఎల్) మాస్లైన్ రాష్ట
Inter Results | ఇంటర్ ఫలితాల వేళ తీవ్ర విషాదం నెలకొంది. పరీక్షల్లో ఫెయిల్ అవుతాన్న భయంతో ఫస్టియర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఖమ్మం జిల్లాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
‘ఖమ్మం జిల్లా వెలుగుమట్ల గ్రామం లో ఇటీవల ప్రభుత్వం జరిపిన ఇండ్ల కూల్చివేతలు అమానవీయం. ఆ సమయంలో బాధితులకు కనీస వివరణ ఇచ్చుకొనే సమయమే ఇవ్వలేదు. నిర్దాక్షిణ్యంగా కూల్చివేతలు చేపట్టారు. బాధిత కుటుంబాలపై ని�
కాపురానికి తీసుకెళ్లడం లేదని ఆరోపిస్తూ భర్త ఇంటి ముందు భార్య మౌన పోరాటానికి దిగింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మోతే మండలం ఉర్లుగొండలో జరిగింది. ఉర్లుగొండ గ్రామానికి చెందిన కోళ్ల వీరభద్రం- పద్మ కుమార
కేసీఆర్ పిలుపు మేరకు పార్టీలో చేరి దశాబ్ద కాలంపాటు ఉద్యమ నాయకుడి సారథ్యంలో ప్రజాప్రతినిధిగా, మంత్రిగా ప్రజలకు అమూల్యమైన సేవలు అందించానని, అదే స్పూర్తితో ఈ నెల 19న ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీ మినీ ప్లీనరీ �
ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన ఆహారం అందించేందుకు ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలు విధిగా పాటించాలని అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రజాపాలన, ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం ఖమ్మం నగరంలోని సర్దార్ ప
ప్రతి విద్యార్థికి సంబంధించిన హెల్త్కార్డును రూపొందించే విధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. సోమవారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఖమ్మంరూరల్ కస్తూర్బా గాంధీ విద�
విద్యా సంస్ధలలో చదివే ప్రతి విద్యార్థికి సంబంధించిన హెల్త్ ప్రొఫైల్ తయారు చేసి హెల్త్ కార్డు రూపొందించే విధంగా పకడ్బందీగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. సోమవారం ఖమ్మం ర
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకులు, గజ్వేల్ నియోజకవర్గ శాసనసభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు క్యాంప్ ఆఫీసుపై కాంగ్రెస్ గూండాల దాడికి నిరసనగా ఆదివారం నల్ల జెండాలతో నిరసన ర్యాలీని దిండిగాల రాజే
Good Friday | ఖమ్మం జిల్లా సింగరేణి(కారేపల్లి)మండల పరిధిలోని చింతలపాడు క్రైస్తవ చర్చిలో శుక్రవారం గుడ్ ఫ్రైడే ప్రార్థనలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మానవాళి రక్షణ కోసం క్రీస్తు చేసిన త్యాగాన్ని స్మరించుకుంట�
ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్పోరేట్ సంస్థలకు, పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తూ మొత్తం కార్మిక వర్గానికి హాని చేసేలా తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని సీఐటీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడు, మ�
Tragedy | ఖమ్మం జిల్లాలో విషాదం నెలకొంది. రేపే ఎంగేజ్మెంట్ చేసుకోవాల్సిన యువకుడు రోడ్డు ప్రమాదంలో మరణించాడు. మద్దులపల్లి స్టేజ్ వద్ద ఉన్న కిరాణషాపుకు వెళ్లి తిరిగి రోడ్డు దాటుతుండగా కారు ఢీకొనడంతో అక్కడికక