ఖమ్మం జిల్లా సింగరేణి మండల వ్యాప్తంగా ఐసీడీఎస్ ఆధ్వర్యంలో 132 అంగన్వాడీ కేంద్రాలు (Anganwadi Center) పనిచేస్తున్నాయి. కొన్ని సెంటర్లు చిన్నారులతో కలకలలాడుతుండగా కొద్ది గ్రామాలలోని సెంటర్లలో మాత్రం 3 నుంచి 5 సంవత్స�
Khammam | ఖమ్మం రూరల్ : పశువుల అక్రమ రవాణా నియంత్రణకు సరిహద్దులలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టులను అడిషనల్ డీసీపీ (లా అండ్ ఆర్డర్) ప్రసాదరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Khammam | యాదవ్, కురుమలకు రూ.2 లక్షల నగదు బదిలీ ద్వారా రెండో విడుత గొర్రెల పంపిణీ చేస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని గొర్రెలు మేకల పెంపకం దారుల సంఘం జిల్లా కార్యదర్శి తుశాకుల లింగయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశ
Khammam | మూడు వేర్వేరు కేసుల్లో రూ.14 లక్షల విలువ చేసే 560 కేజీల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకొని, 11 మంది నిందితులను అరెస్టు చేసినట్లు ఖమ్మం సీపీ సునీల్దత్ తెలిపారు.
ఖమ్మం జిల్లా వైరా మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి బానోతు మదన్లాల్కు అశ్రునయనాల మధ్య కన్నీటి వీడ్కోలు పలికారు. హైదరాబాద్లోని ఓ దవాఖానలో మదన్లాల్ గుండెపోటుతో సోమవారం అర్ధరాత్రి మృ�
వైరా మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి బాణోత్ మదన్లాల్ (Banoth Madanlal) కన్నుమూశారు. నాలుగు రోజుల క్రితం అస్వస్థతకు గురైన ఆయన హైదరాబాద్ ఏఐజీ దవాఖానలో చికిత్స పొందుతున్నారు.
గతేడాది వచ్చిన వరదలను ఖమ్మం ప్రజలు మర్చిపోలేకపోతున్నారు. అర్ధరాత్రి అకస్మాత్తుగా వచ్చిన మున్నేరు వరద వందల కుటుంబాలను అతలాకుతలం చేసింది. అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని గడిపిన క్షణాలు కండ్ల ముందే కదలాడుత�
ప్రభుత్వ పాఠశాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు.
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పాతర్లపాడు లో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డికి శనివారం నిరసన తగిలింది. మండల పర్యటనలో భాగంగా పాతర్లపాడులో రోడ్డు విస్తరణ పనుల శంకుస�
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సోమవారం కురిసిన వర్షం తీవ్రనష్టాన్ని మిగిల్చింది. ఇల్లెందు మండలం కట్టుగూడెంలో పీ పుల్లయ్య (45) పొలంలో పనులు చేస్తున్న క్రమంలో పిడుగుపడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ భీకర శబ్దానిక�
మార్క్సిస్ట్ యోధుడు,,దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకుని, అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం పని చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యు�
ఖమ్మం జిల్లా సింగరేణి మండల కేంద్రంలో గల కారేపల్లి తెలంగాణ మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష ఫలితాలను సోమవారం విడుదల చేసినట్లు పాఠశాల ప్రిన్సిపల్ ఎస్. ప్రేమ్ కుమార్ తెలిపారు.