ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో విషాదం చోటుచేసుకున్నది. శనివారం తెల్లవారుజామున న్యూస్ పేపర్ను (News Paper Auto) సరఫరా చేస్తున్న ఆటోను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందారు.
ఖమ్మం మాజీ ఎంపీ, బీఆర్ఎస్ సీనియర్ నేత నామా నాగేశ్వరరావు (Nama Nageshwar Rao) జన్మదిన వేడుకలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఎర్రుపాలెంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల కమిటీ ఆధ్వర్యంలో కేక్ కట్చే�
దిగుబడులు లేక.. అప్పుల భారం మోయలేక తీవ్ర మనస్తాపంతో ఇద్దరు రైతులు తనువు చాలించారు. ఈ విషాదకర ఘటనలు ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో చోటుచేసుకున్నాయి. వివరాలు ఇలా.. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం మొలుగ�
ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై నిలదీస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం తట్టుకోలేక అక్రమ అరెస్టులకు పాల్పడుతుందని ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడు దిండిగాల రాజేందర్ అన్నారు. ప�
ఎస్సీ వర్గీకరణ చేపట్టిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నియామకాలు చేపట్టాలని ఖమ్మం బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు పెల్లూరి విజయ్కుమార్ అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉద్యోగాలను మాలలకు క�
సొంత ఇల్లు పేదోడి కల. తిన్నా తినకున్నా ఇల్లు ఉంటే చాలు అంటారు పెద్దలు. అదిగో ఆ ఇంటి కోసం ఎన్నో ఏళ్లుగా నిరుపేదలు ఎదురుచూస్తున్నారు. సొంతంగా ఇల్లు నిర్మించుకునే స్తోమత లేక ప్రభుత్వంవైపు కళ్లు తేరిపారచూస్�
అటవీ శాఖకు చెందిన టేకు ప్లాంటేషన్లో అధికారులు బోర్వెల్ వేస్తుండగా గిరిజనులు అడ్డుకొని రాస్తారోకో చేశారు. ఈ ఘటన అశ్వారావుపేట మండలం రామన్నగూడెం గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ�
మండల కేంద్రంలో గల విద్యా వనరుల కేంద్రంలో ప్రతి మంగళవారం ఏర్పాటు చేస్తున్న ఫిజియోథెరపీ ప్రత్యేక శిబిరాన్ని దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని శిక్షకురాలు రూతమ్మ అన్నారు.
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులోని దోషుల్లో ఒకరికి ఉరి, మిగతావానికి జీవితఖైదు విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించడం హర్షనీయమని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కొండెబోయిన నాగ�
సైలో బంకర్ కాలుష్యం కారణంగా ఆదివారం మరొకరు మృతిచెందారు. దీంతో కాలు ష్యం కారణంగా జరిగిన మరణాలు మూడుకు చేరుకున్నాయి. ఖమ్మం జిల్లా సింగరేణి సత్తుపల్లి జేవీఆర్-1, 2, కిష్టా రం ఉపరితల గనుల్లో ఉత్పత్తి అయిన బొగ
తమ పంటలు ఎండిపోతుంటే ఆంధ్రా ప్రాంతానికి సాగునీరు తరలించడం ఏంటని మధిర నీటి పారుదల శాఖ ఈఈ రామకృష్ణపై బోనకల్లు మండల రైతులు ఆదివారం కలకోట రెగ్యులేటర్ వద్ద మండిపడ్డారు.