ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరేణి మండలం డోర్నకల్-భద్రాచలం రోడ్ రైల్వే లైన్లో ఖమ్మం- ఇల్లెందు ప్రధాన రహదారి గాంధీపురం వద్ద ఉన్న రైల్వే గేట్ను ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి ఆదివారం పరిశీలించార�
ఖమ్మం జిల్లాలో మట్టల ఆదివారాన్ని ఘనంగా నిర్వహించారు. ఏసుక్రీస్తు పునరుత్థాన పండుగ(ఈస్టర్)ను పురస్కరించుకుని ఆయన అనుభవించిన శ్రమదినాలకు గుర్తుగా 40 రోజులపాటు క్రైస్తవులంతా ఉపవాసంలోను, దానధర్మంలోను పాల
వనజీవి రామయ్య ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లికి చెందినవారు. మొక్కలు నాటడమే తన జీవితాశయంగా పెట్టుకున్న దరిపల్లి రామయ్య పేరు వనజీవి రామయ్యగా స్థిరపడింది. ప్రకృతి ప్రేమికుడైన రామయ్యకు ఆయన సతీమణి జానమ్మ తో�
PM Modi | ప్రముఖ సామాజిక కార్యకర్త, పద్మశ్రీ వనజీవి రామయ్య తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయనకు శనివారం గుండెపోటు రాగా.. కుటుంబీకులు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మృతి చెందార�
బీఆర్ఎస్ ఆవిర్భావ రజతోత్సవ బహిరంగ సభకు సింగరేణి మండలం నుండి పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున తరలివెల్లి విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్లాల్ బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపు నిచ్చారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సోమవారం సాయంత్రం, మంగళవారం సాయంత్రం గాలిదుమారంతో కూడిన అకాల వర్షం రైతులను నిలువునా ముంచింది. మామిడి, మొక్కజొన్న రైతులను కోలుకోకుండా చేసింది. పక్వానికి వచ్చిన మామిడి కాయలు నేలరాలాయ�
ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ కోదాడ-ఖమ్మం ప్రధాన రహదారిపై రైతులు నిరసన చేపట్టారు. ధాన్యం దిగుబడులు ప్రారంభమై రోజులు గడుస్తున్నా అధికారులు నేటికి కొనుగోళ్లు ప్రారంభించడం లేదన్న
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఈదురుగాలులతో కూడిన వడగండ్లు కురిసే అవకాశముందని,
Soumya Mishra | పాలేరు నియోజకవర్గ పరిధిలోని రామన్నపేటలో ఉన్న జిల్లా జైలును ఆదివారం డైరెక్టర్ ఆఫ్ జనరల్ ప్రిజెన్స్ కరెక్షనల్ సర్వీస్ డైరెక్టర్ డాక్టర్ సౌమ్య మిశ్రా సందర్శించారు.
వసంత రుతువు, చైత్రమాసం, నవమి (శ్రీరామ నవమి) అంటే తెలుగు రాష్ట్రాల్లోనే ఓ సందడి వాతావరణం ఆరోజున సీతారాముల కల్యాణాన్ని (Sri Rama Kalyanam) ఘనంగా తమ ఇంట్లో కళ్యాణంగా భావించి మండలం జరిపిస్తుంటారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మ�
KCR | బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ, రజతోత్సవ మహాసభ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల ముఖ్య నేతలతో పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన సన్నాహక సమావేశం నిర్వహించారు.