వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉపాధ్యాయ శాసన మండలి నియోజకవర్గ ఎన్నికల ప్రచారానికి మంగళవారంతో తెరపడనుంది. ఎన్నికల నియమావళి ప్రకారం పోలింగ్ ముగిసే సమయానికి సరిగ్గా 48 గంటల ముందు ప్రచారం నిలిపివేయాల్సి ఉంటుంది. ఈ
MLC Elections | బోనకల్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కార్మిక శాఖ అధికారి, ఎమ్మెల్సీ రూట్ ఆఫీసర్ కడారు విజయ భాస్కర్ రెడ్డి ఇవాళ పరిశీలించారు.
Irrigation Water | బోనకల్ వద్ద వైరా జగ్గయ్యపేట రోడ్డు మార్గంలో ఇవాళ రైతులు రోడ్డు ఎక్కి ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఎన్ఎస్పీ అధికారులు వారబందీ పెట్టడం వల్ల చివర ఉన్న మొక్కజొన్న పంటకు నీరు అందడం లేదన్నారు రైతు సంఘం నా�
వార్షికాదాయం రూ.2 లక్షలకు మించకూడదనే నిబంధన ఆ విద్యార్థుల పాలిట శాపంగా మారింది. సాంఘిక, గిరిజన, బీసీ, సాధారణ సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాసంస్థల సొసైటీల్లో 5 నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాల కోసం నిర్వహించిన పర
Sri Bhadravathi Sametha Bhavana Rushi Swamy | పద్మశాలీల ఆరాధ్య దైవమైన శ్రీ భద్రావతి భావన రుషి స్వామి కళ్యాణాన్ని తిలకించడానికి మధిరమున్సిపాలిటీ పరిధిలోని వివిధ గ్రామాల నుండి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
Theft Case | పాల్వంచ, ఫిబ్రవరి 22 : పాల్వంచ పట్టణంలోని టీటీడీ కల్యాణ మండపం రోడ్డులో డీఎంఆర్ ఎంటర్ప్రైజెస్లో (హోల్ సేల్ షాప్లో) జరిగిన రూ.26 లక్షల ఖరీదు చేసే సిగరెట్ బండిల్స్ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. రాజస్థా
Farmers | వారబందీ ప్రకారము రెండు రోజుల్లో సాగునీరు బంద్ చేస్తే ఎలా... మరో నాలుగు రోజులు నీటి సరఫరా పొడిగించాలంటూ బోనకల్ మండల రైతులు వ్యవసాయ అధికారులను వేడుకుంటున్నారు.
Chilli farmers | రాష్ట్ర ప్రభుత్వం మిర్చి రైతులకు(Chilli farmers) కింటాకు కనీస మద్దతు 25 వేల రూపాయలు చెల్లించాలని సిపిఎం మధిర డివిజన్ కార్యదర్శి మడిపల్లి గోపాలరావు డిమాండ్ చేశారు.
ఖమ్మం పట్టణంలోని (Khammam) శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది. శుక్రవారం ఉదయం ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న డీ. యోగ నందిని (17) అనే విద్యార్థిని కాలేజీ హాస్టల్లోని తన గదిలో ఉరివే�
OPS | ఉద్యోగులకు పదవీ విరమణ అనంతరం భరోసా ఇవ్వలేని ఏకీకృత పెన్షన్ విధానాన్ని వ్యతిరేకిస్తూ.. మార్చి 2న ధర్నా చౌక్ కేంద్రంగా యుద్ధ భేరీ మోగించనున్నామని సిపిఎస్ఇయు జిల్లా అధ్యక్షుడు చంద్రకంటి శశిధర్ ప్రకటించ�
Old woman | మధిర ఫిబ్రవరి 20 : ఆక్రమణకు గురైన తన ఇంటి స్థలాన్ని ఇప్పించాలని ఓ 85 ఏండ్ల వృద్ధురాలు తహసీల్దార్ కార్యాలయంలో అనేక సార్లు ఫిర్యాదు చేసింది. అయితే ఎన్నిసార్లు గోడు వెళ్లబోసుకున్నా సమస్య తీరకపోవడంతో.. అదే