ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ల కృషి, సహకారం వల్లనే ఖమ్మం నగరం శరవేగంగా అభివృద్ధి చెందిందని ఎమ్మెల్సీ తాతా మధు పేర్కొన్నారు. ఈ అభివృద్ధిని ప్రస్తుత ప్రభుత్వం కూడా ముందుకు తీ
దశాబ్దాల అనుభవం కలిగిన సీనియర్ వైద్యులున్నరు.. నాడీ పట్టిన వెంటనే రోగ నిర్ధారణ చేయగల ధీశాలులుగా పేరు గడించారు.. అయితేనేం..! వారందరికీ చేతి నిండా పనిలేదు. వైద్య సేవలనగానే సిద్ధం అంటూ ముందడుగు వేసే నర్సింగ్�
Julurupadu Agriculture Market | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో గిరిజన, రైతు సంఘాల నాయకుల సమావేశం ఇవాళ ఏర్పాటు చేశారు. మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ను శాశ్వత మార్కెట్గా ఏర్పాటు చేసి వెంటనే పను�
Medical camp| ఇవాళ ఖమ్మం పట్టణానికి చెందిన అభయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యం సహకారంతో కారేపల్లి మండల పరిధిలోని మాదారంలో గల ఏజీసీఎం ఏసుక్రీస్తు ప్రార్ధన మందిరం ప్రాంగణంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్�
Ramzan Tohfa | క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ మాసం ఇచ్చే గొప్ప సందేశమని విశ్రాంత ఉపాధ్యాయుడు, ముస్లిం కుల పెద్ద మహమ్మద్ బాబు సాహెబ్అన్నారు.
జిల్లావ్యాప్తంగా పోడు వ్యవసాయం చేసే రైతులకు నీటి సౌకర్యం కోసం విద్యుత్ లైన్ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లాలోని పోడు వ్యవసాయా�
SC Reservations | ఎస్సీ వర్గీకరణను తక్షణమే అమలు చేయాలని, విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాలలో సరైన న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో కారేపల్లిలోని సినిమా హాల్ సెంటర్లో చేపట్టిన రిలే నిరాహార
ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో విషాదం చోటుచేసుకున్నది. శనివారం తెల్లవారుజామున న్యూస్ పేపర్ను (News Paper Auto) సరఫరా చేస్తున్న ఆటోను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందారు.
ఖమ్మం మాజీ ఎంపీ, బీఆర్ఎస్ సీనియర్ నేత నామా నాగేశ్వరరావు (Nama Nageshwar Rao) జన్మదిన వేడుకలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఎర్రుపాలెంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల కమిటీ ఆధ్వర్యంలో కేక్ కట్చే�
దిగుబడులు లేక.. అప్పుల భారం మోయలేక తీవ్ర మనస్తాపంతో ఇద్దరు రైతులు తనువు చాలించారు. ఈ విషాదకర ఘటనలు ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో చోటుచేసుకున్నాయి. వివరాలు ఇలా.. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం మొలుగ�
ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై నిలదీస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం తట్టుకోలేక అక్రమ అరెస్టులకు పాల్పడుతుందని ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడు దిండిగాల రాజేందర్ అన్నారు. ప�