MLC Polls | రాష్ట్రంలో రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు గురువారం పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఇందులో నల్లగొండ(నల్లగొండ-వరంగల్-ఖమ్మం) ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో 93.55 శాతంతో అత్యధికంగా పోల�
ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలంలో గురువారం జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపించాయి. ఏదులాపురం మున్సిపాలిటీలోని జలగంనగర్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన 105వ పోలింగ్ కేంద్రంలో మొత్త�
కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ఖమ్మం జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ గురువారం ప్రశాంతంగా ముగిసింది. ఖమ్మం-నల్లగొండ-వరంగల్ నియోజకవర్గ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఖమ్మం జిల్లాలో 24 పోలింగ్ కేంద్రా
MLC Elections | ఖమ్మం రూరల్ మండలం జలగం నగర్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రానికి కొద్ది దూరంలో ఏర్పాటు చేసిన అభ్యర్థుల ఫ్లెక్సీలను తొలగించారు.
Bonakallu | ఖమ్మం -వరంగల్- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల(Mlc electinons) పోలింగ్ కేంద్రాన్ని బోనకల్లు మండల కేంద్రంలో గల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేశారు.
నల్లగొండ-ఖమ్మం-వరంగల్ జిల్లాల పరిధిలో గురువారం జరిగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగే పోలింగ్ కోసం పోలింగ
Orphans Food Donation | మధిర పట్టణంలోని ఆదరణ సేవా ఫౌండేషన్లో ఉన్న అనాథలకు అన్నదానం ఏర్పాటు సందర్భంగా సేవా సమితి సభ్యులు నవీన్ కుమార్ దంపతులకు శాలువా కప్పి అభినందించారు.
Theerthala sangameshwara Swamy Jathara | తీర్థాల సంగమేశ్వర స్వామి జాతరకు భక్తులు పోటెత్తారు. ఉదయం వచ్చిన భక్తులు తిరిగి వెళ్లే సమయం కావడం.. సుదూర ప్రాంతాల నుంచి దేవాలయానికి వచ్చే భక్తులు ఒకేసారి రోడ్లపైకి రావడంతో రహదారులన్నీ ట్�
MLC Tata Madhu | నేడు మహాశివరాత్రి (Maha Shivratri) పర్వదినం పురస్కరించుకొని బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు తీర్థాల గ్రామంలోని సంగమేశ్వర స్వామి దేవాలయంలో ఇవాళ ప్రత్యేక పూజలు చేశారు.
పత్తికి ధర లేకపోవడం.. తెగుళ్లు సోకడం.. చేసిన అప్పులు తీర్చే మార్గం లేక ఖమ్మం జిల్లాలో ఓ యువ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. కూసుమంచి మండలం తురకగూడెం గ్రామానికి చెందిన బుర్రా దర్గయ్య
Maha Shivratri | మధిర : మహాశివరాత్రి ఏర్పాట్లను ఖమ్మం దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ వీర స్వామి ఇవాళ పరిశీలించారు. ముందుగా ఆయన దేవాలయంలో కొలువైనటువంటి శ్రీ మృత్యుంజయ స్వామి వారి దర్శించుకుని పూజలు చేశారు.
E20 Petrol | E20 ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్పై ఖమ్మం జిల్లాలో ఇవాళ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఖమ్మం జిల్లా సివిల్ సప్లైస్ ఆఫీసర్ చందన్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
మద్యం ప్రియులకు చేదు వార్త. రాష్ట్రంలోని ఆ జిల్లాల్లో రెండు రోజులపాటు వైన్ షాపులు (Wine Shops) మూతపడనున్నాయి. ఈ నెల 27న రెండు ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నాయి.
రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల (MLC Elections) ప్రచారానికి మరి కొన్ని గంటల్లో తెరపడనుంది. మంగళవారం సాయంత్రం 4 గంటలకు ప్రచారం ముగియనుంది. వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, కరీంనగర్- మెదక్- నిజామాబాద్- ఆది�