Blast | ఓ ఇంట్లో భారీ పేలుడు సంభవించింది. దాంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో నారాయణరావు అనే వ్యక్తికి, ఆయన భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, నారాయణరావు కుటుంబసభ్యులు కలిసి మంటలను ఆర్పేశారు.
Suma | తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు భారీ రెమ్యునరేషన్లు తీసుకుంటున్నారంటూ తరచూ విమర్శలు వినిపిస్తుంటాయి. అటెన్షన్ సీకర్స్ కొందరు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తేలిగ్గా ట్రోల్ చేస్తూ ఉంటారు.
Khammam | ఒక ఇంట్లో నలుగురు ఓటర్లు ఉంటే నలుగురికి వేర్వేరు పోలింగ్ కేంద్రాలు.. ఎన్నికలు వచ్చినప్పుడు భర్త ఒక పోలింగ్ కేంద్రంలో ఓటు వేస్తే.. భార్య మరో పోలింగ్ కేంద్రంలో ఓటు వేయాలి. పిల్లలు మరో పోలింగ్ కేంద్రానిక�
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతన్నలు అరిగోస పడుతున్నారు. వానకాలం పొడవునా యూరియా కోసం సొసైటీ కేంద్రాల వద్ద రేయింబవళ్లు పడిగాపులు కాసిన రైతులు ప్రస్తుత యాసంగిలోనూ అవే అష్టకష్టాలు పడుతున్నారు.
ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఫెర్టిలైజర్ యాప్ సర్వర్ సమస్యతో జిల్లా రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతుంది. ఆరంభం అయిన కానుంచి యూరియా కోసం అన్నదాతలు పడుతున్న అవస్థలు అన్ని ఇన్ని కావు. గడిచిన వారం రోజుల నుండి సొసైట�
Road Accident | ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తల్లాడ మండలం అంజనాపురం గ్రామ సమీపంలో కారును వేగంగా వచ్చిన ఓ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
టెట్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు పెద్ద చిక్కు వచ్చిపడింది. పరీక్ష రాయడానికి బదులు.. పరీక్ష కేంద్రానికి వెళ్లడమే పెద్ద పరీక్షలా మారింది. పరీక్షను రాసేందుకు రాష్ట్ర సరిహద్దు నుంచి మరో రాష్ట్ర సరిహద్దు�
కారేపల్లి, డిసెంబర్ 27: మండల కేంద్రమైన కారేపల్లిలోని మద్యం దుకాణాన్ని సింగరేణి ఎక్సైజ్ ఎస్సై బీ వసంత శనివారం తనిఖీ చేశారు. క్రయవిక్రయాలతో పాటు మద్యం శాంపిల్స్ను పరిశీలించామని ఆమె చెప్పారు.
Khammam | గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వచ్చి న ప్రతికూల ఫలితాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్లో కల్లోలం సృష్టిస్తున్నది. అధికారంలో ఉన్నా ఆశించిన స్థాయిలో విజయా లు రాకపోవడంతో హస్తం నేతలు కంగుతిన్నా రు. ఓటమికి సొ
Khammam | ఖమ్మం జిల్లా ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలో బాలిక మృతదేహం లభించడం కలకలం రేపింది. వెంకటగిరి నుంచి ఖమ్మం వైపు వెళ్లే ప్రధాన రహదారిపై గల ప్రకాశ్ నగర్ బ్రిడ్జి కింది భాగంలో మున్నేరు కాల్వ సమీపంలో మృతదేహ
అప్పుల బాధ భరించలేక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం భల్లునగర్తండాకు చెందిన గుగులోతు నంద్యా (54) నిరుడు మిర్చి సాగుచేయగా తెగుళ్లు సోకి దిగుబడి రాలేదు.
ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలో ఉప సర్పంచ్ ఎన్నికను గురువారం నాడు ఎన్నికల అధికారులు నిర్వహించారు. అనంతరం 35 గ్రామ పంచాయతీలకు సంబంధించి గెలిచిన అభ్యర్థులను ప్రకటించారు. గెలిచిన ఉపసర్పంచ్లకు ధ్రువీకరణ పత�
జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్ను జిల్లా సైన్స్ అధికారి(డీఎస్వో) లేకుండానే నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నెల 20, 21 తేదీలలో రెండు రోజులపాటు జరుగనున్న సైన్స్ ఫెయిర్లో కమిటీలకు వారధిగా వ్యవహరిస్త�
మూడో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లోనూ బుధవారం ఖమ్మం జిల్లా ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చారు. మొదటి, రెండోవిడత ఫలితాల్లో జిల్లా మంత్రుల నియోజకవర్గాల్లో బీఆర్ఎస్కు జై కొట్టడం ద్వారా మంత్రులకు �