KTR | మిమ్మల్ని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు , డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుస్తరు. మీకు అది చేస్తం.. ఇది చేస్తం.. అది చేస్తమని.. మీ 900 కుటుంబాల్లో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తాడని బీ�
KTR | వెలుగుమట్ల బాధితుల ఆర్తనాదాలు మిన్నంటాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖమ్మం జిల్లా వెలుగుమట్ల బాధితులను కలిశారు. ఇళ్లు కోల్పోయిన వెలుగు మట్ట బాధితులను కేటీఆర్, పార్టీ నేతలతో కలిసి పర
Khammam Victim | ఖమ్మం బాధితుల పరిస్థితి ఎలా ఉందో ఈ ఒక్క వీడియో కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. ఇల్లు కూల్చివేసే సమయంలో చివరిసారిగా ఒక్కసారి నా ఇల్లు చూసుకోనివ్వండి.. అంటూ ఓ మహిళ కన్నీరుమున్నీరైంది.
Khammam Victims | ఓ వైపు ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులుగా మారిన బాధితులను అధికారులు భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. కేటీఆర్ వస్తున్నారు.. మీరిక్కడ ఉండకూడదు వెళ్లిపోమని చెప్తున్నారు.
నిరుపేదల ఇండ్లను నిర్దయగా కూల్చివేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్ల భూదాన్ భూముల్లో నివసిస్తున్న పేదల పట్ల కర్కశంగానే ప్రవర్తిస్తున్నది.
Bhudan Land | రాజకీయంగా నిత్యం కత్తులు దూసుకునే ఇద్దరు కీలక నేతలు భూదాన్ భూముల్లో పేదల ఇండ్లు చెదరగొట్టే విషయంలో ఒకేమాట.. ఒకే బాటగా నడిచారా? దశాబ్దం క్రితం ఖమ్మం జిల్లాలోని మారుమూల ప్రాంతాల నుంచి పొట్టకూటి కోసం
Khammam | ఖమ్మం నగరంలోని భూదాన్ భూముల్లో ఇండ్లు కట్టుకొని ఉంటున్న పేదలపై కాంగ్రెస్ ప్రభుత్వం మంగళవారం మబ్బులనే బుల్డోజర్లతో దండయాత్ర చేసింది. కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ప్రయోజనం చేకూర్చే ఉద్దే�
Harish Rao | ఖమ్మం జిల్లా వెలుగుమట్ల వినోభానగర్లో పేదల ఇండ్లను వందలాది మంది పోలీసుల పహారాలో కూల్చివేయడం అత్యంత హేయమైన చర్య అని మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు.
ఖమ్మంలో బీఆర్ఎస్ నేతలపై నిర్బంధకాండ కొనసాగుతున్నది. ఖమ్మంలోని వినోభానగర్ ప్రాంతంలో పేదల ఇండ్లను కూల్చివేశారన్న సమాచారం తెలుసుకున్న బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తా తా మధుసూదన్ కొ�
భూదాన్ భూముల్లో నివసిస్తున్న 2,000 మందిని కొంత మంది కాంట్రాక్టర్ల ప్రయోజనం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయంగా ఖాళీ చేయిస్తుందని అడ్వొకేట్ సుగుణ రావు ఆరోపించారు.