యూరియా పంపిణీలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం కావడంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన అన్నదాతలు అగచాట్లు పడుతున్నారు. ‘యూరియా ఇవ్వండి మహాప్రభో..’ అంటూ పాలకులను వేడుకుంటున్నారు. అయినా, వారు కనికరించడం లేదు. కళ�
KTR | కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు హామీల జాతర.. ఎన్నికల తర్వాత చెప్పుల జాతర అన్నట్టుగా కాంగ్రెస్ సర్కార్ పాలన ఉందని కేటీ
ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండలంలో వీధి కుక్కల (Stray Dogs) బెడద తీవ్రంగా ఉంది. కుక్కల సంచారం వల్ల ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఉనికిని కోల్పోయిన వ్యవసాయ రంగాన్ని తెలంగాణ సాధన తర్వాత అనతి కాలంలోనే దేశంలో అగ్రగామిగా నిలబెట్టినందుకా నాటి సీఎం కేసీఆర్పై సీబీఐ కేసులు పెట్టేదని బీఆర్ఎస్ ఖమ్మం రూరల్ మండల అధ్యక్ష�
అల్పపీడనాలు సహా ఇటీవల ప్రకృతిలో వస్తున్న మార్పులు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. మున్నెన్నడూ లేని విధంగా రాష్ట్రంలో భారీ వర్షాలు, వరద బీభత్సాలు ఆందోళనలు కలిగిస్తున్నాయి.
ప్రజల న్యాయ వివాదాలు త్వరగా పరిష్కారం కోసం మెగా లోక్ అదాలత్ ప్రధాన వేదికగా నిలుస్తుందని న్యాయమూర్తులు ఎన్.ప్రశాంతి, వేముల దీప్తి అన్నారు. శనివారం సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రాంగణంలో సెప్టెంబర్ 13వ తేద�
గడిచిన రెండు రోజులుగా ఖమ్మం రూరల్ మండలం ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అనేక గ్రామాల్లో చెరువులు అలుగులు పోస్తున్నాయి. దీంతో పంట పొలాల్లోకి వరద నీరు వచ్చి చేరింది. �
కారేపల్లి, ఆగస్టు 25: ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా మైనార్టీ నాయకుడు షేక్ గౌసుద్దీన్ (Shaik Gousuddin) మరోసారి తన సేవాభావాన్ని చాటుకున్నారు. ఇంటిపెద్దను కోల్పోయిన కుటుంబానికి ఆయన ఆర
సీతారామ ప్రాజెక్ట్ పూర్తి చేయడంలో ప్రభుత్వాలు ఇరవై సంవత్సరాల నుంచి తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నాయి అని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు అన్నారు.
యూరియా బస్తాల కొరతపై ఖమ్మం జిల్లా సింగరేణి (Karepally) మండల కేంద్రంలో రైతులు ఆందోళన చేపట్టారు. శనివారం ఉదయం బస్టాండ్ సెంటర్లో రోడ్డుపై బైఠాయించిన రైతులు ధర్నా నిర్వహించారు.