హైదరాబాద్ నాగోల్లో (Nagole) విషాదం చోటుచేసుకున్నది. షటిల్ ఆడుతుండగా గుండెపోటు రావడంతో (Heart Attack) 25 ఏండ్ల యువకుడు మృతించెదాడు. ఖమ్మం జిల్లా తల్లాడ మాజీ ఉప సర్పంచ్ గుండ్ల వెంకటేశ్వర్లు కుమారుడు రాకేశ్ (25) నాగోల్
Khammam | ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలోని ఉసిరికాయలపల్లి గ్రామంలో గల కోట మైసమ్మ ఆలయ పరిసర ప్రాంతంలో పేకాట స్థావరంపై ఆదివారం కారేపల్లి పోలీసులు దాడులు నిర్వహించారు.
Khammam | ఖమ్మం జిల్లా కామేపల్లి మండల పరిధిలోని ఖమ్మం ఇల్లందు ప్రధాన రహదారిపై ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి.
ఒక్కో వ్యాధికి ఒక్కో పేరు. ఇప్పటివరకు జనాలను పట్టిపీడిస్తున్న రోగాల్లో క్యాన్సర్ పెద్ద వ్యాధి అయినా మొదట్లో తెలుసుకుంటే కొంత వరకు బయటపడుతున్న సంఘటనలు చూస్తున్నాం.
ఖమ్మం జిల్లా సింగరేణి మండల కేంద్రమైన కారేపల్లిలో కోతులు (Monkey) హల్చల్ చేస్తున్నాయి. గ్రామంలో అక్కడా.. ఇక్కడా.. అని కాకుండా ప్రతీ వీధిలో బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఇం�
ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితారాణా పేర్కొన్నారు. అందుకని టీచర్లందరూ అంకితభావంతో పనిచేయాలని సూచించారు. ఈ క్రమంలో డీఈవోలు, ఎంఈవోలు తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో పర్య�
వాగులు, వంకలు పొంగిపొర్లే అవకాశమునందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ ఇన్చార్జి బానోత్ మంజుల మదన్ లాల్ నియోజకవర్గ ప్రజలకు సూచించారు.
Khammam : కారేపల్లి (కామేపల్లి), జులై 22ః ఖమ్మం జిల్లా కామేపల్లి మండల పరిధిలోని పండితాపురం (Pandithapuram)లో విషాదం నెలకొంది. ఒకే గ్రామానికి చెందిన యువతి, యువకుడు వేర్వేరుగా ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటన మంగళవారం రాత్రి చోట�
కాకతీయ రాజులచే నిర్మించబడి ఎంతో ప్రాచుర్యం కలిగిన బయ్యారం పెద్ద చెరువులోకి (Pedda Cheruvu) వరద నీరు చేరుకుంటుంది. గత రెండు రోజులుగా వరంగల్ - ఖమ్మం సరిహద్దు గ్రామాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా.. పంది పంపుల వాగు, మ�
‘ప్రశ్నిస్తే దాడులు, కేసులు ఇది రేవంత్రెడ్డి పాలన అని మనకు టేం వస్తుంది. మన టైం వచ్చినప్పుడు మనమేంటో చూపిద్దాం’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు.
కేసీఆర్తోనే ఉమ్మడి ఖమ్మం జిల్లా గణనీయమైన అభివృద్ధి సాధించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. పదేళ్లలో ఖమ్మానికి కేసీఆర్ ఏం చేశారని అడుగుతున్న ఓ సన్నాసి.. ‘2014కు ముందు ఖమ్మ�
రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వంద సీట్లతో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ డివిజన్ (మున్సిపాలిటీ) కార్యాలయంపై ఖమ్మం ఏసీబీ డీఎస్పీ వై.రమేశ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆకస్మికంగా దాడులు నిర్వహించారు
KTR | తన సీఎం సీటుకు ఎసరు పెడుతారనే భయంతో ముగ్గురు మంత్రుల ఫోన్లను రేవంత్ రెడ్డి ట్యాప్ చేయిస్తున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ముగ్గురు మంత్రుల ఫోన్లు ట్