సినీఫక్కీలో ఓ సెల్ఫోన్ దుకాణంలో రూ.67లక్షల విలువైన ఫోన్లను దుండగులు ఎత్తుకెళారు. పో లీసులు తెలిపిన ప్రకారం.. ఖమ్మం వైరా రోడ్డులోని సోనోవిజన్ షాపును బుధవా రం సాయంత్రం యజమాని మూసి వెళ్లాడు.
Harish Rao | గత 4 రోజుల క్రితం ఖమ్మం పట్టణంలో జరిగిన ఘటన అత్యంత హృదయ విదారకమైన ఘటన. సభ్య సమాజం తలదించుకోవాల్సిన పరిస్థితి. అది అనుభవించిన వాళ్లకు ఆ కుటుంబానికి ఎంత దుఖం ఉంటుందో ఒకసారి మన గు�
ఖమ్మం నగరంలో 12 ఏళ్ల బాలికపై జరిగిన అమానుష ఘటనను బీఆర్ఎస్ పార్టీ వైరా నియోజకవర్గ నాయకుడు లకావత్ గిరిబాబు తీవ్రంగా ఖండించారు. జూలూరుపాడు మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లా
ఖమ్మం నగరంలో బాలికపై జరిగిన అమానుష దాడి, హత్యాయత్నం ఘటనపై పాలేరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి, ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికన
POCSO Case | ఖమ్మం నగరంలో పన్నెండేండ్ల బాలికపై ఓ కామాంధుడు లైంగికదాడికి యత్నించిన అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆమెను అంతమొందించేందుకు ప్లాన్ చేసిన సదరు నిందితుడు.. బాలికను మూడంతస్తుల భవనం పైనుంచ�
CI Mahender | ఇటీవల ఏసీబీ అధికారుల దాడులు నిర్వహించగా బాధితుల నుంచి రూ.2 లక్షల డబ్బులు తీసుకుంటూ సీఐ మహేందర్ ఏసీబీకి చిక్కాడని సంగతి తెలిసిందే.. కాగా సీఐ మహేందర్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
‘వేతనాలు చెల్లించండి మహాప్రభో’ అంటూ మిషన్ భగీరథ కార్మికులు తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐఎన్టీయూసీ అనుబంధ మిషన్ భగీరథ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గురువారం ఖమ్మం లోని మిష
తెలంగాణను అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతున్నామని, దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలబెడుతున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ‘సంక్షేమం - అభివృద్ధి - సామాజిక న్యాయం’ అనే మూడు ప్రధాన లక్ష్�
Rajivgandhi Statue | మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అధికారులు తొలగించడంతో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు నిరసన తెలిపారు. తొలగించిన విగ్రహాన్ని వెంటనే అదే స్థానంలో పునఃప్రతిష్ఠించాలని స్థానిక నేతల�
Accident : ఖమ్మం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన కానిస్టేబుల్ మృతి చెందాడు. గ్రీన్ ఫీల్డ్ హైవేపై ఐరన్ రెయిలింగ్ను కారు ఢీకొని పల్టీ కొట్టిన ఘటనలో జస్వంత్(36) అనే కానిస్టేబుల్ మరణించాడు
పంట వ్యర్థాలకు రైతులు పెట్టిన నిప్పు ఓ చెట్టుకు అంటుకొని అది టీజీవో రాష్ట్ర అధ్యక్షుడు, అతడి కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న కారుపై పడింది. ఖమ్మం జిల్లా వైరా మండలం రెబ్బవరం వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఏలూరు శ్�
జిల్లా కేంద్రానికి ముదిగొండ మండలం కూతవేటు దూరంలో ఉండడం, గ్రానైట్ పరిశ్రమకు నెలవుకావడంతో ఇక్కడి భూములకు మొదటి నుంచి గిరాకీ ఉంది. కొత్తగా జాతీయ రహదారి రావడంతో భూముల రేట్లు అమాంతం పెరగడం వల్ల అక్రమారుల కన
పేదలు గుడిసెలు వేసుకుంటేనే బుల్డోజర్లు పెట్టి మరీ కూల్చివేయించిన రేవంత్ సర్కార్కు తమ పార్టీ నాయకుడు ఎన్నెస్పీ స్థలంలో అక్రమంగా కట్టిన ఇల్లు మాత్రం కనిపించడం లేదు. ఖమ్మం నగర పరిధిలో విలువైన ఎన్నెస్పీ