వర్షాకాలం నేపథ్యంలో ఖమ్మం నగరంలో పారిశుధ్య నిర్వహణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. నగరంలో పలుచోట్ల చెత్త పేరుకుపోవడం, మురుగు కాల్వలు పూడుకుపోవడం, వర్ష�
ఖమ్మం జిల్లాలోని ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో ఇన్స్ట్రక్టర్లు, ఆయాల పోస్టుల భర్తీలో భారీగా అక్రమాలు జరిగాయని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు చేపట్ట�
ప్రస్తుత పరిస్థితుల్లో ఎల్ నినో ప్రభావం పశు సంపదపై సైతం కనపడుతుందని ఎల్ నినో ప్రభావం తగ్గించి పశు సంపదను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఖమ్మం రూరల్ మండల పశు వైద్యుడు అనంతుల హరీష్ అన్నారు. శనివారం ఏదులాపురం
Puvvada Ajay Kumar | ప్రజావ్యతిరేక విధానాలతో పాలన సాగిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విద్యార్థుల ఢిల్లీలో విద్యార్థుల పోరాటం, సాధించిన విజయం చెంపపెట్టు వంటిదని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు.
ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైపాస్ రోడ్డులోని బిలీఫ్ ఆస్పత్రి సమీపంలో ఓ బైక్ను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మ�
సాధారణంగా మున్సిపాలిటీలో ప్రతి వార్డుకు ఓ వార్డు ఆఫీసర్ అందుబాటులో ఉంటేనే ప్రజలకు అంతంత మాత్రం సేవలు అందుతాయి. అలాంటిది 32 వార్డులకు ఐదుగురు వార్డు ఆఫీసర్లు సేవలందిస్తున్నారంటే ఆ మున్సిపాలిటీలో వార్డు �
Accident | ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని కోదాడ క్రాస్ రోడ్ వద్ద మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు బస్సు, డీసీఎం వ్యాన్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో బస్సు, డీసీఎం వాహనాల క్యాబిన్
Harish rao | ఖమ్మంలో బాలిక మీద అఘాయిత్యం జరిగితే ఆరోజు కూడా బీఆర్ఎస్ పార్టీ స్పందించే వరకు కాంగ్రెస్ ప్రభుత్వం రాలేదని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు.
Tragedy | ఖమ్మం జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మగతనం లేదని నిత్యం భార్య వేధింపులు తట్టుకోలేక ఓ భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పెళ్లయిన మూడు నెలలకే యువకుడు బలవన్మరణానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది.
KTR | బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ హయాంలో తెలంగాణలో ఆయిల్ పామ్ సాగును విస్తరించి, రైతులకు అధిక ఆదాయం కల్పించడం, దేశంలో వంటనూనెల దిగుమతులను తగ్గించడం లక్ష్యంగా అనేక చర్యలు చేపట్టింది. రైతులు పండించిన పంటలను �
ఖమ్మం జిల్లావ్యాప్తంగా వానల జాడ కనిపించడం లేదు. ఈ ఏడాది ప్రారం భం నుంచీ ఆశించిన వర్షాలు కురవలేదు. కొద్ద్దోగొప్పో కురిసిన వర్షాలకు రైతులు వేసిన పంటలు ప్రస్తుతం ఎండిపోతున్నాయి. వానలు ముఖం చాటేయడంతో అన్నదా
కేసుల విచారణలో జాప్యం చేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని, పోలీస్ శాఖ వినియోగిస్తున్న సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించి కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని ఎస్పీ బిరుదరాజు రోహిత్ రాజు అన్నారు. కొ�
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచడంతో పాటు, నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని ఏదులాపురం మున్సిపల్ చైర్పర్సన్ పోకబత్తని అనిత, కమిషనర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి ప�
సీడ్స్, ఫెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్ వెల్ఫేర్ అసోసియేషన్ టేకులపల్లి మండల నూతన కమిటీ ఎన్నిక ఏకగ్రీవమైంది. ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలంలోని చుక్కలబోడు రైతు వేదికలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో నూతన కమ