చింతకాని మండల పరిధిలోని నాగులవంచ గ్రామంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో పొలం బాట (Polam Bata) కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు కెపాసిటర్ను ఉపయోగించుకోవాలని సూచించారు.
లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ (కేఎంసీ) అధికారులకు ఖమ్మం ఇన్చార్జి కలెక్టర్, కేఎంసీ ఇన్చార్జి కమిషనర్ డాక్టర్ శ్రీజ సూచించారు. విధి నిర్వహణలో అలసత్వం ప�
Nama Nageshwar Rao | రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ మాజీ ఎంపీ నామా నాగేశ్వర్ రావు నిప్పులు చెరిగారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నేపథ్యంలో.. ఎన్టీఆర్ ఇవాళ గుర్తుకు వచ్చారా..? అని నిలదీశారు.
Vote Chori | తెలంగాణ రాష్ట్రంలో మరోసారి ఓటు చోరీ బాగోతం బయటపడింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలతో ఏకంగా బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి ఓటునే తొలగించారు. హైకోర్టు ప్రొసీడింగ్స్ ఉన్నప్పటికీ అధికారులు ఆయ
ఖమ్మం జిల్లా (Khammam) చింతకాని మండలంలో దారుణం చోటుచేసుకున్నది. సీపీఎం సీనియర్ నేత, రైతు సంఘం నాయకుడు సామినేని రామారావు (Samineni Ramarao) హత్యకు గురయ్యారు.
మొంథా తుఫాన్ తో చేతికి వచ్చిన పంట తుడిచిపెట్టకపోయిందని, తుఫాన్ బాధిత రైతులకు కేంద్ర, రాష్ట్రాలు భరోసా కల్పించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు.
ఖమ్మం నగరం ఏదిలాపురం మున్సిపాలిటీ మధ్యలో నుంచి ప్రవహిస్తున్న మున్నేరు వాగు (Munneru Vagu) ఉధృతి ప్రమాదకరంగా మారింది బుధవారం ఉదయం 12 అడుగుల కే పరిమితమైన వరదనీరు వృత్తి అంచెలు అంచెలుగా పెరుగుకుంటూ వస్తూ గురువారం త�
బంగాళాఖాతంలో ఏర్పడిన మొంతా తుఫాన్ ప్రభావం బుధవారం యావత్ ఖమ్మం జిల్లాపై స్పష్టంగా కనపడింది. మధిర, ఖమ్మం, పాలేరు నియోజకవర్గాలలో తెల్లవారుజాము నుంచి రెండు గంటల పాటు భారీ వర్షం కురిసింది.
Cyclone Montha | మొంథా తుఫాను ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. హైదరాబాద్, కమ్మం, కరీంనగర్, వరంగల్ సహా పలు జిల్లాల్లో వర్షం పడుతోంది.
Python | రైలు వాష్రూమ్లోకి దూరిన ఓ కొండ చిలువ ప్రయాణికులను ఆందోళనకు గురి చేసింది. కొండచిలువను స్నేక్ క్యాచర్లు పట్టుకున్నారు. ఈ ఘటన అండమాన్ ఎక్స్ప్రెస్ రైల్లో వెలుగు చూసింది.
Heavy Rains | మొంథా తుపాను ప్రభావంతో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. తేలికపాటి నుంచి మోస్తరు, భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
Khammam | ఖమ్మం జిల్లాలో రౌడీషీటర్ ఆగడాలకు ఓ మహిళ బలైంది. తన కోరిక తీర్చాలని కొంతకాలంగా వెంటపడటమే కాకుండా.. రెచ్చిపోయి బలవంతం చేయబోవడంతో మనస్తాపం చెందిన ఆమె ఆత్మహత్యకు పాల్పడింది.
ప్రాథమిక పాఠశాల బాలికలపై వికృత చేష్టలు చేస్తూ తరచూ వారితో అసభ్యకరంగా ప్రవర్తించిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడి నిర్వాకం ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.