Khammam | ఖమ్మం(Khammam) జిల్లా కొణిజర్ల మండలం మేకలకుంటలో సక్రియ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య(Suicide) చేసుకున్నాడు. కాగా, మృతుడు సక్రియకు గ్రామంలోని మరో వర్గంతో భూ వివాదం ఉన్నట్లు తెలిసింది.
ఖమ్మంలో బుధవారం ప్రారంభమైన టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర మహాసభలో యూనియన్కు చెందిన ఇద్దరు కీలక నేతల మధ్య వాగ్వాదం జరిగింది. ఉదయం ప్రారంభ సభ, మధ్యాహ్నం రాష్ట్ర డెలిగేట్ల సమావేశం నిర్వహించారు. ఇందులో యూని�
ఖమ్మం మున్సిపల్ ఫ్లోర్ లీడర్, బీఆర్ఎస్ నేత కర్నాటి కృష్ణను ఖమ్మం జిల్లా ఖానాపురం హవేలీ పోలీసులు మంగళవారం అక్రమంగా అరెస్ట్ చేశారు. తెల్లవారుజామున 6 గంటలకే ఆకస్మికంగా ఇంటికొచ్చిన పోలీసులు.. విచారణ ప�
దశాబ్దకాలంగా పెండింగ్లో ఉన్న జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సాధన కోసం, అక్రిడిటేషన్ల మంజూరు, పెండింగ్లో ఉన్న జర్నలిస్టుల ఫండ్, హెల్త్కార్డుల కోసం జర్నలిస్టులు మరో వీరోచిత పోరాటానికి సిద్ధం కావాలని టీయూడ
Kahamm | విద్యార్థులకు చదువులు చెప్పి విజ్ఞాన కేంద్రాలుగా విలసిల్లాల్సిన పాఠశాల అధికారుల నిర్లక్ష్యంతో పశువుల దొడ్డిలా(Cattle shed) మారింది. ప్రశాంతమైన వాతావరణంలో పాఠాలు నేర్చుకోవాల్సిన విద్యార్థులు పశువుల మందత�
Telangana | గుండె కుడి వైపు ఉందని పెళ్లయిన 16 రోజులకే భార్యను వదిలేశాడు ఓ ప్రబుద్ధుడు. ఇదేంటని బాధితురాలితో పాటు పెద్దలు ప్రశ్నించినా వినిపించుకోలేదు. చివరకు కోర్టు మందలించినా పట్టించుకోలేదు. దీంతో ఏడేళ్లుగా న్
: ఖమ్మం జిల్లా గ్రంథాలయంలోని సమస్యలపై నిరుద్యోగులు రోడ్డెక్కారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు తామంతా గ్రంథాలయానికి వస్తే.. కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదంటూ నిరుద్యోగులు, ఉద్యోగార్థులు ఆగ్రహం వ్య�
Khammam | ఖమ్మం(Khammam) జిల్లా గ్రంథాలయంలో(District library) వసతులు కల్పించాలని నిరుద్యోగులు రోడ్డెక్కారు. తాగునీరు, టాయిలెట్స్, కూర్చోని చదువడానికి కుర్చీలు లేక ఇక్కడకు వచ్చే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ఆవేదన వ్యక్త�
Ganja | రాష్ట్రంలో గంజాయి(Ganja) కట్టడికి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్, పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా అక్రమార్కులు ఏదో ఒక విధంగా గంజాయి అక్రమ రవాణా చేస్తూనే ఉన్నారు. తాజాగా
Graduate MLC Results | నల్గొండ-ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యింది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 1,22,813 ఓట్లు వచ్చాయి. ఇక బీఆర్ఎస్ �
లోక్సభ ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గం నుంచి పోటీచేసిన అభ్యర్థుల భవితవ్యం మంగళవారం తేలనుంది. మే 13న ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గాలకు కేంద్ర ఎన్నికల సంఘం పోలింగ్ నిర్వహించిన విషయం విదితమే. అత్యంత