హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలానికి ముప్పు పొంచి ఉందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు ప్రాథమిక డిజ�
Bhadrachalam | ఉగ్రగోదావరి శాంతించింది. ఎగువన వర్షాలు లేకపోవడంతో క్రమంగా వరద తగ్గుముఖం పడుతున్నది. భద్రాచలం వద్ద వదర ఉధృతి తగ్గుతూ వస్తున్నది. గోదవారి నీటిమట్టం ప్రస్తుతం 64 అడుగులకు చేరుకున్నది.
హైదరాబాద్ : భద్రాచలం వద్ద గోదావరి ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నది. వరద పరిస్థితులపై సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, సహాయక చర్యలు చేపట్టేందుకు హెలికాప్టర్తో పాటు అవసరమైన వాహనాలను సమకూర�
Bhadrachalam | భద్రాచలంలో గోదావరి మహోగ్రరూపం కొనసాగుతున్నది. దీంతో ప్రమాదకర స్థాయిని మించి నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. భారీగా వరద పోటెత్తడంతో నీటిమట్టం వేగంగా పెరుగుతున్నది. భద్రాచలం వద్ద ప్రస్తుతం రికార్డు స�
ప్రధాని నరేంద్రమోదీవి దివాలాకోరు విధానాలు వాటిని తిప్పికొట్టగల సత్తా సీఎం కేసీఆర్కే ఉంది ఖమ్మం కేసీఆర్ కృతజ్ఞత సభలో మంత్రి పువ్వాడ ఎంపీలు వద్దిరాజు, పార్థసారథిరెడ్డికి ఘన స్వాగతం పాల్గొన్న ఎంపీ నామ�
ఎఫ్ఆర్బీఎం పరిధికి లోబడే తెలంగాణ అప్పులు చేస్తున్నదని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ స్పష్టం చేశారు. కొత్తగా అప్పులు చేస
చింతపండు నవీన్కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్నపై రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ రూ.10 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. ఈ మేరకు ఆయన తన న్యాయవాది ద్వారా మల్లన్నకు నోటీసులు పంపించారు.
హైదరాబాద్ : నవీన్ కుమార్ చింతపండు అలియాస్ తీన్మార్ మల్లన్నకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ షాకిచ్చారు. పలు సందర్భాల్లో తనపై తప్పుడు ఆరోపణలు చేసిన తీన్మార్ మల్లన్నకు పు�
RTC nursing college | తార్నాక హాస్పిటల్లో నర్సింగ్ కోర్సులు ఈ ఏడాది నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఇందులో భాగంగా ఆర్టీసీ నర్సింగ్ కాలేజీని (RTC nursing college) ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్తో కలిసి మం
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తనపై చేస్తున్నవన్నీ తప్పుడు ఆరోపణలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. మమత మెడికల్ కాలేజీలో సీట్లను బ్లాక్చేసి దందా చేస్తున్నట్టు గవర్నర్కు ఫిర్యాదు చ�