నియోజకవర్గంలోని రఘునాథపాలెం ప్రధాన రోడ్లకు మహర్దశ పట్టింది. మండలాభివృద్ధే లక్ష్యంగా నిధులు తీసుకొస్తున్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్.. తన నియోజకవర్గంలోని ఏకైక మండలంలో గల పల్లెలన్నిం�
ఖమ్మంలో కొందరు శిఖండి రాజకీయాలు చేస్తూ ఇకడ అభివృద్ధిని అడ్డుకుంటూ, నగరాన్ని మళ్లీ వెనకి నెట్టాలని తిరుగుతున్నారని, అలాంటి వాళ్లకు మనం దూరంగా ఉండాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పిలుప�
బీఆర్ఎస్కు తెలంగాణ ప్రజలే హైకమాండ్ అని, కాంగ్రెస్లాగా ఢిల్లీ, బెంగళూరు హైకమాండ్స్ ఉండవని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ ల మంత్రి హరీశ్రావు అన్నారు. ప్రజలకు ఇచ్చి న హామీలన్నింటినీ బీఆర్ఎస్ ప్రభుత్వం నె�
ఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం మాట ప్రకారం ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కార్మికులకు పట్టం కట్టిందని రవాణా మంత్రి పువ్వాడ అజయ్కుమార్ తెలిపారు.
ఒకటి కాదు.. రెండు కాదు.. సుమారు ఎనిమిది ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఖమ్మం ప్రధానాసుపత్రికి అనుసంధానంగా నూతన మెడికల్ వైద్యశాల రూపుదిద్దుకున్నది. మెడిసిన్ తరగతులకు నగరంలోని పాత కలెక్టరేట్, ఆర్అండ్బీ, జి�
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది సీట్ల్లు బీఆర్ఎస్ గెలవడం ఖాయమని, మూడోసారీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు.
‘ఎన్నికలు వచ్చేస్తున్నాయ్.. రాజకీయ నిరుద్యోగులు ఇక బయటకు వస్తారు.. టక్కు టమార గజకర్ణ గోకర్ణ విద్యలు ప్రదర్శిస్తారు.. వారు అధికారంలో ఉన్నప్పుడు, పదవులు అనుభవించినప్పుడు అభివృద్ధి కోసం తట్టెడు మట్టిపోయనో
రాష్ట్రంలో ఆర్టీసీ ఆస్తులను సృష్టించి, ఉన్న ఆస్తులను కాపాడింది ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టంచేశారు. ఇవరం తెలవనోడు, కత్తి, నెత్తి తెలవనోడు చెప్పే మాటల్లో �
కొందరు వారి స్వార్ధ రాజకీయాల కోసం ఖమ్మం జిల్లాను బలిపెడదామనుకుంటున్నారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Minister Puvvada Ajay) విమర్శించారు. దానికి ఖమ్మం (Khammam) ప్రజలు సిద్ధంగా లేదని చెప్పారు.
దేశంలోకెల్లా ఖమ్మం ఐడీవోసీలోనే మొట్టమొదటి సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసినట్లు మంత్రి అజయ్కుమార్ పేర్కొన్నారు. సౌర విద్యుత్ ఉన్న కలెక్టరేట్లలో ఖమ్మానిదే ప్రథమస్థానమని అన్నారు. ఐడీవోసీ అధికారు
మత్స్య రైతులు ఖుషీ.. ఖుషీగా ఉన్నారు. సీజన్ రాగానే ప్రభుత్వమే ఉచితంగా చేపపిల్లలను చెరువుల్లో వదులుతుండడంతో మురిసిపోతున్నారు. ఖమ్మం జిల్లాలో 14వేల పైచిలుకు కుటుంబాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 3,875 కుటు
ప్రత్యర్థులెవరైనా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది నియోజకవర్గాలను కైవసం చేసుకుంటాం. ఎవరెన్ని కుయుక్తులు పన్నినా.. ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా.. ఎన్ని తప్పుడు కూతలు కూసినా విజయం బీఆర్ఎస్ అభ్యర్థులదే.
బీఆర్ఎస్ కార్యకర్తలకు జన్మతాః రుణపడి ఉంటానని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. వారి కృషి, కష్టం, నిజాయితీ వల్లనే తాను ఈ రోజు ఈ స్థాయికి ఎదిగానని గుర్తుచేసుకున్నారు.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యా సంస్థలు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో త్రివర్ణ పతాకాలను ఎగురవేసి దేశభక్తిని చ�