ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో ఖమ్మం జిల్లా అగ్రగామిగా ఉందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్�
పేదల కుటుంబాల్లో వెలుగులు నింపే పెద్దన్న సీఎం కేసీఆర్ అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. కుమార్తెల వివాహాలు జరిపించేందుకు పేదలు అప్పులు చేసి ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదన్�
రాష్ట్రంలో ప్రగతి రథ చక్రాలు ఎప్పటికీ ఆగవని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో పేదల రవాణా సౌకర్యన్ని మరింత పటిష్ఠం చేసేందుకు సీఎం కేసీఆర్ సంకల్పించారని, అందుకే టీఎస్ఆర్�
ప్రగతి రథ చక్రాలు ఇక ఎప్పటికీ ఆగబోవని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో పేదల రవాణా సౌకర్యాన్ని మరింత పటిష్టం చేసేందుకు సీఎం కేసీఆర్ సంకల్పించారని, అందుకే టీఎస్ఆ�
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులను ప్రభుత్వ సేవల్లోకి తీసుకోవడంతోపాటు సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయడం చరిత్రాత్మక ఘట్టమని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఆదివారం రా�
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన బిల్లు ఆదివారం అసెంబ్లీలో ఆమోదిచడంతో ఆ శాఖ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తూ జోగిపేటలో సంబురాలు జరుపుకొన్నారు. జోగిపేట ఆర్టీసీ బస్టాండ్లో ఉద్యోగులు, సిబ్బంది, బీఆర్ఎ
టీఎస్ ఆర్టీసీ సంస్థను తెలంగాణ ప్రభుత్వంలో విలీనం చేస్తూ రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ మంగళవారం కార్మికులు సంబురాలు చేసుకున్నారు. ఖమ్మం రీజియన్ పరిధిలోని ఆరు డిపోల వద్ద వివిధ ర�
ఖమ్మం మున్నేరు పరీవాహక ప్రాంత ప్రజల దశాబ్దాల కలను కేసీఆర్ ప్రభుత్వం సాకారం చేసిందని బీఆర్ఎస్ నాయకులు, కార్పొరేటర్లు పేర్కొన్నారు. మునుపెన్నడూ లేని విధంగా ఇటీవల వచ్చిన మున్నేరు వరదను స్వయంగా గమనించి
భద్రాచలం వద్ద గోదావరి వరద తగ్గుముఖం పట్టింది. ఐదు రోజులపాటు మూడో ప్రమాద హెచ్చరిక స్థాయి 53 అడుగులు దాటి 56.10 అడుగులకు చేరిన నీటిమట్టం మంగళవారం 27 అడుగులకు చేరింది.
తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపడానికై ఆ సంస్థను ప్రభుత్వ పరం చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైనదని తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు.
ఖమ్మంలోని మున్నేరు లోతట్టు ప్రాంత ప్రజల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. ఇందుకోసం మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ప్రత్యేకంగా కృషి చేశారు. ఇప్పటికే రూ.147 కోట్లతో మున్నేరుకు ఇరువైపులా ఆర్సీసీ కాంక్రీట్
Bhadrachalam | భద్రాచలం వద్ద గంట గంటకూ పెరుగుతున్న వరద ఉధృతి. శుక్రవారం రాత్రి నుంచి శనివారం రాత్రి వరకు 24 గంటలు గడిచినా 53 అడుగులకు పైగానే ప్రవాహం. ఎగువ నుంచి పరుగులు పెడుతూ వస్తున్న వరదతో గోదావరి వద్ద శుక్రవారం రా�
వరద సహాయక చర్యలపై కాంగ్రెస్ నాయకులు బురద రాజకీయం చేస్తున్నారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ విమర్శించారు. సహాయక చర్యల్లో ప్రభుత్వం ఎక్కడ విఫలమైందో చెప్పాలని డిమాండ్ చేశారు. బాధితులం
ఖమ్మం మున్నేరు వరద ముంపు బాధితులకు అన్ని వేళలా అండగా ఉంటామని, వారిని అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టం చేశారు. వరద తగ్గినందున సహాయక చర్యలను ముమ్మరం చేశామని అ�