తెలంగాణ ప్రభుత్వం అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నది. పట్టణ, నగర ప్రజల అవసరాలకు అనుగుణంగా పలు పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నది. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడమే ధ్యేయంగా ప్రభుత
ఖమ్మం నగర విస్తరణలో స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (సుడా) ముఖ్యభూమిక పోషిస్తున్నది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహాయ సహకారాలతో నగరంలో అభివృద్ధి, సంక్షేమం జోడెడ్లలా ముందుకు సాగుతున్నాయి. రాష
తొమ్మిదేళ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రంలోని పల్లెల సమగ్రాభివృద్ధిని సాధించాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. పల్లె ప్రగతి వంటి అద్భుత కార్యక్రమాలతో గ్రామాల రూపురేఖలు మార్చ
‘కాంగ్రెస్ పాలకుల హయాంలో ప్రజాసంక్షేమం అన్న ఊసే లేదు.. స్వరాష్ట్రం వచ్చిన తర్వాతే ప్రజలకు ప్రభుత్వ పథకాలు చేరువయ్యాయి.. సీఎం కేసీఆర్తోనే సంక్షేమ పాలన సాధ్యం.. కేసీఆరే తెలంగాణకు శ్రీరామరక్ష..’ అని రాష్ట్
సుపరిపాలనకు గొప్ప ఆలోచనలు చేస్తూ అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతున్నదని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఖమ్మంలోని ఐడీవోసీలో రూ.17 లక్షలతో నిర్మించిన సెక్యూరిటీ గదికి మంగళవారం ఆయన ప్రారంభోత్సవ�
TSRTC | తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారి ఓఎస్డీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కృష్ణకాంత్కు పదోన్నతి లభించింది. ఆర్టీసీ ఎక్జిక్యూటివ్ డైరెక్టర్(ED) గా కృష్ణకాంత్ పదవీ బాధ్యతలు చే�
Minister Puvvada | విజన్ ఉన్న మహానేత ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) తోనే తెలంగాణ సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్(Minister Puvvada) అన్నారు.
ఉద్యమ స్ఫూర్తితో రోడ్డు రవాణా సంస్థ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది మరింత ఉత్సాహంగా పనిచేయాలని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ కోరారు. సచివాలయంలోని మంత్రి చాంబర్లో గురువారం ఆర్టీసీ, రవాణాశాఖ ఉన్న�
ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా ఉందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. చరిత్రలో ఎన్నడూ జరగని అభివృద్ధి జిల్లాలో తొమ్మిదేళ్ల కేసీఆర్ పాలనలోనే జరిగిందన్నారు. రఘునాథపాలెం మండ�
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas reddy) డబ్బు బలం చూసుకుని విర్రవీగుతున్నాడని మంత్రి పువ్వాడ అజయ్ (Minister Puvvada Ajay kumar) ఆగ్రహం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్లో (BRS) ఉంటూ సొంత పార్టీ నేతలనే ఓడించాలని కుట్ర చేసి
ఖమ్మం నగర పరిధిలోని జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిందని, దీంతో జర్నలిస్టుల కల నెరవేరిందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఖమ్మం నగరంలోని జ
ఖమ్మం నగరంలో ఈ ఏడాది జనవరి 18న జరిగిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో సీఎం కేసీఆర్ నగర పరిధిలో ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రతి జర్నలిస్ట్కు 200 గజాల ఇండ్ల స్థలం ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
వచ్చే రెండేండ్లలో 1,860 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్ మియాపూర్లో 10 ఈ -గరుడ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను ఆర్టీసీ చ�
TSRTC | హైదరాబాద్ : పర్యావరణహితమైన ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు ‘ఈ- గరుడ’ పేరుతో ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయి. 10 ఈ - గరుడ బస్సులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ�