భద్రాచలం వద్ద గోదావరి మరోసారి ఉగ్రరూపం దాల్చింది. గురువారం సాయంత్రం వరకు తగ్గుముఖం పట్టిన ప్రవాహం అర్ధరాత్రి నుంచి పెరుగుతూ వచ్చింది. శుక్రవారం రాత్రి 7గంటలకు నీటిమట్టం 52 అడుగులకు చేరుకున్నది. రాత్రి 9 గ�
రెండ్రోజులపాటు భద్రాచలం వద్ద ఉగ్రరూపం దాల్చిన గోదావరి క్రమేణా తగ్గుముఖం పట్టింది. గురువారం ఉదయం 9గంటల వరకు గరిష్టంగా 50.50 అడుగులకు చేరుకున్న నీటిమట్టం క్రమక్రమంగా తగ్గుతున్నది.
ఖమ్మం నగరంలోని మున్నేరు పరీవాహక ప్రాంతం వరదలో చిక్కుకున్న 27 మందిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గురువారం రాత్రి రక్షించాయి. కలెక్టర్ వీపీ గౌతమ్, పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్తో కలిసి రవాణాశాఖమంత్రి
భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ యంత్రాంగాన్ని అలెర్ట్ చేశారు. వరద ఉధృతి తగ్గేంత వరకు భద్రాచలంలోనే మకాం వేయాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్కు సూచి�
‘రేవంత్రెడ్డీ.. ఖబడ్దార్..’ అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అజయ్కుమార్ హెచ్చరించారు. ‘వ్యవసాయానికి ఉచిత విద్యుత్ వద్దంటావా..? అన్నదాతలంటే అంత చులకనా..’ అంటూ దుయ్యబట్టారు. ‘ఎకరం పొలం పారించేందుకు ఒక్క గంట
ఆర్ఎస్ ప్రభుత్వంలోనే ముస్లిం మైనార్టీ సంక్షేమం సాధ్యమైందని, గత ప్రభుత్వాలు ముస్లింలను పట్టించుకోలేదని రాష్ట్ర రవాణాశాఖా మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. బుధవారం ఆయన ఖమ్మం నగరంలోని మోమినాన్లో �
,‘రైతులకు మూడే గంటలు కరెంటు చాలన్న కాంగ్రెస్ పార్టీకి మా ఊర్లోకి ప్రవేశం లేదు. ఖబడ్దార్ కాంగ్రెస్ పార్టీ, ఖబడ్ద్దార్ రేవంత్రెడ్డి’ అని తెలంగాణ పల్లెలు గర్జిస్తున్నాయి. పీసీసీ అధ్యక్షుడి వ్యాఖ్యలప�
Puvvada ajay kumar | దేశంలో ఎక్కడా లేని విధంగా.. ఏకకాలంలో దశాబ్దాల కల నెరవేరేలా 4.60 లక్షల ఎకరాలకు పోడు పట్టాలు పంపిణీ చేసి.. తెలంగాణలోని 1.50 లక్షల కుటుం బాలకు సీఎం కేసీఆర్ ‘పోడు’ బాంధవుడు అయ్యార ని రవాణా మంత్రి పువ్వాడ అజ�
వైద్య విద్య చదవాలనుకునే తెలంగాణ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిందని మంత్రి అజయ్కుమార్ పేర్కొన్నారు. తెలంగాణ స్టేట్ మెడికల్ కాలేజెస్ అడ్మిషన్ రూల్స్కు సవరణ చేస్తూ రాష్ట్ర �
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi).. రిమోట్ గాంధీగా మారిపోయారని మంత్రి ప్రశాంత్ రెడ్డి (Minister Prashanth Reddy) అన్నారు. ఇక్కడి సన్నాసులు ఏది రాసిస్తే అది చదివేందుకు రాహుల్ అవసరం లేదని ఎద్దేవాచేశారు. కాంగ్�
తప్పు చేస్తే ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందేనని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ స్పష్టం చేశారు. తమ పార్టీ సభ్యులైనా, బయటకు వెళ్లిన వారికైనా ఇదే వర్తిస్తుందని పేర్కొన్నారు.
ఈ నెల 30 నుంచి పోడు పట్టాల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ తెలిపారు. పట్టాల పంపిణీని ఆసిఫాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని, భద్రాద్రి జిల్లాలో 1,51,195 ఎ