ఖమ్మం జిల్లా వ్యవసాయానికి హబ్గా మారిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం రైతుల కోసం తీసుకున్న నిర్ణయాలతో విస్తారంగా పంటలు పండుతున్నాయని అన్నారు.
ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఖమ్మం నగరంలోని ప్రైవేటు కళాశాలలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.. మెరుపు విజయాలను సాధించారు.. అద్భుతమైన ఫలితాలను రాబట్టారు.. తల్లిదండ్రులతో పాటు ఆయా కళాశాలలకు పేరు తీసుకొచ్చా�
దేశ రాజధానిలో తెలంగాణ ఆత్మగౌరవ పతాక సగర్వంగా ఎగిరింది. గులాబీ జెండా రెపరెపలాడింది. పట్టుదల, దూరదృష్టి, నిబద్ధత కలిగిన బీఆర్ఎస్.. తెలంగాణ మాడల్తో దేశ గతిని మార్చే దిశగా అడుగులు వేసింది.
ఖమ్మం నగరంలోని త్రీటౌన్లో రూ.కోటి ప్రభుత్వ నిధులతో కార్మిక భవనం నిర్మిస్తామని, రూ.10 కోట్లతో ఖమ్మం ఏఎంసీని అభివృద్ధి చేస్తామని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార
రాష్ట్ర రవాణాశాఖలో ఆన్లైన్ సేవలను మరింత విస్తరించనున్నారు. ఇప్పటికే 16 సేవలను ఆన్లైన్లో అందిస్తుండగా మరో 8 సేవలను ఆన్లైన్ చేయడానికి ఉద్దేశించిన ఫైల్పై రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆదివా�
మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్కు పట్టం కట్టేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా ఖమ్మం నియోజకవర్
ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునీకరిస్తున్నారు.. అవసరమైన మేరకు అత్యాధునిక సాంకేతిక యంత్రాలను సమకూరుస్తున్నా�
రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సోమవారం ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 8.45 గంటలకు హైదరాబాద్లోని బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి హెలికా
పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా హైదరాబాద్లోని తన అధికార నివాసంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ ఏర్పాటు చేసిన విందుకు సీఎం కేసీఆర్తో కలిసి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ శుక్రవారం హ�
ముస్లింల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. దేశంలోకెల్లా తెలంగాణలో మాత్రమే సర్వమత సామరస్యం పరిఢవిల్లుతున్నదని అన్నారు. ముస్లింల పవిత్ర�
పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా ఖమ్మంలోని ముస్లింలకు ప్రభుత్వం తరఫున గురువారం ఖమ్మంలోని సీక్వెల్లో జిల్లా అధికారులు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర ర�
సీపీఐ సీనియర్ నేత, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ తండ్రి పువ్వాడ నాగేశ్వరరావును ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు పరామర్శించారు. రెండు వారాలుగా అస్వస్థతతో హైదరాబాద్లోని కిమ్స్ దవాఖానలో
బీజేపీ తెలంగాణకు పట్టిన పీడ అని, సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ మాత్రమే తెలంగాణ ప్రజలకు శ్రీరామరక్ష అని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. నిరుద్యోగులు, విద్యార్థుల జీవితాలతో బీజేపీ చెలగా�
ఎన్నికల్లో లబ్ధి పొందాలనుకుంటే ప్రజల మనసులు గెలవాలే కానీ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడకూడదని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ హితవుపలికారు.