భద్రాద్రిలో శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులను మంజూరు చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక అభివృద్ధి నిధుల నుంచి రూ.కోటి మంజూరు చేస�
హైటెక్ హంగులతో రూపొందించిన తొమ్మిది ఏసీ స్లీపర్ బస్సులను ఆర్టీసీ తొలిసారిగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రైవేట్ బస్సులకు దీటుగా రూపొందించిన ఈ బస్సులను హైదరాబాద్లోని ఎల్బీనగర్లో మంత్రి పువ్వాడ
రాబోయే ఎన్నికల్లో మతతత్వ బీజేపీని ఓడించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అజయ్కుమార్ పిలుపునిచ్చారు. ఇందుకోసం అందరమూ కలిసికట్టుగా ఉండాలని అన్నారు. సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన జన చైతన్య యాత్ర గురువారం ఖమ్మ
Sri Ramanavami | భద్రాద్రి కొత్తగూడెం : ఈ నెల 30వ తేదీన శ్రీరామ నవమి పురస్కరించుకుని భద్రాద్రి( Bhadradri ) శ్రీసీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం ఈసారి అంగరంగ వైభవంగా నిర్వించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర రవాణ�
Khammam | ఖమ్మం : ఖమ్మం వ్యవసాయ మార్కెట్( Khammam Market )లో తేజ రకం కొత్త మిర్చి( Red Chilli ) కి సోమవారం రికార్డు స్థాయిలో ధర పలికింది. ఖమ్మం మార్కెట్ చరిత్రలో అత్యధికంగా క్వింటాల్ మిర్చికి రూ. 25,550 పలకడం ఇదే ప్రథమం. సోమవారం ఖమ్మ
‘మన ఊరి- మన బడి’/ ‘మన బస్తీ- మన బడి’లో భాగంగా ఒక్కో ప్రభుత్వ బడి అన్ని వసతులతో అందుబాటులోకి వస్తున్నది. కార్పొరేట్ బడులను తలదన్నేలా విద్యార్థులకు సౌకర్యాలు కల్పిస్తున్నది.
వంట గ్యాస్ సిలిండర్ ధర పెంపుపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. కేంద్రంలోని బీజేపీ సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా శుక్రవారం బీఆర్ఎ
Minister Puvvada Ajay Kumar | ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేప�
సర్కార్ బడులు కార్పొరేట్ కలను సంతరించుకున్నాయని రవాణా శాఖ మంత్రి అజయ్కుమార్ పేర్కొన్నారు. ‘మన ఊరు- మన బడి’ కింద ఖమ్మంలోని 40వ డివిజన్లో రూ.67.59 లక్షలతో తీర్చిదిద్దిన మోమినాన్ ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథ�
ప్రజల జీవన ప్రమాణాలను పెంచుతూ, వారికి ప్రభుత్వ ఫలాలను అందజేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచే స్తున్నది. సీఎం కేసీఆర్ తనదైన విజన్తో పట్టణాలు, నగరాల అభివృద్ధికి బాటలు వేస్తున్నారు.
బంజారాల ఆరాధ్యదైవం ‘సంత్ సేవాలాల్ మహరాజ్' దైవాంశ సంభూతుడని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. అమ్మవారి కృపతోనే సేవాలాల్ మహరాజ్ జననం జరిగిందనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలన్నీ దేశానికి ఆదర్శంగా నిలిచాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో అనేక పేద కుటుంబాలు లబ్ధి పొందాయన�