రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్శుక్రవారం హైదరాబాద్లోని ప్రగతిభవన్లో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు.
బీఆర్ఎస్ ఖమ్మం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చినందుకు గాను సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.