కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ భవనాలు కూడా పార్టీ ఆఫీసులుగా మారిపోతున్నాయని, ప్రజాభవన్లో పార్టీ మీటింగులు నిర్వహించటం దుర్మార్గమని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్రెడ్డి ధ్వజమెత్తారు.
సీఎం క్యాంపు కార్యాలయం కోసం బేగంపేట్లోని మెట్రో భవనాన్ని ఖరారు చేసినట్టు సమాచారం. రెండు మూడు ప్రత్యామ్నాయాలను పరిశీలించినప్పటికీ అవి ట్రాఫి క్, సెక్యూరిటీపరంగా అనుకూలంగా లేక చివరికి మెట్రో భవన్ అయి
ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన పోరాటంలో ఏ ఒక్కరూ ఉద్యమ నేత బాటలో నడవడానికి ముందుకు రాలేదు. మహామహులమని చెప్పుకొనే వారంతా ఆనాడు ఆంధ్రా పెత్తందారుల కింద అణిగిమణిగి ఉన్నారు
హైదరాబాద్ బేగంపేటలోని ముఖ్యమంత్రి అధికారిక నివాసం ముందు గురువారం కంచెను తొలగిస్తున్న దృశ్యాలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. కంచె తొలగించటాన్ని కొత్త ప్రభుత్వం గొప్పగా చెప్పుకొన్నది.
గౌడ కులస్థులంతా బీఆర్ఎస్ వెంట ఉన్నారనే అక్కసుతో హైదరాబాద్ కల్లు సొసైటీలపై కొన్ని జాతీయ పార్టీలు కుట్రతో దాడులు చేయించాయని మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు విమర్శించారు.
ఎలాంటి హంగూ.. ఆర్భాటం లేకుండా మంత్రి కేటీఆర్ గురువారం సిరిసిల్ల బీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. హైదరాబాద్లోని ప్రగతి భవన్లో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన, ఉదయం 11.30 గంటలకు సిరిసిల్లకు చ
ఢిల్లీ పెద్దలు, పరాయి రాష్ట్ర గద్దల చేతిలో పావులుగా మారిన రాష్ట్ర కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఎన్ని పొర్లుదండాలు పెట్టినా, మళ్లీ తెలంగాణదే ఘన విజయమని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ధీమా
వైఎస్సార్టీపీ రామగుండం నియోజకవర్గ ఇన్చార్జి జిమ్మిబాబు ఆ పార్టీని వీడారు. బుధవారం హైదరబాద్లోని ప్రగతి భవన్లో రామగుండం ఎమ్మెల్యే అభ్యర్థి కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో గులాబీ పార్టీలోకి చేరారు.
ప్రగతి భవన్లోని మంత్రి కేటీఆర్ కార్యాలయంలో ఆదివారం నేరేడ్మెట్ డివిజన్కు చెందిన మాజీ కార్పొరేటర్ కటికనేని శ్రీదేవి హన్మంతరావు, నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో బీఆర్ఎస్లో చేరారు.
మంత్రి కేటీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో లక్ష మెజార్టీతో గెలువాలని కోరుతూ సిరిసిల్ల వికాస్ డిగ్రీ, పీజీ కళాశాల విద్యార్థులు రూ.10,116 నామినేషన్ ఫీజు అందజేసి వారి అభిమానాన్ని చాటారు.
విజయదశమి వేడుకలు సోమవారం ప్రగతిభవన్లో ఘనంగా జరిగాయి. తొలుత ప్రగతిభవన్లోని నల్లపోచమ్మ అమ్మవారి దేవాలయంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు కుటుంబసమేతంగా వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ ప్రత్యేక పూజలు ని
హైదరాబాద్లోని జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చే అంశాన్ని త్వరలోనే పరిషరిస్తామని ఆర్థిక మంత్రి హరీశ్రావు హామీ ఇచ్చారు. ఇటీవల ఏర్పాటైన ‘ది తెలంగాణ జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో ఆపరేటివ్ హౌస�
హైదరాబాద్లో ఆత్మహత్యకు పాల్పడిన వరంగల్ జిల్లా బికాజీపల్లికి చెందిన మర్రి ప్రవళిక కుటుంబానికి అన్నివిధాలుగా అండగా ఉంటామని పురపాలక, ఐటీశాఖల మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. ప్రవళిక మృతికి కారణమైన వ్యక్�