నియోజవకవర్గంలో పెండింగ్తో పాటు నూతనంగా పలు అభివృద్ధి పనులకు రూ.48కోట్లు మంజూరు చేయాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఎన్డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ను సోమవారం
శనివారం హైదరాబాద్లోని ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసి పుష్పగుచ్ఛం ఇస్తున్న రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్.
కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృత నిశ్చయంతో ఉన్నట్లు ఎమ్మెల్యే జైపాల్యాదవ్ తెలిపారు. శనివారం హైదరాబాద్లోని ప్రగతి భవన్లో ఎమ్మెల్యే ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసి ఆమనగల్లు, కల్వకు
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నిలువెత్తు చిత్రపటాన్ని నవధాన్యాలతో రూపొందించారు. సోమవారం హైదరాబాద్లోని ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్కు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య బహూకరించారు.
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన దేశంలోనే మొట్టమొదటి బ్రాహ్మణ సదన్ దేశానికే ఆదర్శంగా నిలవాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆకాంక్షించారు
సీఎం కేసీఆర్ను చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కలిశారు. మంగళవారం ఎమ్మెల్యే పుట్టిన రోజు సందర్భంగా నగరంలోని ప్రగతిభవన్లో సీఎంను మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందజేసి ఆశీర్వాదం తీసుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 28, 29 తేదీల్లో హైదరాబాద్లో ‘ఫుడ్ కాంక్లేవ్-2023’ను నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి దాదాపు 100 ఆహార పరిశ్రమల దిగ్గజాలు హాజరు కానున్నారు.
పిల్లల్ని పెంచిన చేతులు మొకల్ని పెంచితే, ప్రకృతి పరవశించిపోతుందని గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు, ఎంపీ సంతోష్కుమార్ అన్నారు. తమ పిల్లల్ని పెంచడంలో స్త్రీమూర్తులు చూపించే ప్రేమ, జాగ్రత్త అద్భు
ముఖ్యమంత్రిని కలవడానికి ప్రగతిభవన్కు వెళ్లే సమయానికి వివిధ రాష్ర్టాలనుంచి ఆయనను కలవడానికి అనేక మంది వచ్చి ఉన్నారు. వారిలో రాజకీయ నాయకులు, జాతీయ రైతు సంఘాల నేతలు
BRS Party Meet | భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. ఇవాళ మధ్యాహ్నం ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్రావు అధ్యక్షతన మొదలైన సమావేశం సాయంత్రం ఆరు గంటలకు ముగిసింది.
BRS Party Meet | భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభమైంది. ఇవాళ మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్రావు అధ్యక్షతన సమావేశం మొదలైంది.