ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు-శోభ దంపతుల ఆధ్వర్యంలో ప్రగతి భవన్లో గోదాదేవి కల్యాణాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పవిత్ర హృదయంతో శ్రీరంగనాథుడిని నిత్య పూలమాలతో పూజించి, స్వామివారికే తన జీవితాన్�
అలంపూర్ మాజీ ఎమ్మెల్యే చల్లా వెంకట్రామిరెడ్డి శుక్రవారం ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్, వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
బీఆర్ఎస్ జాతీయ పార్టీగా అధికారికంగా ఆవిర్భవించిన కొద్ది గంటల్లోనే చేరికలు ప్రారంభమయ్యాయి. మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి మనమడు (కూతురి కుమారుడు), అలంపూర్ మాజీ ఎమ్మెల్యే చల్లా వెంకట్రామిరెడ్డి శుక
రాష్ట్ర క్యాబినెట్ సమావేశం శనివారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధ్యక్షతన జరుగనుంది. ప్రగతి భవన్లో మధ్యాహ్నం 2 గంటలకు జరిగే సమావేశంలో ప్రధానంగా రైతు బంధు నిధుల విడుదల, ధాన్యం కొనుగోళ్లు, ఇంటి స్థలం �
తెలంగాణ ఆడబిడ్డల పండుగ బతుకమ్మ వేడుకలు ప్రగతిభవన్లో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదివారం ఎంగిలిపూల బతుకమ్మను తన తల్లి కల్వకుంట్ల శోభతో కలిసి ఆడారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు కవిత బత�
తెలంగాణలోని బీహార్ వ్యాపారుల అసోషియేషన్ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు మద్దతు తెలిపింది. కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డితో కలిసి బుధవారం ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ను సంఘం ప్రతినిధులు ప�
గణపతి హోమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): ప్రగతిభవన్లో ఐదురోజులపాటు పూజలందుకొన్న గణనాధుడికి ఆదివారం ఘనంగా నిమజ్జనం నిర్వహించారు. అంత కు ముందు.. రాష్�
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. సీఎం కేసీఆర్ గురువారం ఉదయం ప్రగతిభవన్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం గన్పార్క్కు చేరుకొని తెలంగాణ అమర�
తెలంగాణ ప్రజలంతా ఒకటేనని, మనకు జాతి, కుల, మత బేధాలు లేవని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. రాష్ట్రం గత ఏడున్నరేండ్లలో అద్భుతాలు ఆవిష్కరించిందని తెలిపారు.
ఈ ఏడాది తెలంగాణలో నిరుద్యోగుల కలలు పండబోతున్నాయని పంచాంగశ్రవణకర్త బాచంపల్లి సంతోష్కుమార్ శాస్త్రి తెలిపారు. శుభకృత్ నామ సంవత్సరాన్ని ‘ఉద్యోగ నామ సంవత్సరం’గా అభివర్ణించారు. ఉగాది పండుగ సందర్భంగా శ�
శుభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలను ఏప్రిల్ 2న ప్రగతి భవన్లోని జనహితలో అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు. ఉగాది వేడుకల నిర్వహణపై మంగళవారం బీఆర్కేభవన్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార�
హైదరాబాద్, మార్చి 29 : తెలుగు నూతన సంవత్సరం శుభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలను ఏప్రిల్ 2వ తేదీన ప్రగతి భవన్లోని జనహితలో అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు. శుభకృత్ నామ నూతన సంవత్సర వేడుకల నిర్వహణపై రాష్ట్ర ప్ర
CM KCR | బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన సాయంత్రం 5 గంటలకు ప్రగతిభవన్లో మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారం భ
దేశ పరివర్తన కోసం జరిగే పోరాటం ఇది కార్యకర్తగా ఉజ్వల పాత్ర పోషిస్తా త్వరలోనే రిటైర్డ్ అధికారులతో భేటీ ఉద్యమ కార్యాచరణపై స్పష్టత ఇస్తా మీడియా ప్రశ్నలకు కేసీఆర్ జవాబులు హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తె�