సీఎం కేసీఆర్ నామినేషన్ కోసం గ్రామ ఆసరా పింఛన్ లబ్ధిదారులు సేకరించిన రూ.లక్షను ప్రగతిభవన్లో ఆదివారం అందజేస్తున్న ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖ్రా (కే) గ్రామ సర్పంచ్ గాడ్గె మీనాక్షి, ఎంపీటీసీ గా
రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తన పుట్టిన రోజును పురస్కరించుకొని ఆదివారం హైదరాబాద్ ప్రగతి భవన్ రాష్ట్ర ఐటీ మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ కలిసి ఆశ్వీరాదం తీసుకున్నారు.
సమస్యల పరిష్కారం కోసం ప్రగతి భవన్ మంత్రి హరీశ్ చర్చలు జరిపిన మరుసటిరోజే రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్యులకు శుభవార్త అందింది. ప్రొఫెసర్ల బదిలీలు, యూజీసీ బకాయిలను విడుదల చేస్తామని వైద్య సంఘాల ప్రతినిధులకు �
సీతాఫల్మండి డివిజన్ కార్పొరేటర్ సామల హేమ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం ప్రగతి భవన్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ను కలిసి ఆశీస్సులు అందుకున్నారు.
వినాయక చవితి వేడుకలు ప్రగతిభవన్లో ఘనంగా నిర్వహించారు. వినాయక చవితి సందర్భంగా గణనాథుడికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు, శోభమ్మ దంపతులు సోమవారం ప్రత్యేక పూజలు చేశారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని శనివారం సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. అనంతరం కొ ల్లాపూర్ పట్టణ శివారులోని బొంగురాళ్ల మిట్ట వద్ద నిర్వహించే భారీ బహిరంగ సభకు హాజరుకానున్నారు.
కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి తన మిత్రబృందంతో సైకిల్యాత్రగా ఏడురోజుల క్రితం బయల్దేరిన సీఎం కేసీఆర్ వీరాభిమాని, దివ్యాంగుడైన చిత్రకారుడు తుపాకుల రామాంజనేయరెడ్డి శుక్రవారం ప్రగతిభవన్ చేరుకొన్నారు.
రామగుండం అసెంబ్లీ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గురువారం హైదరాబాద్లోని ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిశారు. తనను అభ్యర్థిగా ప్రకటించిన సందర్భంగా పుష్పగుచ్ఛం అందించి కృతజ్�
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గంలో మంత్రి మహేందర్ రెడ్డికి చోటు దక్కింది. ఈ మేరకు గురువారం రాజ్భవన్లో సీఎం కేసీఆర్ తదితరుల సమక్షంలో పట్నం మహేందర్ రెడ్డి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసేందుకు తమకు అవకాశం కల్పించినందుకు గురువారం సీఎం కేసీఆర్ను ప్రగతిభవన్ కలిసి పుష్పగుచ్ఛాలు అందించి ధన్యవాదాలు తెలుపుతున్న ఉమ్మడి ర�
బీఆర్ఎస్ నుంచి టికెట్లు ఖరారైన పలువురు అభ్యర్థులు మంగళవారం ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిసి.. పుష్పగుచ్ఛం అందజేసి.. కృతజ్ఞతలు తెలిపారు. బీఆర్ఎస్కు హ్యాట్రిక్ విజయాన్ని అందించే�
బీఆర్ఎస్ అధినేత , సీఎం కేసీఆర్ సంగారెడ్డి జిల్లాలోని సిట్టింగ్లకు మరోసారి రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించారు. సోమవారం హైదరాబాద్లోని ప్రగతిభవన్లో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్ట�
నియోజవకవర్గంలో పెండింగ్తో పాటు నూతనంగా పలు అభివృద్ధి పనులకు రూ.48కోట్లు మంజూరు చేయాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఎన్డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ను సోమవారం