అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసేందుకు తమకు అవకాశం కల్పించినందుకు గురువారం సీఎం కేసీఆర్ను ప్రగతిభవన్ కలిసి పుష్పగుచ్ఛాలు అందించి ధన్యవాదాలు తెలుపుతున్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని వికారాబాద్, పరిగి, షాద్నగర్, కల్వకుర్తి ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, కొప్పుల మహేశ్రెడ్డి, అంజయ్యయాదవ్, జైపాల్యాదవ్.