MLA Anand | వికారాబాద్ బీఆర్ఎస్ గర్నమెంట్ రాకముందు ఎలా ఉండేది. ఇప్పుడు ఎలా ఉండేదో ఆలోచించాలి. సీఎం కేసీఆర్ వికారాబాద్ను జిల్లా చేసి అరవై ఏండ్ల కలను నెరవేర్చారని వికారాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే
సీఎం కేసీఆర్ గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు వికారాబాద్ బ్లాక్ గ్రౌండ్లో జరిగే ప్రజా ఆశీర్వాద సభకు హాజరు కానున్నారు. బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ మెతుకు ఆనంద్ విజయానిక�
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యే ఆనంద్కు మద్దతుగా మంత్రి కేటీఆర్ గురువారం మర్పల్లిలో రోడ్ షోలో పాల్గొననున్నట్లు, పీఏసీఎస్ మాజీ చైర్మన్ ప్రభాకర్గుప్తా, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీకాంత్�
మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మాపూర్కు చెందిన బీజేపీ నాయకులు మాజీ సర్పంచ్ ఏనుగు జనార్దన్రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ గెలుపు ఖాయమన�
ఇప్పటికే తిరుగులేని శక్తిగా ఎదిగిన బీఆర్ఎస్ పార్టీకి మరింత బలం.. బలగం చేకూరుతున్నది. రోజురోజుకూ వివిధ పార్టీల నుంచి వలసలు పెరుగుతున్నాయి. ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తూ అభివృద్ధి,
చేవెళ్ల పార్లమెంటు సభ్యుడు రంజిత్రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మొయినాబాద్ మండల పరిధిలోని ఎన్కేపల్లి గ్రామంలో తన క్యాంపు కార్యాలయంలో పార్టీ ప్రజాప్రతినిధులు, అభిమానులు జన్మదిన వేడుకలు ఏర్పా�
అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసేందుకు తమకు అవకాశం కల్పించినందుకు గురువారం సీఎం కేసీఆర్ను ప్రగతిభవన్ కలిసి పుష్పగుచ్ఛాలు అందించి ధన్యవాదాలు తెలుపుతున్న ఉమ్మడి ర�
వికారాబాద్ రైల్వే వంతెన నిర్మాణం కోసం కొంతకాలంగా ప్రయత్నాలు జరుగుతున్న విషయం తెలిసిందే. పనులు చేపట్టేందుకు ప్రభుత్వం సుముఖత తెలిపినా.. స్థానికులతో కాస్త్త ఇబ్బందులు తలెత్తడంతో జాప్యం జరుగుతూ వస్తున్�
ఉమ్మడి జిల్లాతో పెనవేసుకున్న ఉద్యమ జ్ఞాపకాలు ఎన్నో.. అనేక బహిరంగ సభల్లో పాల్గొని జాగృతం చేసిన గాయకుడు, ఉద్యమకారుడు సాయిచంద్ హఠాన్మరణం యావత్ ప్రజానీకాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. తమ వెంట నడిచి తెలం
ఎన్నో ఏండ్ల పోడు భూముల రైతుల కల సాకారమవుతున్నది. నేడు అర్హులైన గిరిజన రైతులకు పోడు భూములపై హక్కులు కల్పిస్తూ ప్రభుత్వం పట్టాలను అందజేయనున్నది. వికారాబాద్ జిల్లాలో విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి పోడు రై�